ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో మాజీ ఎమ్మె�
కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత�
భూ క్రమబద్ధ్దీకరణపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలు రెండున్నరేళ్లుగా భ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ ఉండేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు (ఈ నెల 24న) సందర్భంగా తెలంగాణభవ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని, తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జి�
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విచక్షణ లేని మూర్ఖుడు రేవంత్రెడ్డి అని.. కవుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చే నీ చేతగానితనాన్ని తెలంగాణ సమాజం క్షమించదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్క
Ala Venkateswar Reddy | బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలకపాత్ర పోషించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు ఛాయలు విలయతాండవం చేస్తుండగా.. అదేస్థాయిలో కరెంటు కోతలు పెరుగుతున్నాయి. వ్యవసాయం సాగు పెరగకపోయినా ఉమ్మడి జిల్లా ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేయడంలో సర్క
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సహకారంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లాబాద్లోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నల్లగొం�
Khammam : ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వాసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల, జూలై 18: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ న్యూ సౌత్ వేల్స్ (BRS New South Wales, Australia) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.