మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు అన్ని పూర్తయిన నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని, నెల రోజుల్ఓ ప్రారంభించకుంటే వీధ
సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మారు పేర్లు విజిలెన్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తలపెట్టిన ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు భార�
బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఈ నెల 15న జరుగనున్నట్లు ఆ పార్టీ అర్వపల్లి మండల నాయకుడు గుండగాని సోమేశ్ గౌడ్ తెలిపారు. శనివారం మండల క
KTR | ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ చాలా బాగుండేది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు రోజులకొకసారి లోప్రెజర్ నీటి సరఫరాతో జీవితం నరకంగా మారింది.’ అంటూ ఐటీ ఉద్యోగులు, కొంపల్లి శ్వేతాశుభం రెసిడెన్సీవా
KTR | ‘కాంగ్రెస్ నేతల కుట్రలకే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ బలైపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆమె ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణం. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఉప్పందించింది ఎవరో.. ఆ కుట�
కేవలం 10 నెలల్లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కంటోన్మెంట్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ పరిధ�
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ బీఆర్�
గృహిణులు జాతి నిర్మాతలు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లోజెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉ�
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపుర�
జాతీయ స్థాయిలో పేరుకు అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ లో విలువలు వదిలేసి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నా యి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఎన్నికల హామీల
యదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రైవేటీకరించే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను మొదటిస