‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తామే స్వయంగా టార్గెట్ను తగ్గించుకోవడం అన్నదాతలను నిలువునా మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ �
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భ�
ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నా�
Rythu Discom | కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున గళమెత్తనున్నది. కొత్త డిస్కమ్ వెనుక దాగి ఉన్న కుట్రలను బట్టబయలు చేసేందుకు సిద్ధమైంది.
Rythu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ పై విద్యత్తురంగ నిపుణలు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలో దానికి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిస్తుందా? కొత్త డిస్�
కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ను అక్కడి నుంచి తరలించి చైతన్యపురి వికాస్నగర్కాలనీలోని మీ సేవా కేంద్రానికి మార్చి, మీ సేవా కేంద్రాన్ని న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూన
టీడీపీ నాయకుడు బకని నర్సింహులు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే.. తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం మూర్ఖత్వమని, చంద్రబాబు మాటను నర్సింహులు పలికారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ�
ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనకుంటే ఊరుకోబోమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కామారంలో కొనుగోలు
తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిత జనార్ధన్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్�
రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో కనుమరుగవడం ఖాయమని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ �
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్అ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్�