Narsingi Water Crisis | రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు 'వాక్ ఫర్ వాటర్' పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భార�
ఎకరానికి వంద కోట్లకు పైగా విలువ చేసే భూముల మధ్య నివసిస్తున్న ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారని, గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కా�
నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ వేటలో అలసిపోయి టీ కొట్టు పెట్టుకున్న నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ అస్పిరెంట్ అడ్డా టీ షాపును సందర్శిం
సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపు తూ అన్యాయం చేస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద�
నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన సైక్లిస్ట్ నిజానపల్లి రమ్యకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రమ్యకు ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ అత్యంత ఖర�
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై వినూ�
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే తొలగించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు ఖమ్మంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
గ్రామీణ కళాకారులు, చేతివృత్తిదారుల నైపుణ్యాన్ని, గ్రామీణ హస్తకళలను అంతర్జాతీయ వినియోగదారులకు చేరువ చేసేందుకు ‘అహార్యాస్' ఆన్లైన్ వేదిక భరోసా ఇస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే టిమ్స్కు అంకురార్పణ చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను కేసీ�
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.3.42, డీజిల్పై రూ.3.26, సీఎన్జీ రూ. 2 పెంచింది. దీంతో సిటీలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.88, డీజిల్ ధర రూ. 98.96కి చేరింది. ప్రధాన నగరాల్లో కంటే సిటీలోనే అత్యధికంగా ఉండటం గమనార్హం. ప�
బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమ�