ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాం టాలను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం రాశులను బీఆర్ఎ
‘పొలాలకు పోతూ, వస్తూ ఎదురుపడ్డోళ్లమంతా ఎదల దుఃఖం పంచుకుంటున్నాం’ అని ఇటీవల గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలుకరిస్తే, జంగిలప్ప అనే రైతు నాతో ఆవేదనను పంచుకున్నాడు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతన్నలకు ఆనాటి చీకటి రోజులు మళ్లీ వచ్చాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పచ్చబడ్డ పల్లెలు, నేడు మళ్లీ సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ పరిణామాలు అన్నదాతను ఆలోచింపజేస్తున్నా�
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ధన్వాడ మండలం మందిపల్లి స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు �
బీఆర్ఎస్ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో పెద్ద వేదికతో పాటు పది వేల మంది
మోసపూరిత హామీలతో దగా చేసిన కాంగ్రెస్ను కడిగిపారేసేందుకు రైతులు కదం తొక్కుతున్నారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఓరుగల్లు వేదికగా నిర్వహిస్తున్న ‘రైతు సంగ్రామ సదస్సు’కు వేలాది దండుకట్
Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
బీఆర్ఎస్ పార్టీ మరో పోరుబాటకు సిద్ధమైంది. రైతుల కోసం మేమున్నామంటూ ముందుకు కదులుతోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుకు కంట కన్నీరు తప్పా ఏమీ మిగలడం లేదు. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లే
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, తెలంగాణ రైతు సంఘం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో త�
వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తాండూరు, మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేప�