అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఓటరు గట్టిగా బుద్ధి చెప్పనున్నాడా? పోలింగ్కు ఇంకా పది రోజుల సమయం ఉండగానే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందా? రేవంత్ బుల్డోజర్ పాలనప�
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు మరింత ఆలస్యం కానున్నాయా? ఇప్పుడప్పుడే ఈ అంశం తేలే అవకాశం లేదా? సుప్రీంకోర్టు విధించిన గడువులోపు చర్యలు తీసుకోకుండా మరింత కాలం కేసును సాగదీస్తారా? అంటే ర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాషనే మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం మద్దతుతోనే నవీన్యా�
ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్నట్లుంది కాంగ్రెస్ తీరు. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటున్నది. హైదరాబాద్ పరిధిలో గత బీఆర్ఎస్ నిర�
కాంగ్రెసోళ్లు పంచే డబ్బులు తీసుకుంటా.. కానీ ఓటు మాత్రం కారుకే వేస్తానని ఓ అవ్వ భరోసా ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ శ్రేణులు సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన ముడిమ్యాల పీఏసీఎస్ డైరెక్ట�
మండలంలోని సుద్దాలలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. గ్రామంలో బుధవారం భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఉపసర్పంచ్ బత్తిని రవి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 1
కాంగ్రెస్ సర్కారు వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్నది. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికల పర్యవేక్షణను గాలికొదిలేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ చెరువులు, డ్యాంలు, కుంటల్లో చేపపిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.