శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులపై వేటు వేయడం అంటే ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం కాదని, తెలంగాణ ప్రజలగొంతు నొకడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టీ హరీశ్రావు పేర్కొన్నారు. అసెంబ్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఏఐ రూపొందించిన చిత్రాలని, ఇలాంటి వాటిని వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్�
వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, విపక్ష బీఆర్ఎస్ నిలదీతలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ మళ్లీ కపట నాటకాలకు తెరతీసింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ అడుగడుగునా దళిత విద్�
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రతిష్టను దిగజార్చేందుకు సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్, డీప్ఫేక్ ఏఐ వీడియోలు, ఫొటోలు తయారుచేసి, ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస
చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సహా దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. దళిత అభ్యున్నతికి గత కేసీఆర�
అసెంబ్లీలో గొంతు నొకినా.. ప్రజాక్షేత్రంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రధా�
దళితుల అభ్యున్నతికి దళితబంధు అమలు చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి బుధవారం ఖమ్మంలో
అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. వ�
శాసనసభలో ప్రశ్నించేవారి గొంతునొక్కేందుకే సర్కార్ బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ విధించిందని ఎమ్మెల్యే కే మాణిక్రావు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా�
ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో నేటి యువత రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాలకుల దుర్నీతిని ఎండగట్టాలని యువతకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రజా సమస్యలు, వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ప్రభుత్వం వారిని సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వ�
అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులను రేవంత్ ప్రభుత్వం బయటనే అడ్డుకొన్నది. ఈ సమావేశాల మొదటిరోజునే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేసే పదాలను ముద్రించిన నల్లరంగు టీ షర్టులను తొడు�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని, నిషేదిత భూముల జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గుచేటన�