జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నేడు నామినేషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేసీ
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీతాగోపీనాథ్ను విమర్శిస్తే, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని అవమానించినట్టేనని మాజీ మంత్రి తెలిపారు. మాగంటి సునీతాగోపీనాథ్ కంటతడిపై మంత్రులు పొన్నం, తుమ�
దేవరకొండ మండల కేంద్రంలో నిర్మించనున్న గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.5,00116/- ను మంగళవారం విరాళంగా అందజేశారు.
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
జూబ్లీహిల్స్ ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ ఢిల్లీ అధిష్ఠానం అదిరేలా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గోపీనాథ్కు నిజమైన నివాళుల�
అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఇన్చార్జి షేక్ ముక్తార్పాషా, నా�
మాగంటి అంటేనే జనం.. జూబ్లీహిల్స్ నియోజవర్గాన్ని తన కుటుంబమని తన భర్త మాగంటి గోపీనాథ్ ఎప్పుడూ చెప్తుండేవారని.. ఆయన సతీమణి,బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురై కన్నీటి పర్�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజలను నిలువునా దగా చేసిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉమ్మడి అభ్యర్థులను నిలబెడతామని ఉద్యమకారుల జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్లింగ�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను నిలువున దగా చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రె
గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యర్యంల�
Jubilee Hills By Elections | హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కొనసాగన�
దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన సమయలో స్థానికంగా ఆయన చేసిన అభివృద్ధి పనులను బస్తీల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. నియ�