సభ్యత్వ నమోదులో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్య కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై ఆదివారం సమీక్�
Jagadish Reddy | రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరీ పై పెను భారం పడే పథకానికి ప్రభుత్వం అంగీకరించడం దారుణమని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
గుక్కెడు నీటి కోసం సిటీ జనం అల్లాడిపోతున్నారు. ఏ కాలనీ చూసినా.. ఏ బస్తీ చూసినా.. ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మళ్లీ ఉమ్మడి పాలనలోని తాగునీటి కష్టాలు పునరావృతమయ్యాయి.. రోజుల తరబడి నీళ్లందక కొన్ని ప్రాంతాలు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని భావించారు. ఏటా కనీసం ఆరేడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ మెడిక�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బల్దియాలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక మళ్లీ వాయిదా పడింది. నాలుగు కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. �
సీఎం ఇలాకా.. నారాయణపేట జిల్లా కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దుశ్శాసన పర్వం కొనసాగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఇం�
కాంగ్రెస్ ప్రభుత్వానికి దోచుకోవడమే తప్ప.. పేద ప్రజల సమస్యలు పట్టవని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, ఇది ప్రజాపాలన కా
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే అధికారమని జోగుళాంబ గద్వాల జిల్లా సభ్య త్వ నమోదు ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నియోజకవర్�
Jagadish Reddy | పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డాగా మారాయని విమర్శించారు.
Dasoju Sravan | బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన అహంకారపూరిత, అవహేళన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం డిమాండ్ చేసింది. శనివారం అర్వపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు
తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేసిం�
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు బీఆర్ఎస్ తరపున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.