శాసనసభలో ప్రశ్నించేవారి గొంతునొక్కేందుకే సర్కార్ బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ విధించిందని ఎమ్మెల్యే కే మాణిక్రావు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా�
ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో నేటి యువత రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాలకుల దుర్నీతిని ఎండగట్టాలని యువతకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రజా సమస్యలు, వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ప్రభుత్వం వారిని సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వ�
అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులను రేవంత్ ప్రభుత్వం బయటనే అడ్డుకొన్నది. ఈ సమావేశాల మొదటిరోజునే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేసే పదాలను ముద్రించిన నల్లరంగు టీ షర్టులను తొడు�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని, నిషేదిత భూముల జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గుచేటన�
రాష్ర్టానికి విశేష సేవలు అందించిన కేసీఆర్ చావును కోరడం దారుణమని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదని విమర్శించారు. చావుడప్పు చాటింపు మంచి సంప్రదాయం కాదని, ఈ చ
శాసనసభలో ప్రజాసమస్యలు, ఎన్నికల హామీల అమలుపై నిలదీస్తే సమాధానం చెప్పలేమన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శాసనస
ప్రపంచ స్థాయి మేధావిగా, న్యాయ కోవిదునిగా, రాజ్యాంగ నిర్మాతగా దేశం యావత్తు గౌరవించే బీఆర్ అంబేద్కర్ మహనీయునికి అడుగడుగునా అపచారం తలపెట్టిన చరిత్ర కాంగ్రెస్దే. భారత తొలి ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో �
కొత్తగూడెం నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీలో బుధవారం భారీ చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామ పంచాయతీకి చెందిన సిపిఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని 11వ డి�
MP Vaddiraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు,లేవనెత్తే అంశాల కు సమాధానాలు చెప్పలేకే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు అన్నారు.