రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై నిరసనగా శుక్రవారం బీబీనగర్ పట్టణ కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా న
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బీఆర్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు రెడ్డెక్కి ఆందోళన చేస్తే రాజకీయం చేస్తున్నరంటున్నారని, కల్లాలల్లో ధాన్యం నిల్�
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి �
KTR | పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున�
తెలంగాణలో ఫాక్స్కాన్ సంస్థ పెట్టిన భారీ పెట్టుబడి నేడు పూర్తిస్థాయిలో సాకారమవ్వడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు.
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దూరదృష్టి ఫలితం..కాళేశ్వరం, మిషన్ కాకతీయ అందించిన జలాల కారణంగా రాష్ట్రం కోటిన్నర ఎకరాల మాగాణిగా మారింది. వరి సమృద్ధిగా పండుతున్నది.
శ్రమ విలువ తెలిసిన వ్యక్తి చిలుకు స్వామి అని ప్రభుత్వ మాజీ విప్, గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శారాజీపేటలో ఏర్పాటు చేసిన చిలుకు స్వ�
KCR | ‘కేసీఆర్ సార్.. మాకు మీరే దిక్కు.. ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పంటను కొనడం లేదు. అనేక అవస్థలు పడుతున్నాం. ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని కలువడానికి వస్తు న్నాం’ అని రాజన్న సిరి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచనల �
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష పేరుతో సచివాలయంలో హల్చల్ �
సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ కరువైంది. గత నెల రోజులుగా పంపింగ్ హౌస్�
‘తెలంగాణలో రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనేది రాష్ట్రంలోని సబ్బండవర్గాల నినాదంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి పలు క
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తార