ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని ఒప్పుకోకపోగా, రైతులపైనే ఓ కీలక మంత్రి ఎదురుదాడి చేశారు. సదరు మంత్రి ఒక స్థాయిలో అసలు ధాన్యం కొనుగోళ్లలో సమస్యేలేదని, అవన్నీ ప్రతిపక్షాలు, మీడియా సృష్టిస్తున్న వార్తలేనని చె�
‘మా కోసం, మా కుటుంబాల పోషణ కోసం ఎన్నో ఏళ్లుగా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని అసలు మీరు రైతులమే కాదంటూ చింతకాని ఎస్సై బాధ్యతారహితంగా ప్రకటనలు చేయడం తీవ్రంగా బ
మిర్యాలగూడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ �
కోదాడ నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల నిధులు నిలిపివేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ జిల్లా
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలోని శాసన సభా స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగరేణి ప్ర�
మళ్లీ వచ్చేది గులాబీ జెండాయే, సీఎం అయ్యేది కేసీఆర్యే.. నాడు 24 గంటల కరెంట్ ఎలాగైతే ఇచ్చామో, అధికారంలోకి రాగానే మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరు ఇచ్చే బాధ్యత కూడా నాదే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ �
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన భారతీయ వైద్య విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తాజా మార్గదర్శకాల ప్రకారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్(పీఆర్) కల్పించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల
ఉమ్మడి రాష్ర్టంలో పలు కీలక శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి, మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయ (75) సోమవారం మరణించారు. కొంతకాలంగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న
కనీస వేతనాల సవరణ మరింత శాస్త్రీయంగా రూపొందించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం అన్స్క�
ఇతరత్రా చర్చలోకి వెళ్లే ముందు గమనించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి, సభ్యత్వాన్ని గతంలో వలె గాక డిజిటలైజ్ చేయటం. ప్రతి సభ్యుడు, సభ్యురాలి గురించిన వివరాలన్నీ ఒక్క క్లిక్తో తెలుసుకోగల అవకాశం ఏర్పడటం. దీనిత�
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీశ్రావు చెప్పడం సమంజసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి మెప్పు కోసం రాష్�
‘పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పేరిట రూ.32 చొ ప్పున కొల్లగొడుతూ సీఎం కేసీఆర్ పేదల రక్తం పీల్చుతున్నారు’ అని నాడు బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ �
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఆర్ సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.