ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవా�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించాలని ఆ పార్టీ పెగడపల్లి మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెగడపల్లి మండలం రాజారాంప�
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) విచారణకు అసెంబ్లీ స్పీకర్ ట్రయల్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసు�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ �
బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, దాచుకునుడు.. దోచుకునుడే లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొ�
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కుంటుబడింది. గతంతో పోల్చుకుంటే సగానికి పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత 20 నెలల్లో టీజీ ఐపాస్ ద్వారా కేవలం 2,900 పరిశ్రమలకు మాత్రమే అనుమతులు మంజూరయ్యాయి. వాటి ద్వారా �
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించా రు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్�
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఆయన కృషి, దీక్ష, పట్టుదల వల్లనే
కాంగ్రెస్ సర్కారు చేసిన తొలి కుంభకోణం గుట్టు రట్టయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. సివిల్ సైప్లె డిపార్టుమెంట్లో జరిగిన కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ను
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతున్నది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్.. పదేండ్ల బీఆర్ఎస్ హ�