అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి ముందు కార్ఖానా సీఐ అనురాధ వీరంగం సృష్టించారు. క్రిశాంక్ ఇంట్లో లేని సమయంలో ఆయన నివాసానికి వచ్చిన సీఐ రెచ్చిపోయారు. లోపలేస్తా నా కొడకా.. తమాషా చేస్తున్నారా అంటూ వార్నింగ్
KCR | అసెంబ్లీ పరిణామాలపై కేసులతో పాటు రైతు దీక్షకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టుతో గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద �
KTR | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమీ సా�
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోనే ప్రజాప్రతినిధుల హక్కులు ఖాకీ బూట్ల కింద నలిగిపోయిన దారుణ దృశ్యాలు యావత్ రాష్ర్టాన్ని నిర్ఘాంతపరిచాయి. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో, చట్టసభల మ�
Assembly Session | అధికారంలోకి వచ్చిన సందర్భంగా నేను మాటిస్తున్న! ఆరు గ్యారెంటీలతోపాటు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనబడే ఏడో గ్యారెంటీనీ రాష్ట్రంలో అమలు చేస్తం! ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజీ పడబోము. ఇది ప్రజాపాలన!
అర్హులకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అందిస్తారంటూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గులాబీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వంద
బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డిపై రేవంత్ ప్రభుత్వం చేయించిన దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి మేధావుల వరకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండ�
ప్రజాసమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్కు జవాబివ్వలేక అధికారపక్షం దౌర్జన్యానికి దిగింది. అసెంబ్లీ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకొన్నది. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అడుగడుగునా
NRI news | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామికమని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా విభాగం నాయకుడు నాగరాజు గుర్రాల తీవ్ర�
ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు. హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక
అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అవమానకరమని వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘దుశ్శాస�
అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు నిరంకుశంగా దాడి చేసి అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భూదాన్ పోచంపల్లిలో సోమవారం నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు, పార