రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఈరోజు వరకు రోడ్లపై తట్టెడు మట్టి పోయట్లేదు, కొత్త రోడ్ల నిర్మాణం చేయడం లేదని ఆరోపిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండల�
BRS | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్కుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు. వా
MLA Sanjay Kumar | పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను బీఆర్ఎస్ కార్యకర్త నిలదీశాడు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే గులాబీ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సంజయ్ కార్యక్రమానికి
పత్తి కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ మాయాజాలాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు అండగా నిలిచింది. వానకాలం మొదలైన ప్పటి నుంచి పండించిన పంట మార్కెట్కు చేరేదాకా రైతులు పడిన అవస్థను బీఆర్ఎస�
బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం అన్ని పార్టీలు, ఇతర నేతలు, సంఘాలను కలుపుకొని పోరాడుదామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మదుసూధనాచారి పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవ�
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మెట్పల్లిలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పత్తి రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన, మంగళవారం ఉదయం సిరిసిల్ల నుంచి క�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �
పాత గుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే తగిన విధంగా ఆదుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆ పార్�
మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు అధైర్య పడకూడదని, రైతులకు అండగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇ
ఆటోడ్రైవర్లకు తాను అండగా ఉంటానని, బీఆర్ఎస్ తరఫున సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్ కట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అప్పుడైనా
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే..’ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన ఈ పంక్తులు నేడు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్