KCR | అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణరంగంలోకి దిగుతారని మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రకటించారు. అన్ని వర్గాలను వంచిస్తున్న దుర్మార్గపు ప్రభుత్వంపై లక్ష�
KCR | గ్రామాలు, పట్టణాల్లోని పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. పిల్లల పెండ్లిళ్లు, దవాఖాన ఖర్చులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో భూమి అమ్ముకొనే అవక�
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతగాక చిల్లర రాజకీయాలతో బూతుల పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాస�
అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్న సందర్భంగా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎ�
కాంగ్రెస్ వెయ్యి రోజులపాలనపై బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. ఈ వెయ్యి రోజుల పాలనలో ఆటోడైవ్రర్లకు ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ నిలదీసింది. అలాగే పల్లెల విధ్వంసంపై విరుచుకుపడింది. ఈ సందర్భంగా ర్యాలీలు, ప్�
రాష్ట్రంలో పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ రాజీనామా చేయాలంటూ నాటకాలు మొదలుపెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్హౌస్ వేదికగా జరిగిన
ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్రెడ్డి అండ్ కో వేసిన చిల్లర ఎత్తుగడనే 22ఏ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఆరోపించారు. ఎక్కడన్నా 1.24 కోట్ల ఎకరాల నిషేధిత
Congress Failures | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్
నాయకుడు సూదం నవీన్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాప
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అధ్వాన స్థితికి చేరుకున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తీవ్రస్థాయిల
నకిరేకల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం ఆయనలోని తీవ్ర అసహనం, ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకవైపు, కా�
రేవంత్రెడ్డి పాలనపై నిరుద్యోగ యువత, విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్, స్పీకర్ శనివారం అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.