KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధ
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించ�
రేవంత్ పాలనలో కాంగ్రెస్కు రాజకీయ ఉరి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. సభకు వస్తే గౌరవిస్తామంటూనే కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ చావు కోరుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్
Harish Rao : కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు. కొత్త ఏడాది రోజున రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ద�
కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు
వలస పాలకుల చేతలో దశాబ్దాలుగా గోసపడింది తెలంగాణ. స్వరాష్ట్రంలో ఆ కన్నీళ్లను తుడుస్తూ కేసీఆర్ ప్రభుత్వం అనేకానేక చర్యలు తీసుకున్నది. రెండు జీవనదులమీద భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నీటి లభ్యత ఎక్�
కొత్త సంవత్సరంలో వ్యవసాయం, సాగునీటి రంగాలు గాడినపడాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ రైతులు, మహిళలు, సకలజనులు సుఖసంతోషాలతో జీవించాలని అభి�
‘సిరిసిల్ల నేతన్నల కోసం ప్రవేశపెట్టిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతి పండుగలోగా అమలు చేయాలి. లేదంటే 10 వేల మంది కార్మికులతో సర్కార్ను కదిలించేలా మహాధర్నా చేపడుతాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. రాజాపేట మం
ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికలతో తేటతెల్లమైందని పార్టీ అనంతగిరి మండల నాయకుడు కాకాని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మ�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష ఉపనేతలను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.