KTR | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమి తర్వాత వచ్చే తాతాలిక విరామం పదునైన వ్యూహాలకు వేదికవుతుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్లో ‘సర్' ప్రక్రియపై బీఆర్ఎస్ నియోజకవర్గ బీఎల్ఏ
సొంతజిల్లా పాలమూరులో సీఎం రేవంత్రెడ్డి పర్యటనతో ఇక్కడి ప్రజలకు, రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పా�
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భరత్ గార్డెన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభ్యత్వం, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి కోటగిరి, పోతంగల్ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
KTR | ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గడ్డు కాలంలో దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన నరస
RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను తగ్గించడంపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదన
బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపో సే అవకాశం ఉన్నా.. రేవంత్ సర్కార్ నిర్ల క్ష్యం వల్ల సాగు, తాగునీటికి కష్టాలు తప్పడంలేదు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై అనుచిత పోస్టులు పెట్టిన కాంగ్రెస్ యూత్ నాయకుడు, సోషల్ మీడియా ఆర్గనైజర్ లొడంగి అశోక్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ యూత్ నాయకుడు గడ్డం రాజు శనివారం జన
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తె లంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని డాలస్లో ఐటీ కం�
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్పై అవగాహన, సభ్యత్వ నమోదు కా
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయని, రైతులు, ప్రజలను గుండెలో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు వెయ్యి �
రాబందు ప్రభుత్వం పోయి.. రైతుబంధు సర్కార్ రావాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర�
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు కల్పించిన భద్రతను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆయనకున్న ‘వై’ క్యాటగిరీని ‘ఎక�