BRS | బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కాంగ్ర
BRS | రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ఉపసర్పంచ్ బెజగం మహేశ్, పదో వార్డు సభ్యులు బాణాల రాజు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహ�
Congress | పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు రావడంతో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ మద్దతు, స్వతంత్ర సర్పంచుల వెంట పడుతున్నారు. అధికారంలో పార్టీలో చేరితేనే నిధులు వస్తాయని, గ్రామాలు అభివృద్ధి చ
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బీఆర్ఎస్ హయాంలో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫంక్షన్హాల్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫంక్షన్హాల్ను ప్రారంభిస్తే బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని కాం�
బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామికంగా ఎంతో వేగంగా ఎదిగిన తెలంగాణ గత రెండేండ్ల నుంచి తీవ్ర మందగమనంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్తబ్ధత నెలకొనడమే కాక
సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన భాష చాలా అసహ్యంగా ఉన్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ర్టానికి, ప్రజలకు ఆదర్శవ�
రేవంత్రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు.. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. నీచ బుద్ధి కలిగిన వ్యక్తి మన రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భా�
రేవంత్రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, సీఎం స్థాయిలో ఉండి ఒక వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలే చీదరించుకుంటున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో చదువుకున్నారని, తెలంగాణ పౌరుషం గురించి తెలియదంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్మీడియాలో విస్తృతంగా చర్చ జర�
‘బీఆర్ఎస్ కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోని రేవంత్రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు. రెండేండ్లుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఆయన నోటికన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నరు.
‘సీఎం రేవంత్రెడ్డి ఖబడ్దార్.. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి.. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి.. నాడు ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేద�
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధ్వజమెత్తారు.