పొట్టకూటి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ యువకుడు అక్కడ సరైన ఉపాధిలేక తీవ్ర మనోవేదనకు గురై తనను స్వదేశానికి రప్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస్డేంట్ కేటీఆర్ను వేడుకున్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, డబ్బులు పంచినా విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. నిజాయితీగా �
పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గానికి సంబంధం లేని, స్థానికులు కాని డిప్యూటీ సీఎం సహా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, కాంగ్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నా�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే జరిగింది. 20 వేల దొంగ ఓటర్లు, 20 వేల నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి గెలుపు కోసం బరితెగ�
Jubilee Hills By Election | చెదురుమదురు ఘటనలు మినహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంచనా వేసినట్టుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ సుస్పష్టం అయింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఒక్కరోజే ఎన్నికల సంఘానికి 60కి పైగా ఫిర్యాదులు చే�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తున్నది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి 6 నెలల్లోనే రూ.45,162 కోట్ల రుణా
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ నేతలు ఎన్నికల్ కోడ్ను ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు డబ్బు సంచులతో ఓటర్లను ప్�
జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పోలీసు, అధికార యంత్రాంగం సాక్షిగా ఓటు అపహాస్యానికి గురైంది. ఎన్నికల కమిషన్ కంటి తుడుపుగా డ్రోన్లు ఎగురవేసి చేతులెత్తేస్తే.. దేశంల�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రానికి ఉద్రిక్తతల నడుమ ముగిసింది. అధికార పార్టీ అడుగడుగునా ఎన్నికల నిబంధనల
చుంచుపల్లి మండల 1వ అధ్యక్షుడిగా ముత్యాల రాజేశ్, చుంచుపల్లి మండల 2వ అధ్యక్షుడిగా గూడెల్లి యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేగ కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా�