‘కాంగ్రెస్ కోసం అప్పట్లో పాదయాత్ర చేశాను.. ప్రాయశ్చిత్తంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా’..అని వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త పానుగంటి రాము అన్నారు. మ
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపి సంబంధిత బీఎల్వో లేదా బీఎల్ఏలకు అందజేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంల�
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలు ఆపి రైతులకు నీళ్లు అందించడంపై దృష్టి సారించాలని సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన విరమించుకుని వెంటనే గోదావరి జలాలను పంపుల ద్వారా ఎత్తిపోసి, ప్రాజెక్టులు నింపాలని, కరువులో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకుని అండగా నిలబడాల్సిన అవసరం ఉందని బీఆ�
సర్ కార్యక్రమంపై బీఎల్ఏలతో పాటు బీఆర్ఎస్ నాయకులు సైతం పని చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 24తో సర్ ప్రక్రియ ముగియనుండడంతో ప్రతి ఒక్కరూ
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయ
నిజానికి కాళేశ్వరం సిస్టమంతా బాగానే ఉన్నది. కానీ, ముఖ్యమంత్రి బుర్ర బాగాలేకనే ఈ ఇబ్బందులు వచ్చి పడుతున్నయి. నిజానికి మా అధినేత కేసీఆర్ చిన్న ఇషారా ఇస్తే చాలు.. పంపులు చాల్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నం. అ�
రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే ప్రతి పక్ష నేతల రక్తం పారిస్తానని సీఎం రేవంత్రెడ్డి చేసిన వాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల రక్తం రైతుల పొలాల్లో చల్లితే
: తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ పాలన మళ్లీ రావాలని రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం శంకరపట్నంలో ఉప
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కుటుంబానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మృతుడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టు�
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని, సాముల సరార్కు ముగింపు పలికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే సీముల సరార్ మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజ
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాత్రి 7గంటల తర్వాత ఫిర్యాదు చేసేం
బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్�
అశ్వాపురం మండల పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి సీతారామ ప్రాజెక్టు సాగునీటి సమస్యలపై వినతిపత్రం అందజేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల�