భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గూండాగిరీ ప్రదర్శించింది. మణుగూరులోని బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు ఆదివారం దాడికి తెగబడ్డారు. అందులోని నలుగురు కార్యకర్తలపై పిడిగ�
పేదలను రోడ్డుకీడ్చుతూ.. పెద్దల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న హైడ్రాపై బీఆర్ఎస్ బృందం ధ్వజమెత్తింది. ఏకంగా రూ.1100కోట్ల విలువైన సర్కారు భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆక్రమించినా హైడ్రా
KTR Road Show | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసుఫ్గూడ డివిజన్లో జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో వాయిదా పడింది. భారీ వర్షం నేపథ్యంలో ఈ రోడ్ షో వాయిదా పడినట్లు ట్విట్�
KTR | ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేద�
Jagadish Reddy | హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఒక పక్కన మూసీ ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతు�
KTR | పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలత�
KTR | కేసీఆర్ పాలనలో ఐటీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం వచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహకారంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో
పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీ ప్రాంతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో బీపీ పేషెంట్లకు బీఆర్ఎస్ హయాంలో (2018-24 మధ్య కాలంలో) నాణ్యమైన సేవలందినట్టు తాజాగా ‘ది ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (ఐహెచ్సీఐ)’ అధ్యయన నివేదిక వెల్లడించ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే సన్నబియ్యం ఎత్తేస్తామని, రేషన్కార్డులు రద్దు చేస్తామని జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
జూబ్లీహిల్స్ ప్రజలను ఎవరైనా రౌడీలు, గూండాలు బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పకనే బంజారాహిల్స్లో ఉన్న తెలంగాణభవన్ అనే జనతా గ్యారేజ్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చా�
బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని నిలదీయాలని మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సబితా ఇంద్ర�