KTR : బండి భగీరథ్పై 'పోక్సో' (POCSO) కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మళ్లీ నోటీసులు పంపింది.
కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్
బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వరిగంటి శ్యామ్గౌడ్తో పాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో
దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలపై ట్ -2026 పరీక్ష నీళ్లు చల్లింది. అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వెరసి పేపర్ లీకేజీ కావడంతో పరీక్ష రద్దయ్యింది. దీంతో లక్షలాది
గడిచిన పక్షం రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నాలుగు వీడియోలు ఉత్సుకత కలిగించాయి. ఒక దాంట్లో.. పాలమూరు జిల్లాలో ఊరు ఊరంతా ఒకచోట చేరి, కేసీఆర్ పాటకు ఉత్సాహంగా కోలాటం ఆడుతున్నరు. వారిలో యువకుల మొదల
కార్మికుల హక్కుల కోసం పోరాడుదామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో కలిసి కార్మిక హక్కుల చైతన్�
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టకరం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. బుధవారం దేవరక
KTR | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించార�
KTR | తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంల
పొక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను సిట్ విచారణ పేరిట సీఎం రేవంత్రెడ్డి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమ�
మైనర్పై లైంగికదాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రోజుర�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సెంటర్ వద్ద మంగళవారం భారీ ధర్నా, రాస్తారోకో న
ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని రైతులు మల్లాపురంలో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని మల్లాపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు.
BRS : పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానానికి ఓటేసింది. మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) 'సర్'తో పాటు పార్టీ సమన్వయకర్తల నియమాకాలపై చర్చిం�