‘మేము చేస్తే ఒప్పు.. మీరు చేస్తే తప్పు’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి. ప్రతిపక్ష నేతలు ఏదైనా అంటే.. అంతెత్తున లేస్తున్న హస్తం పార్టీ నేతలు.. తమ సొంత నేతలు అదే మాట అంటే మాత్రం కిమ్మనడ�
KTR | బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
భద్రాద్రి జిల్లాలోని మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. ప్రభుత్వ మద్దతులో భాగంగానే పోలీసుల సమక్షంలో దాడి �
Rega Kanta Rao | పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఆరు గ్యారెంటీల లాంటి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను ఇబ్బందులకు కురిచేస్తుందని మాజీ సర్పంచులు, బీఆర్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
కాంగ్రెస్ను జూబ్లీహిల్స్లో కొడితే ఆ శబ్దం రాష్ట్రమంతటా మోగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రెండేండ్లుగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, జూబ్లీహ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపబోరని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ విజయకేతనం ఎగురవేయడం తథ్యమని తేల్చిచె
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. పలు ప్రైవేటు సర్వేలతోపాటు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేయడంతో ఏం చేయాలో పాలుపోన�
‘సీఎం రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించావు? ఆరు గ్యారెంటీలు అమలు చేశావా? పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినవా? వృద్ధుల పింఛన్లు పెంచినవా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
రేవంత్ పాలనలో జరిగిన అన్యాయా న్ని జూబ్లీహిల్స్లో ఓటర్లకు వివరిస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్త
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ అనే నినాదంతో హైడ్రా అరాచకాలపై ఏర్పాటు చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ), ఫొటో ఎగ్జిబిష�