కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ చే�
మానకొండూరు నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఎవరు ప్రశ్నించినా కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. హామీ ఇచ్చిన పనులను చేయాలని కోరితే దాడులకు ప�
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించ�
గత 30 సంవత్సరాలుగా జీవనాధారంగా ఉన్న డబ్బా కొట్టును మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా అక్రమంగా తొలగించగా.. శాంతియుతంగా నిరసన చేస్తున్న బాధితులపై, తన దాష్టీకాన్ని చూపించారు పట్టణ సీఐ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చూపించిన ప్రభావం సామాన్యమైనది కాదు. ఆంధ్రాలో కాంగ్రెస్ మాటే వినబడకుండా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒక్కచోట కూ�
‘రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా? పోలీస్ పాలనా? ఊరూరా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. రేవంత్రెడ్డీ.. ఇదేనా మీరు తెచ్చిన మార్పు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ధ్వజమెత్తారు.
నిషేధిత జాబితా భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. పటాన్చెరు కేంద్రంగా శనివారం నిర్వహించే 22ఏ భూ బాధితుల నిరసన సభను విజయవంతం చేయాలని �
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కాం
స్మార్ట్ రేషన్ కార్డు పై ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రించడం అంటే రాజకీయ ప్రచారమేనని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కనపల్లి కరుణాకర్ విమ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా నియామకమైన గోశిక స్వామిని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సన్మానించారు. ఓదెల మండలం మడక గ్రామంలో నూతనంగా ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన స�