ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు రాజకీయ రూపం ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల సమయంలో రాజకీ�
Police Complaint | మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తే ఎవర్ని సహించేది లేదని బీఆర్ఎస్ ఖమ్మం నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు.
కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చిలుముల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రులయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకు�
వైరా మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా వసూలు చేస్తున్న మంచినీటి పన్నుల బకాయిలు ఎలాంటి తీర్మానం లేకుండా సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కా
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్య
బీఆర్ఎస్ హయాంలోనే వరద కాలువ జీవనదిలా మారిందని, ఆ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కొనియాడారు. ఆయన హయాంలో వరదకాలువలో నీళ్లు లేకుండా ఒక్�
తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయలాంటిదని బీఆర్ఎస్ బోయినపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పా�
యువతకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిం టినీ వెంటనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ కమిటీ నాయకులు సోమవారం మన్నేపల్లి గ్రామంలోని ఆయన స్వగృహాన్ని సందర్శించ
KTR | బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్'గా నిలిపామని, అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక గుడి కాదని, మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్లు కాదని.. కాళేశ్వరం అంటే ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు అని, తెలంగాణను సస్యశ్యామలం చేసే జీవధార అని బీఆర్ఎస్ ప్రతినిధులు బృందం అభిర�
గత బీఆర్ఎస్ పాలనలో రోగులకు వరంగా ఉన్న భూపాలపల్లిలోని ప్రభుత్వ దవాఖాన కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్
రాయపోల్, ఆగస్టు 02: జీవితంలో స్నేహం కన్నా గొప్పది మరొకటి లేదని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ (Farooq Hussain,) అన్నారు. తన చిన్ననాటి స్నేహితులను పలకరించి వారికి శాలువాతో సన్మానించారు.
ఖమ్మం రూరల్ : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందించిన కేసీఆర్ను గుర్తు చేసుకుంటూ.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని కోరుకుంటూ ఈ పాటలందుకున్నారు ఖమ్మం రూరల్లో వరినాట్లు వేస్తున్న మహిళలు.