కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ప్రజలు ముందుకు తీసుకెళ్లి ఎండగడతామని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒడిత�
బాధితులపై పట్టణ సీఐ దాష్టీకానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ పట్టణ బంద్ సోమవారం విజయవంతం అయింది. మున్సిపల్ అధికారులు అక్రమం
రేవంత్ ప్రభుత్వంలో దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యమని, వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ చేసిన ఒక్క అభివృద్ధినైనా చూపించాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ సవాల్ విసిరారు. సోమవారం వైరా
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి రైతులకు మేలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వ్యవసాయ మారెట్లో అమ్మకానికి తీసుక�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులైనా ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చకపోవడంతో సెప్టెంబర్2 నుంచి
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికార మదంతో నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు హరీశ్రావుపై నిం దలు వేయడం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్యాదవ్ ధ్వజమెత్తారు. ఈ మేర కు ఆద�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగట్టేందుకు సెప్టెంబర్ 1 నుంచి చేపడుతున్న నిరసన కార్యక్రమాల రూపకల్పనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఉదయం
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలుచేస్తామని చెప్పి వెయ్యి రోజులవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు
పటాన్చెరు నియోజకర్గంలో ప్రజల కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 50,565 ఎకరాలను తొలగించకపోతే కలెక్టరేట్ను ముట్టడించి అక
‘రేవంత్రెడ్డి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆటవిక, అరాచక పాలన కొనసాగుతున్నది’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. డీజీపీ మాత్రం శాంతిభద్రత
Koppula Eshwar : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్
ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే గ్రామాల్లో భరోసాగా నిలుస్తున్నామని, ఆ స్పూర్తిని అలాగే కొనసాగించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఇండ్ల నిర్మాణాలకు, అలాగే వెంచర్లలో లేఅవుట్ లేకుండా అక్రమంగా జీపీ ద్వారా అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపులను నిలిపివేయ
సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మిర్యాలగూడ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి పార్టీ శ్�