భూతాపం కారణంగా రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎప్పుడు వస్తాయో, ఎలా మారుతాయో చెప్పలేని అస్థిరతలను కలిగి ఉంటున్నాయి. పదేండ్లపాటు సాగిన ఇండో-జర్మన్ నిపుణుల అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. �
బీజేపీ, కాంగ్రెస్ రెండూ తోడు దొంగల పార్టీలని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్'పై సన్�
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలపై, ప్రధానంగా తాగేందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పాల్వంచ పట్టణ నడివీధుల్లో మహిళలతో కలిసి
బాచుపల్లి ఫ్లై ఓవర్బ్రిడ్జి నిర్మాణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు తప్ప,కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్�
బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి రక్షణ కవచంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. అనుక్షణం రాజకీయంతోనే బతకాలని కాంగ్రెస్ ప్రభుత�
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు మతిభ్రమించిందని, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి �
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, భవిష్యత్ అంతా రాష్ర్టంలో గులాబీమయం
కానుందని, పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకుపోయి భవిష్యత్కు బాటలు వేయాలని భద్రాచలం బీఆర్ఎస్ నియో
కల్లాలల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీఆర్ఎస్ నేత మట్టిపల్లి వెంకట్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హా�
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాగేపల్లిలోని ఆయన నివాసానిక�
తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హిట్లర్ లాంటి నియంత పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే తాను �
హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నియంత పాలన సాగిస్తే సరికాదని, నిజంగా కాంగ్రెస్ వాదివైతే పాలనలో ఇందిర, రాజీవ్గాంధీలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సీఎం రేవంత్�