జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామా న్ని స్వయం సమృద్ధి, మాలిక సదుపాయాల కల్పన విభాగంలో ఉత్తమ పం చాయతీగా ఎంపిక చేసింది.
పల్లెల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో పల్లెలకు నిధులు ఇచ్చి జాతీయ స్థాయిలో తీర్చిద్దారన�
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్ఎస్ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రైతు ప్రతినిధుల సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా�
KTR : శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోడం శ్వేతను కిమ్స్కు తరలించారు. కేటీఆర్ ఆదేశాలతో ఆమెకు గచ్చిబౌలిలోని కిమ్స్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
కుభీర్ : మే 01: మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎన్నో విధాల కృషి చేస్తున్న ఎంపీడీఓ గంగాసాగర్ రెడ్డిని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ అభినందించారు.
Koppula Eshwar : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడమే ఆలస్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం కమర్షిల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�
తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి-పోచంపల్లి గ్రామాల మధ్య కేతిరెడ్డి వాగుపై నిలిచిపోయిన బ్రిడ్జి పనులను తక్షణమే పునః ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో శుక్రవారం
కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ’మే’ డే సందర్భంగా హాలియా పట్టణంల
KTR | దేశ చరిత్రలో ఎన్నడు పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల ( Gas Prices ) మీద రూ.993 పెంచిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మీదుగా బోధన్ వెళ్తూ జోగిపేటలో కొద్దిసేపు ఆగారు.
రాష్ట్ర సమగ్ర సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉండే డాటా సెంటర్కు తరచూ సమస్యలు చుట్ట్టుకుంటున్నాయి. తక్కువ సామర్థ్యంతో ఉన్న సర్వర్లు, సాంకేతిక పరికరాలతో స్టేట్ డాటా సెంటర్లో తరచుగా సర్వర్ మొరాయిస్తోంది.
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, వెంటనే కేంద్రాల నుంచి తరలించాలని ప్రభుత్వ మాజీవిప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ము లకలపల్లి ధా