స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అ చ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ క్యాడర్కు అండ గా ఉంటామని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు.
KTR | బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ దంపతుల కుమారుడికి కేటీఆర్ పేరు పెట్టారు. తన కొడుకు హిమాన్ష్ పేరును గుర్తు చేసుకుంటూ సూర్యాంశ్ అనే పేరును పెట్టారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ దంపతులు ఆనందంతో మురిసి�
KTR | మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్థానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
‘గత 20 మాసాలుగా రామగుండం నియోజక వర్గంలో నియంత పాలన నడుస్తుంది.. కూల్చటం... కమీషన్ల కోసం కట్టడం తప్ప అభివృద్ధి లేదు.. ప్రశ్నించే గోంతులను నొక్కటం.. భయబ్రాంతులకు గురిచేయటం.. అక్రమంగా కేసులు పెట్టుడం లాంటి చర్యల�
కాంగ్రెస్ పార్టీ ఫాక్స్ చైర్మన్ పదవి కాలం ఎలా పొడిగిస్తారని, బీఆర్ఎస్ చైర్మన్ల పదవీ కాలం ఎందుకు పొడిగించరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామాని�
స్థానిక సంస్థల ఎన్నికలంటేనే కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో వణుకు ప్రారంభమైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, ఇతర పెద్ద నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్�
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్త
‘ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురి మృతదేహాల జాడేది? కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన చిన్న సమస్యకే ఎన్డీఎస్ఏను పంపించి రాద్ధాంతం చేసిన కేంద్రం ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు?’
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి శనివారం రాత్రి కన్నుమూశారు. గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక�
బీఆర్ఎస్ హయాంలోనే నూతన సమీకృత కలెక్టరేట్కు రూ.55 కోట్లు మంజూరై 20 శాతం పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో బిల్లులు రాక పని ప్రారంభం కాలేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతి కోసం కృషిచేస్తే సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.
డంపింగ్ దుర్వాసనను బీఆర్ఎస్ సర్కారు తగ్గిస్తే... కాంగ్రెస్ సర్కారు మరో చెత్త గుట్టను తెస్తూ..జవహర్నగర్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, కొత్తగా నిర్మితమవుతున్న పవర్ ప్లాంట్తో ప్రజలకు కంటి
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు యూరియా కష్టాలు తప్పడంలేదు. ఆమె స్వగ్రామం కురవి మండలం పెద్దతండా గ్రామం గుండ్రాతిమడుగు(విలేజ్) సొసైటీ పరిధిలోకి వస్తుంది. సత్యవతి రాథోడ్కు సొంత ఊరులో ఐదున్నర ఎకరాల భూమి ఉంద�
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జోస్యం చెప్పారు. ఆదివారం ‘ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు-ఇంటింటికీ �