రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత రాజకీయాలకు పనికిరారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం క�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజానాయకుడని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శన
పండుటాకులపై ఎం దుకు వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. శనివారం నకిరేకల్ -కడపర్తి రోడ్డులో ఉన్న పోస్టాఫీస్ వద్ద ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతు�
వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి బీఆర్ఎస్ సత్తా చాటుదామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభు�
ప్రభుత్వ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని సిటీసెంటర్ హాల్లో నిర్వహించిన �
ఉన్నత విద్య చదువుకొనే పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో-7ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఫీజు రీయింబర్స�
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే గుబులు పట్టుకొన్నది. బీఆర్ఎస్ సభలంటేనే ఉలిక్కి పడుతున్నది. ప్రజల దృష్టిని మరల్చేందుకు నానా అవస్థలు పడుతున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనపై
KTR | రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలోఈ సమావేశం నిర్వహించారు.
కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న ఆశతో, ఆశయంతో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రె�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామా న్ని స్వయం సమృద్ధి, మాలిక సదుపాయాల కల్పన విభాగంలో ఉత్తమ పం చాయతీగా ఎంపిక చేసింది.
పల్లెల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో పల్లెలకు నిధులు ఇచ్చి జాతీయ స్థాయిలో తీర్చిద్దారన�
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్ఎస్ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రైతు ప్రతినిధుల సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా�
KTR : శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోడం శ్వేతను కిమ్స్కు తరలించారు. కేటీఆర్ ఆదేశాలతో ఆమెకు గచ్చిబౌలిలోని కిమ్స్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.