Dubbak | గణతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సోమవారం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ న�
Aroori Ramesh | వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో తనకే కాదు తనలాంటి వాళ్లెంతోమందికి తల్లివేరు బీఆర్ఎస్ అని అరూరి రమేశ్ తన చ�
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహార శైలి సొమ్ము ఒకరిది...సోకు మరొకరిదిలా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట�
ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ తర్వాత పాలనపై చేతులెత్తుస్తున్నది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నద�
చేవెళ్ల బీఆర్ఎస్లో చేరికల జోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు వస్తున్నారు. చేవెళ్ల సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాల మధ్య పోరుతో క్యాడర్లో గం�
ఫ్యూచర్సిటీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీ�
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. సోమవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భా రీగా బీఆర�
Aruri Ramesh : మున్సిపల్ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aruri Ramesh ) కాషాయం పార్టీకి రాజీనామా చేశారు.
MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండలంలోని మహాదేవపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆకుల ప్రసన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ తండ్రి మేకల(రేడియం) శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యనభ్యసి
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా క