రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాల్సిందేనని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
ఓటరు జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఓటరు జాబితా నుంచి అర్హులను తొలగించకుండా చూడాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. గురువారం ఆయన పిట్లం మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక�
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వరద కాలువ మరమ్మతులు పూర్తికావడంతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని నింపాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. ఏమైనా చ
‘రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల సరుకులు, వస్తువుల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందలాది కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపింది. ఒకేచోట కూర్చొ ని కమీషన్లు దండుకోవడానికే రేవంత్ సరార్ �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. పద్నాలుగు ఏళ్ల క్రితం కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 1వ వార్డు�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే రాష్ర్టానికి భవిష్యత్ అని, ఆయన మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే డిజి�
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసురుతున్న సవాళ్లు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే.. పునాదులు తవ్వి, బిల్డింగ్ నిర్మించిన వాడిని పక్కనపెట్టి, పైన రంగులు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో చీకట్లు కమ్ముకొన్నాయి. ప్రజలను ఆశలపల్లకిలో ఊరేగించి అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీ నేతలు ఏరు దాటాక తెప్పను తగులబెట్టారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగ�
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు మానేసి, హామీల అమలుపై దృష్టిపెట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజుర�
నర్సంపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శిం చారు. బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద అధికార కాంగ్రెస్ నాయకుల మ
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చందంపేట మండలం ఉస్మాన్ కుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన అంజనేయ స్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ప్
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, కాంగ్రెస్ నాయకులు వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై చౌకబారు విమర్శలు చేస్తున్నార�
రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా..సొంత జిల్లాకు ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చావా..? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భాగంగా ఎకరా భూమి అయినా సేకరించవా అం టూ మాజీ మంత్రి, బీఆర్