కాంగ్రెస్కు ఆ పార్టీ నాయకులు షాకిస్తున్నారు. పవర్లో ఏ పార్టీ ఉన్న అందులోకి ఇతర పార్టీల నుంచి చేరికలు సహజం. కానీ, జిల్లాలో మాత్రం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీక
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓట
Putta Shailaja | అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడవక ముందే ఇంతలా దాడికి పాల్పడితే మరో రెండేళ్లు ఎలా గట్టెక్కుతుందని మనం చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయన్నారు మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ.
యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న 250 మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్ష�
రైతులకు యూరియా, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ నాయకులు, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని ఆ పార్టీ మధిర నియోజ�
ములుగు (Mulugu)మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ ఐదు నెలలుగా వేతనం అందలేదని మనస్థాపంతో ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి మాజీ జడ్పీటీసీ లావణ్య, రాంబాబు దంపతుల కుమారుడికి... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సూర్యాంశ్ అని నామకరణం చేశార
గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించనున్నదా? పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితోపాటు రెండేండ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్�
గులాబీ శ్రేణులు కష్టపడి పనిచేసి జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్రకు నాంది పలుకాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు వచ్చిన అవకా�
స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అ చ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ క్యాడర్కు అండ గా ఉంటామని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు.
KTR | బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ దంపతుల కుమారుడికి కేటీఆర్ పేరు పెట్టారు. తన కొడుకు హిమాన్ష్ పేరును గుర్తు చేసుకుంటూ సూర్యాంశ్ అనే పేరును పెట్టారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ దంపతులు ఆనందంతో మురిసి�