పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, ఆహ్లాదకర వాతావర ణం పెంపొందించేందుకు, యువత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నేడు వెలవెలబోతున్నాయి. కేసీఆర్ పాలనలో �
రేవంత్ సర్కార్ పాలనలో ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. స�
‘ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..’అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రి
‘తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించింది కేసీఆర్. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆయన నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా
పొరుగు రాష్ర్టానికి చెందిన సీఎం వద్ద 30నెలలుగా అపాయింట్మెంట్ పొందలేని రేవంత్రెడ్డి ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డ�
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేసినా కూడా పాల్వంచ పట్టణంలో తాగు నీటి కష్టాలు తీరలేదని, అనేక డివిజన్లలో కనీసం రెండు రోజులకు ఒకసారి కూడా తాగేందుకు నీళ్లు రాని పరిస్థిత�
అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార స�
Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
Revanth Reddy | కృష్ణా నదిలో మన వాటాను వినియోగించుకోకుండా నీటిని ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట�
మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విభజన నిర్ణయం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఏదో ఒక రూపంలో పౌరులకు సరికొత్త పరిపాలనా సమస్యలు వెంటాడుతూనే ఉన్నారు
బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా చెరువుల్లో ఉచితంగా చేపల పెంపకం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం మత్స్యకారులను ఉపాధిని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది. అప్పట్లో జిల్
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా రూ.2 వేల పింఛన్ రూ.4 వేలు చేస్తామన్న మాట దేవుడెరుగు.. కనీసం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జూ