మీరు ఫలానా పీఎస్లో ఫిర్యాదు చేశారు..పోలీసుల సేవలు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు పడ్డారా..ఇలా వివిధ అంశాలపై గతంలో ఫీడ్ వ్యవస్థలో భాగంగా ఫిర్యాదుదారులకు ఫోన్లు వచ్చేవి.
60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల బలిదానాల సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అవివేకానికి పరాకాష్ట అని శాసనమండలిలో ప్రతిపక్
విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్స్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో రూ.600 కోట్ల స్కామ్కు తెరలేపిందని బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన పలు ఆధారాలతో ఓ వీడియో విడుదల చేశారు. వాహనాల ఫిట్నెస్న�
తెలంగాణలో త్వరలో జరిగే ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులకు సూచించారు.
డీలిమిటేషన్ ముసుగులో దక్షిణాది రాష్ర్టాల ఆధిపత్యం తగ్గించి, ఉత్తర భారతానికి అధిక ప్రాధాన్యత కల్పించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు.
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది అధికార కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలు ఎదురొంటు న్న తొమ్మిదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించిన స్పీకర్ తీర్పును సవా ల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటి�
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పాలనలో ఘోరంగా విఫలమైందని జగిత్యాల సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు.
BRSV : లోక్ సభ వేదికగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను, కోట్లాది ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ పోరాటాన్ని అవమనించిన ఎంపీ సూర్య వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్వీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన దిష్టిబొమ్మను దహనం చ�
గంబీరావుపేట మండల కేంద్రంలోని గురువారం అధికారులు నిర్వహించిన మండల స్థాయి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సమావేశంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ‘జై తెలంగాణ పలుకు’పై వాగ్వాదం చోటుచేసుకున్నది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఖమ్మం నగరంలో నిర్వహించనున్న పార్టీ ‘మినీ ప్లీనరీ’ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు ల�
రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాలకు రాష్ట�