కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి కింగ్ మేకర్గా నిలిచింది. అధికారలో ఉన్నప్పుడు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని సగర్వంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఇందూర్ ఓటర్లు పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తమకే సపోర్ట్ చేయాలని బర్దిపూర్ సభా వేదికపై నుంచి ఓటర్లను �
Municipal Elections | రాష్ట్రంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ అధికార పార్టీ కాంగ్రెస్ అరాచకాలకు దిగింది. కొన్ని ప్రాంతాల్లో అధికార ఒత్తిడికి పోలీస్ యంత్రాంగం కూడా సహకరించింది. ఒకానొక దశలో బీఆర్ఎస్ పా
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ సత్తా చాటింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగిన 12 మున్సిపాలిటీల్లో రెండు చోట్ల విజయ
ఎన్నికలేవైనా బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పాలకుర్తి, దేవరుప్పులలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవా�
ఉద్యమాల పురిటిగడ్డ మెతకుసీమలో ఇతర పార్టీలకు చోటులేదని మరోసారి రుజువైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కావడంతో ఆది నుంచి జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నది.
మున్సిపల్ ఫలితాల్లో హరీశ్రావు మార్కు విజయం స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో హరీశ్రావు అన్నీ తానై వ్యవహరించి పార్టీని వ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసంచేసుకోగా అలియాబాద్ మున్సి�
కరీంనగర్ కార్పొరేషన్కు ముఖద్వారం అల్గునూర్ అని, ఇది బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడి 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం చేస్తున్
‘సిరిసిల్ల గడ్డ.. కేటీఆర్ అడ్డా’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రదాతకు కార్మిక క్షేత్రం మరోసారి అండగా నిలించిందని, బీఆర్ఎస్ పదేళ్లత సంక్షేమానికి మూడోసారి మున్�
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని, హ్యాట్రిక్ సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉరిశాలగ
అధికార పార్టీ పనితీరుకు అద్దంపట్టే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కంగుతున్నది. రెండేళ్ల తమ పాలనకు రెఫరెండం అన్నట్టు చెప్పుకొచ్చిన ఆ పార్టీకి, అడుగడుగునా ప్రతి బంధకాలే ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్ల
నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిని ముందే ప్రకటించింది. 16వ వార్డు నుంచి పోటీ చేసిన సరిత బట్టడ్ను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి వరకు చైర్పర్సన్ సీటు ఆశి