KTR | ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్రను ప్రజలు గమనించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామని ఆశించామని.. కానీ ఓడిపోయామని తెలిపారు. ఓడిపోయామని త�
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) కొనసాగుతున్నది. రెండు రౌండ్లు పూర్తయి, మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మూడో రౌండ్లో వెంగళరావునగర్, సోమాజిగూడ ఓట్లు లెక్కిస్తున్నారు.
KTR | సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం 'నీళ్ల సారు' ఆర్ విద్యాసాగర్ రావు చేసిన కృషి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెరుగుతున్నది. సైలెంట్ ఓటింగ్ అధికార పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నది. ఓటుకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టి
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకుంటున్నట్టు సినీనటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర�
బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లను అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మయుద్ధం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి హెచ్చరించారు.
‘బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రోజుకోమాట చెబుతూ కన్ఫ్యూజన్ చేస్తున్నది. రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తామంటే రాష్ట్రం అగ్నిగ�
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని జోరుగా బెట్టింగ్ జరుగుతున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన, రెండేండ్ల్ల ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర�
హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో..
మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియో�
అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS), ఎలాగైనా జూబ్లీహిల్స్పై (Jubilee Hills) జెండా ఎగ�
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా, బెదిరింపులకు తెగబడినా జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది.
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.