బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత దక్కిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. యూసుఫ్గూడ డివిజన
బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తున్నదని ఎమ్మెల్యేగా మాగంటి సునీతాగోపినాథ్ గెలుపు ఖాయం అని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దు య్యబట్టారు. పాలన ను గాలికొదిలి ఢిల్లీకి సంచులో మోయడం తో ముఖ్�
తెలంగాణ సాధన పోరాటంలో బతుకమ్మ ఓ ఆయుధమైంది. ఈ నేల ఆడపడుచులంతా బతుకమ్మను ఎత్తుకొని ‘ఉయ్యాలో ఉయ్యాలో’ అంటూ తమ మనసులోని కాంక్షలను ఆటపాటల్లో వ్యక్తం చేసి ‘మా బతుకులు వేరు, మా సంస్కృతి వేరు’ అని లోకానికి చాటిచ�
Jubilee Hills By Elections | కాంగ్రెస్ చిల్లర చేష్టలను ప్రజలు ఛీద్కరించుకుంటున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే బంద్ ఫర్ జస్టిస్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే బంద్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోసబోయిన మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల �
మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy) సొంతపార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ను కాపాడేందుకు తన ఆస్తులు అమ
వందల ఏండ్ల చరిత్ర కలిగిన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేయాలని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ సూచించారు. ఆలయాన్ని నాలుగు స్తంభాల సిమెంట్ పిల్లర్లతో నిర్మించి భక్త�
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం బీఆర్ఎస్ నియోజకవ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా బోగస్ ఓట్లు నమోదైన వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. బోగస్ ఓటర్లు, బయటి ప్రాంతాల వాళ్ల ఓట్లు ఓటర్ల లిస్ట్లో ఉన్నాయని బీఆర్ఎ�
బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కా�