పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టినట్టుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏరు దాటినంక బోడి మల్లన్న అన్న రీతిలో రెండేండ్
గత కొన్నేళ్లుగా మండలంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండగా.. ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. స్థానిక పార్టీ అధ్యక్షుడి వింత పోకడలతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా మారింది. ఇందుకు తాజాగా జరిగిన కొన్ని పరిణామ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Jagadish Reddy | మానసిక రోగికి మించిన రోగి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంత తెలివి తక్కువగా మాట్లాడే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని విమర్శించారు. మానసిక శాస్త్రవేత్తలకు మంచి రీసెర్చ్ సబ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్న�
ఎన్నికలు రావడం పోవడం సహజమే. అందులో కొన్ని మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ప్రజలకూ లీడర్లకూ మధ్య సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసేలా సాగుతాయి. అచ్చం అలాంటి ఉప ఎన్నికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాగుతు�
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతున్నది. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు అన్నట్లుగా మంచి చెడూ తేటతెల్లం అవుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వాడుకున్న తీరుతో తీవ్ర అసంతృప్తిలో �
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మరణించగా బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గత రెండు రోజుల నుంచి ఇప్పటికే 36 గొర్రెలు మృతిచెందగా, �
బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోదానిపై క్రమంగా చేతులెత్తేస్తున్నది. కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోసి, ఆయా వర్గా�
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని రూఢీ అయింది. ఇటు సెఫాలజిస్టులు, రాజకీయ పరిశీలకులు అదే సత్యమని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాతావరణం కూడా అదే తేటతెల్లం చేస్తున్నది. ఈ దశలో ‘ఇక ఎం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమకు ఓ టమి తప్పదన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారం రోజుల నుంచి సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తలుపువాకిట నిలిచి ఉన్నది. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇదే నిజమైని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. దీనినే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలూ నిర్ధారించాయి. ఈ
కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి ప్రజలు తమ అభిమానాన్ని చా�