ఏడేళ్లు విజయవంతంగా నడిచిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రశ్నార్థకంలో పడవేస్తుంది. గతేడాది ఆగస్టులో చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో బీమాకు తూట్లు పడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీది ప్రజా పాలన కాదని, ప్రజా వంచన పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి తాటిపర్తి జీవన్రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించ
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చేవెళ్లకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ సభ్యత్�
సోలార్ విద్యుత్ ఉత్పత్తి పథకం పీఎం కుసుమ్లో కాంగ్రెస్ పెద్దలు వెయ్యి కోట్ల స్కామ్కు తెరతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎందరో గ్రామీణ యువకులు అప్పుల�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లా కేసీఆర్ను సీఎంగా చూడాలన్న కోరిక రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హకు దుర్వినియోగం కా కుండా ఉండాలన్నా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలన్నా ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీఆర్ఎస్ డిమాండ్�
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుందామనుకున్న రుణం ఎక్కడికి పోయిందో తెలువదు. లోను కోసం దేవులాడినా.. ఐఆర్ఎఫ్సీ ఇవ్వబోమని తేల్చేసింది. మెట్రో ఆస్తుల విలువ లెక్కింపు క�
హైదరాబాద్ మెట్రో రైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ మార్క్ చర్యలతో విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రోజుకో విధానంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల ర�
రామన్నపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన అదానీ సిమెంటు ఫ్యాక్టరీని బీఆర్ఎస్తో పాటు సబ్బండవర్గాలు పోరాటం చేసిన ఫలితంగానే ఉపసంహరించుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ నాయకులు తా�
ఎగవేతలకు కేరాఫ్గా రైతు భరోసా పథకం నిలుస్తున్నది. కోతలకు చిరునామాగా పెట్టుబడి సాయం స్కీం ముందంజలో ఉన్నది. ఒకప్పుడు దేశానికే తలమానికంగా మారిన పథకం.. ఇప్పుడు అభాసుపాలవుతున్నది. అసలు పథకం అమలు తీరే ఆగమ్యగో�