వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపీ పోతురాజ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో దమ్మపేట మండలం గండుగులపల్లిలోని పల్లె ప్రకృతివనంలో వీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ మండల మా�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా-రాస్తారోకో నిర్వహించారు.
నిన్నమొన్నటి వరకు పేదల ముంగిళ్లల్లో లభించిన విద్యను కార్పొరేట్ స్థాయి పేరుతో ప్రస్తుత పాలకులు అందని ద్రాక్షగా మారుస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలు ఆగమేఘాల మీద అమలు చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చె
ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నాడు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు దరఖాస్తుకు రూ.10వేలు, లబ్ధిదారుల వాటా కింద రూ.6లక్షలు కట్టాలని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేత మన్నె క్ర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన రైతు సదస్సు సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్త�
జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా సన్నాహకాలు చేస్తోంది.
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జునరావు జన్మదిన వేడుకలను వైరాలో పార్టీ నాయకులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా కృష్ణార్జునరావు కేక్ కట్ చేసి తన జన్మదిన ఆనందాన్న�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో జరిగే రైతు సదస్సుకు వెళుతున్న కేటీఆర్ కు మ�
Telangana | రేవంత్ పాలనలో తెలంగాణ పారిశ్రామిక ప్రభ మసకబారిపోతున్నది. కేసీఆర్ హయాంలో దేశానికి ఏ కొత్త కంపెనీ వచ్చినా ముందుగా తెలంగాణ రాష్ర్టానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైంది. పె
ఎల్నినోకు తోడు సర్కారు నిర్లక్ష్యం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరువు కోరల్లోకి నెడుతున్నది. ఇతర జిల్లాలకు భిన్నంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకొని, ముందుగా ఇక్కడి ప్రాజెక్టులు చెరువు
‘మీ ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసింది. బాన్సువాడ మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో ఇన్ఫెక్షన్ సోకి 10మంది బాలింతలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ప
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ రైతు సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. లక్షెట్టిపేట సమీపంలోని అంకతిపల్లిలోగల వాసవీ ఫంక్షన్హాల్లో ఉదయ