రాష్ట్రంలో ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ‘బాకీ కార్డులకు’ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మ
Jagadish Reddy | రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆర
మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపుతూ కేటీఆర్ ర్యాలీ, మీటింగ్కు అనుమతి ఇవ్వలేమని
Harish Rao | ‘రేవంత్రెడ్డీ.. ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన నంది ఎవరో.. పంది ఎవరో వారికి తెలుసు.. నువ్వు అన్న మాటలకు సమాధానం నీ �
Revanth Reddyవెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోట మళ్లీ అదే ఫ్రస్ట్రేషన్తో కూడిన మాటలే వినిపించాయి. తనలో ఉన్న ఆక్రోశాన్ని తెలంగాణ సాధకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్పై చూపించే ప్రయ�
‘రేవంత్రెడ్డీ..ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్తో పోల్చుకొనే స్థాయి నీకు లేదు.. నీకు నువ్వే కేసీఆర్తో పోల్చుకుని, కేసీఆర్ అంతటి నాయకుడినని భ్రమపడుతున్నావేమో.. కేసీఆర్ తెలంగ�
ప్రభుత్వం గ్రామీణ రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ స్ప�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి
ఒకప్పుడు ప్రకృతి అందాలకు చిరునామాగా.. సిటీకి అందమైన పర్యాటక ప్రాంతంగా, ఆహ్లాదాన్ని పంచిన దుర్గం చెరువు.. ఇప్పుడు దుర్గంధంగా మారిపోయింది. నిర్వహణ లోపంతో వ్యర్థాలతో నిండి కళాహీనంగా తయారైంది.
తెలంగాణలో ఆడపిల్లల భద్రత గాలిలో దీపంలా మారిందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆమె మాట్లాడుతూ గురుకులంలో చదువుకున్న పేదింటి నర్స్ హత్య, ఖమ్మంలో మైనర్
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చార్జ్షీట్ విడుదల చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 2న 11గంటలకు నిర్వహించే ఈ కా
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఎన్నికల సమయంల
సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాల�
Marri Janardhan Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించేందుకు సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి