మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అల్గునూర్ డివిజన్లో ఎన్నికల వేడి హీటెక్కింది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా తిష్టవేసి గెలుపు కోసం యత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివ�
గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్కు లొంగితే
Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవం�
Zaheerabad | మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
ఏడేళ్ల కాలంలో ఎంపీ బండి సంజయ్ చొప్పదండి నియోజకవర్గానికి ఏడు కొత్తలు కూడా తేలేదని, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రెండు పైసల పని కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆదివా రం చొప్పదండ�
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మరో ఘట్టానికి నేడు తెరపడనున్నది. వారం రోజుల నుంచి సాగుతున్న ప్రచార పర్వానికి మరికొద్ది గంటల్లోనే బ్రేక్పడనున్నది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్కు రెండ్రోజుల ముందు స�
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లింగాపూర్ తండాలో కౌన్సిలర్ అభ్యర్థి ముడావత్ నవీన్ తరుపున �
చేవెళ్ల మున్సిపల్ వార్డుల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటో వార్డు నుంచి 11వ వార్డుల వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉదయం 6 గంటల నుంచే ప్రజల వద్దకు వెళ్లి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వ
అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటిం ప్రచారానికి విశేష స్పందన లభించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోకు జననీరాజనం పట్టారు. తాండూరు పట్టణంలోని 36 వార్డుల నుంచి ప్రజలు కేటీఆర్ రోడ్ షోకు హాజరయ్యారు. ఆరు
తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆశాబావం వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులత�
హోరెత్తుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగింపు సమాయానికి 48 గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధన మేరకు నే టి సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ కానుంది. సోమవారం ప్రచారానిక�
Harish Rao : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మిస్సైల్లా దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా హరీశ్ రావు ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్లో పాల్గొని రికార్డు సృష్టించారు.