బీఆర్ఎస్ను నీరుగార్చాలని ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సహించమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామ హేందర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ద్వారా 2022-23లో 19.29 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నూటికి 104% పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యూరియా కోసం వేచి చూసి కడుపుమండి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై నిర్భంధకాండ కొనసాగింది. ప్రజాపాలన పేరిట పరిపాలన కొనసాగిస్తోన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుండగా అడుగడుగునా ఆ�
లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కోట్లాది ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ఇదికాదా అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరి ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం స
అనేక ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న 27 శాతం బీసీ రిజర్వేషన్లను పలు యూనివర్సిటీలు బేఖాతరు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బీ�
రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మ్రైక్రో బ్రూవరీస్ పేరిట ఊరూరా బీర్ షాపులు ఏర్పాటు చేసి యువ�
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుబులు పట్టుకున్నది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం,
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. ఖబర్దార్, బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కే
బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ‘తెలంగాణకు హరితహారం’ పేరును ‘వనమహోత్సవం’ అని మార్చిన కాంగ్రెస్ సర్కారు.. పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా కొనసాగించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం.. కాంగ్రెస్ సర్కార్ హయాంలో కళలకు దూరంగా నిలుస్తున్నద
ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ విజన్ను చేరుకోలేరని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో మాట చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ �
చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉన్న అఖిలపక్షం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్స్టేష