Wine Shops | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ సమయంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ మద్యం విక్రయాల ప్రవాహం ఆగలేదు. పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మ�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఒకసారిగా వేడెకింది. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకొనేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఆయ�
Municipal Elections Results | రాష్ట్రంలో పురపోరు తుది దశకు చేరింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెకిం
మున్సిపల్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో నే‘తలరాతలు’ తేలనున్నాయి. కింగ్లు.. కింగ్ మేకర్లు ఎవరనేది తెలిసిపోనుంది. శుక్రవారం జరిగే పుర పాలికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్ల�
బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు నేడు వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేదెవరో? ఓడేదెవరో? మరికొద్ది గంటల్లో తేటతెల్లం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ నెల
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం(నేటి) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక రౌండ్ ఉండేలా అధికారులు ఏర్�
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికోసం అధికార యంత్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11న ఏడు మున్సిపాలిటీలకు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. శుక్రవారం నాడు కౌంటిం�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. బల్దియా ఫలితాలపై రాజకీయపార్టీలతో పాటు అన్నివర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్తో పాటు కాం గ్రెస్, బీజేపీ,ఎంఐఎం పార్టీలు ఫలితాలు తమకు అనుకూలంగా ఉ
కాలువ నిర్మాణం కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రణం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోవడంతో పోరుబాట పడుతున్నారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మా ప్రాంతం కర్ణాటక మాదిరిగానే ఉండేదని, కేసీఆర్ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించుకొని కులవృత్తులతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మాజీ మంత�
ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇతర పార్టీ అభ్యర్థుల కొనుగోలుకు తెర లేపిందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ�
బాహుబలి సినిమాలో కట్టప్ప అనే పాత్ర వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి కథానాయకుడిని చంపడం ఎలా ఉందో, అచ్చం అలాంటి సన్నివేశాలు పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లోని చైర్మన్ అభ్యర్థులపై ప్రయోగించ
ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్ని్కల్లో బీఆర్ఎస్- సీపీఎం కూటమిని ఓటర్లు చాలా గొప్పగా ఆశీర్వదించారని, తద్వారా కూటమి విజయవంతమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు.