రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు జీవన్రెడ్డి వ్యవహారం వేడి పుట్టిస్తున్నది. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశా�
జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగసభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని కేసీఆర్ సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద
గిరిజన తండాలు స్వయం పాలనతో సమృద్ధిలోకి వస్తున్నాయి. కేసీఆర్ చూపిన దారిలో వికసిస్తున్నాయి. ఒకప్పుడు ఏదో ఒక గ్రామానికి అనుసంధానంగా కొనసాగిన తండాలు... నేడు స్వయం పాలనలో సగర్వంగా నిలబడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లు వెచ్చించనున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్ పనుల్లో అక్రమాలు, అవినీతి, చట్ట ఉల్లంఘనలు జరిగితే తాము విచారణ చేస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ తేల్చిచె�
ప్రభుత్వం చూపిస్తున్న కక్షసాధింపు చర్యలకు ఎవరూ భయపడొద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన బొంరాస్పేట మండలంలోని బొట్లవోనితండాను సందర
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను వెంటనే పార్లమెం ట్ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు డి�
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 17 (నమస్తేతెలంగాణ) : వందలాదిమంది పోలీసు పహరా మధ్య, విధివిధానలు పాటించకుండా ఎన్పీడీసీఎల్ " సెస్ " సంస్థను స్వాధీనం చేసుకోవడం అక్రమమని సిరిసిల్ల సహకారం విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) చైర్
KCR Meeting | ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జగిత్యాల లో జరుగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను( KCR Meeting ) విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవగాహనా రాహిత్యంతో మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ పార్టీ
వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు జగదాంబ సెం�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు క్రషర్ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాలును బీఆర్ఎస్ పార్టీగా ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత కల్ల�
MP Tejasvi Surya | హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ సందర్భంగా జరిగిన వివాదంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి స్పందించారు.