ఆంధ్రా ఆధిపత్యానికి తెరదించి.. ‘సమైక్య’ సంకెళ్లను తెంచి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పాతికేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్)కి ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జి�
కేసీఆర్ నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న టీఆర్ఎస్ నాలుగేండ్ల కిందట బీఆర్ఎస్గా రూపాంతరం చెంది నేటికీ 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగిడుతున్న వేళ ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలకు పార్టీ సిద్�
మంత్రి వివేక్ కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మానుకొని, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. �
MP Vaddiraju Ravichandra : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొనడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) ఆందోళన వ్యక్తం చేశారు.
KTR | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Harish Rao | రాష్ట్ర ప్రజలకు హరీశ్రావు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైందని అన్నారు.
ఓ తరం.. కండ్ల ముందు జరిగిన అన్యాయాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. పెదవి విప్పలేదు అప్పటి ‘పెద్ద మనుషులు’. ముంచుకొచ్చిన ముప్పును గ్రహించలేదు. ఫలితం.. 58 ఏండ్ల అరిగోస. రెండో తరం.. పిడికిళ్లు బిగించింది. బరిలోకి దిగ�
చరిత్రను సృష్టించిన మహనాయకుడు కేసీఆర్. ఆ చరిత్రను మలినం చేయాలని, కేసీఆర్ ప్రతిభను తగ్గించాలని చూసిన చరిత్రహీనులు విఫలమయ్యారు. ఒక ప్రజాశక్తితో ఎదిగిన నాయకుడు కేసీఆర్.
బీఆర్ఎస్ హయాం లో రూ.8లక్షల కోట్ల అప్పులు అయ్యాయని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కేవలం రూ.3.46 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయ్యిందని పదేపదే కేటీఆర్, హరీశ్రావు చెబుతున్నా, కాంగ్రెస్ నాయకులు క
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నది. ఆయన ఏ అధికారిక ప్రోగ్రాంలో పాల్గొన్నా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా �
ఉద్యమ నాయకుడు, రాజాపేట మండలం రఘునాథపురం గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు గుర్రం సిద్ధి రాములు మృతి పార్టీకి తీరని లోటు అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అన్నారు. శనివారం రాములు కుటుంబ సభ్య�