ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై ఏండ్లపాటు తెలంగాణ మత్స్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, అణచివేతకు, విస్మరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపు పదేండ్లలో గుణాత్మక అభివృద్ధి నమూన�
ప్రభుత్వం మారిన అప్పటి అభివృద్ధి పనులు నేటికీ కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ ప్రగతి కాంతులపై విస్తృతంగా చర్చజరుగుతంది. రెండేళ్లు గడిచినా నేటికీ నాటి బీఆర్ఎస్ అభివృద్ధిని పనులపై స్�
తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు గల ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి.
మాజీ సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె మూడోవార్డులో బస్తేపురం మాధ�
ఆమనగల్లు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రజినిసాయిచంద్, రా్రష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప�
దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం
నర్సాపూర్, ఫిబ్రవరి9: అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, నర్సాపూర్లో ఒక్క అభివృద్ధి పని చేయని బీజేపీ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని 42వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి పొగాకు అనురాధ నాగరాజు ప్రజలను కోరారు. సోమవారం ఆమె డివిజన్ పరిధిలోని పలు కాలనీ�
ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక డబ్బు, బెదిరింపులతో అధికార కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని, అయినా కోదాడలో గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నార�
మాయ మాటలు నమ్మి మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరింత గోస పడుతమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భార�
సేవ చేస్తూ, మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుకుడుతున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లివేణు యాదవ్ ఓటర్లను కోరారు. సోమళవారం 39వ డివిజన్ పరిధిలోని
ఈ నెల 11న జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ 8వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి చిన్నాబత్తిని జ్ఞానసుందరమ్మ జయప్రకాశ్ ఓ
గడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోల�
బీబీనగర్ మండలంలోని రావిపహడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మైలారం శంకరయ్య ఇటీవల మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుటుంబం ఆర్దిక పరిస్థితి బాగాలేదు. దీంతో బీబీనగర్ మండల..
నల్లగొండ పట్టణంలోని 41వ డివిజన్లో టీఎన్జీవో మాజీ నాయకుడు మామిడాల రమేశ్పై జరిగిన దాడికి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ 41వ డివిజన్ అభ్యర్థి కంచనపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు (కన్నారావు) స్పష�