KCR | పరాయి వలస పాలన కోరల నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకున్నదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేరొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముస్లిం ద్రోహి అని మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘30 నుంచి 40 శాతం కమీషన్లు దండుకొనేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చారు. ఇప్పటికే అనేక మంది నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్�
టెస్సెరాక్ట్ భూ కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలని లోకాయుక్తను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్,
‘బొమ్మరాశిపేట రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు బనాయించినా గ్రామస్తుల నుంచి ఒక్క గుంట భూమిని పోనివ్వం’ అని మాజీ మంత్రి, మేడ్చల్
రాష్ట్రంలోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్ర�
అభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని విశ్వసిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సమక్�
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ అనంతగిరి శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
వర్షాభావ పరిస్థితులతో సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించక పోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఒకవైపు శ్రీశైలం–పోతిరెడ్డిపాడు మార్గం ద్వారా రాయలస�
తెలంగాణలో ప్రజా పాలన అన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు, ఆది నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గౌరవం దక్కాలేగానీ సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ
Suryapet | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్గౌడ్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కత్తులత
Pocharam Srinivas Reddy |‘అన్నం పెట్టినోళ్లను మరుస్తామా? అలా చేస్తే పుట్టగతులుండవు’ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మం డలం జాకోర, శంకోరలో గుర�
రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పన్మక్తాలో వక్ఫ్ భూముల వేలాన్ని వెంటనే నిలిపేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.