నియోజకవర్గ అభివృద్ధి పేర మాయమాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు తమను మోసం చేశారని, నిజం తెలుసుకుని స్వంత గూటి (బీఆర్ఎస్)లో చేరుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గం సులేమాన్ నగర్ డివిజన్ నాయకులు ఎండీ న�
KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు�
KTR | రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు.. కానీ కొడంగల్కు మాత్రం తిరుపతి రెడ్డినే సీఎం అన్నట్లు ఉందని కేటీఆర్ అన్నారు. వార్డు మెంబరు, సర్పంచ్, కౌన్సిలర్ కూడా కానీ తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీల�
KTR | రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలకు కోపం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకొని ఉన్నారని తెలిపారు.
Harish Rao | ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం మదర్ డెయిరీ (Mother Dairy) ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. మదర్ డెయిరీలో ఖాళీ అయిన 3 డైరెక్టర్ స్థానాలకు హయత్నగర్లోని ఎస్వీ కన్వెన�
రైతు సంక్షేమం కోసం పనిచేసేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. అలాంటి సహకార సంఘాలు (PACS) నేడు కొందరి రాజకీయాలకు వేదికలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోక�
KCR | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించాలని పార్టీ సీనియర్ నేతలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశం చేశారు. సర్వే రిపోర్టులన్నీ బీఆర్ఎస్దే గెలుపు అని సూచిస
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది చెల్లుబాటు అవుతుందా? చట్టం ముందు నిలుస్తుందా? అనే చర్చ బీసీ వర్గాల్లో, రా
కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా చానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై అసత్య ప్రచారాలు, ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్�
Koti ENT Hospital | హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోఠి ఈఎన్టీ ఆస్పత్రి నీట మునిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
సెప్టెంబర్ 28 : తెలంగాణ పోరాట స్ఫూర్తిప్రదాత చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. ఆమె పోరాట స్పూర్తితోనే మలిదశ ఉద్యమం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో
KCR Health | కేసీఆర్ అనారోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా ఛానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ఫై అసత్య ప్రచారాలు చేస్తూ.. ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తల