రామగుండం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ �
సిరిసిల్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బకొడుతూ జయకేతనం ఎగరేసింది. జననేత, ప్రగతి ప్రధాత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కార్మికలోకం ఎనలేని విశ్వాసం
మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు టాప్గేర్లో దూసుకుపోయింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయడంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఖానాపూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ �
ఒకవైపు అధికారం, మరోవైపు పోలీస్ యంత్రాంగం సహకారం ఇంకోవైపు ఎన్నికల అధికారుల అండదండలతో తాము అనుకున్నది సాధించారు. అయినా మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీకి దూరంగా నిలిచిపోయారు. ఎక్కడ మేయర్ పదవి చేజా
మహాశివరాత్రి పర్వదినాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నదని భావించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేని కాంగ్రెస్ పార్టీ.. మజ్
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో మెంబర్గా దరఖాస్తు చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అధికారులు ఘోరంగా అవమానించారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు వారి దరఖాస్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల శాతం భారీగా పెంచుకొని ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని అనేందుకు వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మహబూబ్గర్ కార్పొరేషన్తో పాటు 18 మున�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు 11 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసిన విషయం తేలిసిందే. ఓట్ల రూపంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూప�
కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాళ్లకింద నేల కదులుతున్నదా? క్రితం ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ పుంజుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తా�
భూపాలపల్లిలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఉందని తెలిసిన సీఎం ఇక్కడ ఎన్నికల సభ నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురీత తప్పలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో నై�
జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అన్ని సీట్లు, ఓట్లు ఎలా వచ్చాయంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సహచర మంత్రులపై మండిపడినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయని, మంత్రులు, ఎమ్మ�