KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
‘తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు
పల్లెల్లో రెండేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వీధుల్లో నవ్వులపాలవుతున్నది. అక్రమాలు, డబ్బు సంచులకు తలవంచని ఓటరుతోపాటు, ఉద్యమ ఊపిరితో ఎదురు నిలుస్తున్న బీఆర్ఎస్ యువ నేతలు �
వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నదని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు.
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్లో గులాబీ జెండాకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. మారుమూల గ్రామాల్లోని ఓటర్లు సైతం కేసీఆర్కే జై కొట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా ఓటర్�
మొదటి విడత పంచాయతీ ఎన్నికలో అధికారకాంగ్రెస్ పార్టీకి ఊహించని ఫలితాలు రావడంతో షాక్కు గురైంది. దీంతో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను నయానో, భయానో తమదారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట�
కారేపల్లి, డిసెంబర్ 13 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హలావత్ తారా ఉష (Tara Usha) విస్తృత ప్రచారం నిర్వహించారు.
Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ, , బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ �
KTR | హైదరాబాద్లోని రామేశ్వరం కేఫ్లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ ఘనస్వాగతం పలిక�
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండేళ్ల సమయం పట్టిందని విమర్శించారు.
Ravula Sridhar Reddy | ప్రభుత్వ హాస్టళ్లకు బెడ్స్ సప్లయ్లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు.