పవిత్ర రంజాన్ మాసంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు పెరగడంతో పండుగ వేళ ముస్లిములపై తీవ్ర ప్రభావం చూపుతోందని బీఆర్ఎస్ డి�
‘అమ్మ పెట్టదు - అడుక్కు తిననీయదు’ అనే నానుడికి అక్షరాలా నిజం చేస్తోంది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకొని పన్నెండేళ్లుగా పేదలు అక్కడే నివాసం ఉంటున్న వ�
గత కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే వాటిని నిర్వీర�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు పేరుతో మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు మంగళవారం..
మన డివిజన్ను మనమే బాగు చేసుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో మంగళవారం పాల్వంచ పట్టణం 7వ డివిజన్లో చేపట్టిన పరిసరాల శుభ్రతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్
మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఖాళీ కుండలు, బిందెలతో బీఆర్ఎస్ నేతలు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ ని�
ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సిరిసిల్ల, వేములవాడలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ నిర్దేశం చేశారు. తాను ఒక మంచి పన�
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు రైతుల వెన్నువిరిచేలా ఉన్నాయని, రైతాంగానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్ర�
MP Vaddiraju : పర్యావరణ శాఖ అంటే అనుమతులిచ్చే ఆఫీసు మాత్రమే కాదని, దేశాభివృద్ధికి ఒక 'దిక్సూచి' లాంటిదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) అన్నారు.
మహిళా దినోత్సవం రోజున మహిళలను అవమానపరిచేలా అధికారుల తీరుందంటూ సోమవారం మియాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.