నాలుగు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 14న రెండో విడతలో భాగంగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లెలో మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీ జెండా ఎగిరింది. స్వరాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2015లో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన సర్పంచ్లు, వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం భువనగిరి రానున్నారు. ఈ సందర్భంగా న�
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
మంచిర్యాల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని కాంగ్రె స్ సర్వశక్తులు ఒడ్డుతున్నది. బీఆర్ఎస్ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోవడానికి అరాచకాలకు తెగబడుతున్నది
సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫలితాలు తారుమారు అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ చేపట్టాలని ధర్నా చేపట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్ర
పల్లె పోరు పరిపూర్ణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు బుధవారం నాటి ఆఖరి విడతతో విజయవంతంగా ముగిశాయి. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమైనట్లయింది. ఇక, ఈ నెల 22న జరగాల్స�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు జనాలంతా అండగా నిలిచారు. అధికారాన్ని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తుది విడుత ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడుతలో అన్ని జిల్లాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ�
ఒకవైపు బెదిరింపులు మరోవైపు ప్రలోభాలు.. ఇంకోవైపు బీఆర్ఎస్ గెలిస్తే నిధులు ఇవ్వమని అల్టిమేటాలు.. పో లీస్ యంత్రాంగంతో బయటికి రాకుండా కట్టడీలు.. పోలింగ్ బూత్ల వద్ద నుంచి తరిమి నా ఉమ్మడి పాలమూరు జిల్లా కేస
Panchayat Elections : మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పల్లెల్లో గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న జనం.. బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. మహబూబ్నగర్లోని జ�
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని హర్షం వ్�
KTR | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార�
బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడం పట్ల మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన
KTR | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలు�