రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
బీఆర్ఎస్ రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. మండలంలోని ఇంద్రపాలనగరంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతు మందడి సాగర్రెడ్డి ఇటీవల ధ
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడ
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ 'తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో' అ�
‘ఫార్ములా ఈకార్ రేసుతో తెలంగాణ రాష్ర్టానికి వందల కోట్ల రూపాయల ఆదాయం, పెట్టుబడులు వచ్చాయి. ఈకార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ �
కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని, హత్యలు కూడా జరుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఇటీవల హత్యకు గురైన శ్రావణి కుటుంబాన్ని పరామర్శిం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రేవల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Harish Rao | పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది సైన్స్ ఫెయిర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా స్టార్టప్ యుగం నడుస్తుందని తెలిపారు.
Harish Rao | సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నిజానికి ఇందిరానగర్ పాఠశాల అంటే ఉత్సాహంగా ఉండే విద్యార్థులు గుర్తుకొస్తారు.. నేనెప్పుడూ ఈ స్కూల్�
ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ అనుమతించడం సరికాదని, ఇది కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో భారాస నాయకులతో కలిసి ఆమె మ
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బూరుగు ధర్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూడడానికి చుట్టుపక్కల గ్రామాల న�
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజల పక్షపాతిగా బలపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు పేరిట బలహీనపర్చాలని పాలకపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్�
ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ-కార్ రేస్లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ ఆమోదం తెలుపడంతో బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
రాష్ట్రంలో గత రెండేండ్లుగా ప్రతిపక్షాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మక కుట్రలు అమలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ లక�
పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి స్పష్టం చేశా