KTR |హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. నందినగర్లోని తన నివాసం నుంచి ఆయన తెలంగాణ భవన్కు ర్యాలీగా బయల్దేరారు. కేటీఆర్ వెంట హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు
Naini Coal Block | తీవ్ర దుమారం రేపుతున్న నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. నైని కోల్ బ్లాక్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని, అస్మదీయులకు కట
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతు
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని.. డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతుందని బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్�
తెలంగాణ రాష్ట్ర సాధన భారత రాజకీయ చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయం. ఆ అధ్యాయానికి కేంద్రబిందువుగా నిలిచిన వ్యక్తి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ కోసం తన జీవితం మొత్తాన్ని అంకిత�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖా యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్తోపాటు 100 మంది ఆ పార్టీ నాయకులు
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్
యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుల బతికినట్లు తెలిపారు. గురువారం రైతులు యూరియా కోసం ఎదుర్�
సీఎం రేవంత్రెడ్డి తీరుతో ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు ప�
బీబీనగర్ మండలంలోని నీళ్ల తండా గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజు నాయక్ ఎన్నికయ్యారు. �
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకోవాలని చూస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిల�
కోట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా కేసీఆర్ నిలిపారని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ వద్ద ఉన్న బృం
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెర లేపిందని, తాను తీసుకొచ్చిన నిధులకే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొత్త కాగితం పెట్టి శంకుస్థాపనలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్�