పడావుపడ్డ ఆశ తిరిగి ప్రాణం పోసుకుంటున్నది. మూగబోయిన కటక్.. కటక్.. కటక్... కటక్మనే శబ్దనాదాలు మళ్లీ చెవుల్లో మారుమోగుతున్నాయి. షిఫ్ట్ల వారీగా తనను తాను మలుచుకునే కాలం వరంగల్కు చేరువ అవుతుందనే నమ్మిక జ�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం బీసీల బంద్ సక్సెస్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా బ�
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పిలిచే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో గులాబీదళం విజయదుందుభి మోగించనున్నదా? పోలింగ్ కంటే ముందే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందా?
బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన
సామాజిక సేవాకర్త, మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీం స్థానిక నాయకులతో కలిసి శనివారం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన ఒడ్డెర సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలు బీసీలపై కపటి ప్రేమ కురిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మ
వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందం (42) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆనందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుంటే తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేస్తాం అని బీఆర్ఎస్ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. శనివారం చండూర్లో చేపట్టిన బీసీ బంద్లో ఆయన పాల్గొని మా
తెలంగాణ రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడమే ధ్యేయంగా పాలకుర్తి మండలం లోని బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద అలాగే ధర్మారం క్రాస్ రోడ్ వద్ద పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ని
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగిన బంద్ కు బీఆర్ఎస్ స
బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు (BC Reservations) చేపట్టిన రాష్ట్ర బంద్ (BC Bandh) కొనసాగుతున్నది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో చేపట్టిన ఈ బంద్కు బీఆర్ఎస్ పార్టీ (BRS) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాం కిషన్ రెడ్డి అన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధ్దంగా అమలు చేసి తీరాల్సిందేనంటూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్కు సర్వం సిద్ధమైం ది.