కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీలిచ్చి వాటినీ అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమా
అధికారం లక్ష్యంగా అడ్డదిడ్డంగా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజల ముందు 420గా నిలిచిందని బీఆర్ఎస్ కమాన్ పూర్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్య�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను అందించాలని ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రుపాలెం ఎంపీడీఓ కార్యాలయంల�
Chittem Arrest | కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించ�
కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. 'వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాల'ను ఎండగడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మం�
Sabitha Indra Reddy | సునితా లక్ష్మారెడ్డికో, సబితా ఇంద్రారెడ్డికో జరిగిన అవమానం కాదు ఇది.. మహిళా సమాజానికి జరిగిన అవమానం అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Sabitha Indra Reddy| అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు కర్కశత్వంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, కేటీఆర్, హరీశ్రావు సహా పలువురి అరెస్టుల నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు,
అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు.
Sunitha Laxma Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తన చీర లాగి అవమ�
KTR | అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.