రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీల ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ప్రముఖ వైద�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా అన్ని డివిజన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రూ.5,328 కోట్లు వెచ్చించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద�
‘జూబ్లీహిల్స్' ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా..? సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రి వర్గంతో పాటు కీలక నేతలను ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మోహరించినా..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సమస్యలను పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వర్షాలు.. వరదలకు పంటలు దెబ్బతిని.. ఆశించిన దిగుబడి రాక.. అప్పుల బాధలు భరించలేక.. ఇలా అనేక కారణాలతో బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి.
‘ప్రతీ ఇంటి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 ఇస్తనన్నవు.. ఏమైంది? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తానన్నవు.. ఎప్పుడిస్తవు? విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు పంపిణీ చేస్తవు? ఆటో డ్రైవ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంకుర సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన టీ-హబ్కు బీజం పడి బుధవారం (నవంబర్ 5)తో పదేండ్లు పూర్తయింది. దేశంలోనే అత�
మాగంటి అందరికీ మంచిచేశాడని.. ఆయన చేసిన మంచి తప్పకుండా తిరిగివస్తుందని దివంగత మాగంటి సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సుల�
కాంగ్రెస్ అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి ప ట్టించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి నియోజకవర్గంలోని రహ్మత్నగర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకే అన్నివర్గాల మద్దతు ఉందని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం షేక్పేట్ డివిజన్ దత్తాత్రేయనగర్కాలనీలో మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి అసభ్యకరంగా, నిందాపూర్వకంగా, వ్యక్తిత్వాన్ని దూషించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తీసుకున్నది. ఆ వ్యాఖ
BRS | శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారం సునీల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రైతులకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి