Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�
Armoor | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవాలనే దుష్ట తలంపుతో కాంగ్రెస్ సర్కార్ ఆ ర్మూర్లో పోలీసులను అడ్డు పెట్టుకుని అ రాచకాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ�
Kaloji Kala Kshethram | ఇటీవల హైదరాబాద్లో టీహబ్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తరలించాలని చూసిన రేవంత్ సర్కార్.. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శల రావడంతో వెనక్కితగ్గింది.. తాజాగా వరంగల్లో కేసీఆర్ మార్క్ అద్భ�
Telangana | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తున్నట్టు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించగా.. తాజాగా కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే 2025-26 సైతం నిర్ధారించింది. రెండేండ్లలో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోయిం�
Revanth Reddy | జల వివాదాలపై ఢిల్లీలో శుక్రవారం కీలకమైన భేటీ జరుగనున్నది. అదే సమయంలో తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసుల పేరిట గారడీకి రేవంత్రెడ్డి సర్కార్ తెరతీసింది. ఏపీ జలదోపిడీ నుంచి తెలంగాణ సమా�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ఐటీ మంత్రి కేటీఆర్ నాటిన ఐటీ పరిశ్రమల బీజాలు నేడు ఫలాలను అందిస్తున్నాయి. అధిక నగరీకరణ కారణంగా ఈ సేవలు తెలంగాణలో కేంద్రీకృతమై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచా�
KCR | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏర్పడిన సిట్ అధికారి జారీచేసిన నోటీసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ కోరినట్టుగా తాను శుక్రవారం విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టంచేశారు.
KCR |తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఫోన్ట్యాపింగ్పై ఏర్పాటైన ప్రత్యేక సిట్ నోటీసులు జారీచేసింది. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని కోరింది.
ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందనే గోబెల్స్ సిద్ధాంతాన్ని తెలంగాణలో అధికార కాంగ్రెస్ తూచా తప్పకుండా పాటిస్తున్నది. పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నాటి నుంచి నేటి వరకు అదే సిద్ధాంతా�
బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ సర్కార్ అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నదని, ఇలాంటి కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను తట్టుక�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతగాకే బీఆర్ఎస్పై బురదజల్లుతూ.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా �
KCR : మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్(KCR) చెక్ పెట్టారు. దాంతో.. శుక్రవారం సిట్ విచారణ వాయిదాపడింది.
Medaram : మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA KoushikReddy) కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.