ప్రజా పాలన అంటే కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని సైతం కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టడమేనా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాయికల్ పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీసు �
KTR | కేసీఆర్ ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ మంచినీటి గోస తీర్చారని కేటీఆర్ తెలిపారు. ఏడాదిన్నరలోనే కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని పేర్కొన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీ�
Harish Rao | తెలంగాణలో వైద్య వ్యవస్థ కుప్పకూలిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. దానికి రాష్ట్రంలో తాజాగా జరిగిన ఈ రెండు అమానవీయ ఘటనలే సజీవ సాక్ష్యాలని తెలిపారు. నిరుపేదల ప్రాణాలంటే �
KTR | మోటర్లకు మీటర్లు పెట్టకముందే.. ప్రతి ఒకరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురాకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు పిలుపుని�
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతున్నదని, రూ. 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు కేవలం పెద్ద కుంభకోణమని, కేవలం రూ. 16 వేల కోట్లతో పూర్తయ్యే పనులకు భారీ మొత్తాన్ని ఎందుకు తగలేస్తున్నారని
సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు.
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందువరసలో నిలపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్�
ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాన్ని మొన�
పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు �
ప్రభుత్వం ధాన్యం కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తూ రైతుల ప్రాణాలు తీస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కరీంనగర్ - రాయపట్నం రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో నందాపురం, అనంతారం, మాలీపురం గ్రామాలతో కలిపి నూతన మున్సిపాలిటీగా తిరుమలగిరి ఏర్పడింది. 18 వేలకు పైగా జనాభా, 15 వార్డులు ఉన్నాయి. నాడు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకార�
Vemulavada : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి పార్టీ నాయకులను వరసపెట్టి ఆహ్వానిస్తున్నారు.