KTR | తెలంగాణ క్యూఆర్ కోడ్తో రూపొందించిన చేనేత శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఈ శాలువాను ఆవిష్కరించారు. అనంతరం ఈ శాలువాను నేసిన సిరిసి�
Jagadish Reddy | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరో
KTR | రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
పాలకవీడు మండలం రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బచ్చలకురి శ్రీను ఆ పార్టీని వీడి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ హుజుర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్ద�
గిరిజన, ఆదివాసీ గూడేలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే జైకొట్టాయి. నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఆ వర్గాలన్నీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వస్తున్నాయి.
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెసోళ్లు పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. పండ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, సీఎం రేవంత్రెడ్డి ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ అంటే వికాస్ అని, బీజేపీ, కాంగ్రెస్ అంటే బక్వాస్ అని బీఆర్ఎస్పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులన
తెలంగాణ పల్లెలు చైతన్యం ప్రదర్శించాయి. అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశాయి. రెండేండ్ల క్రితం ఆరు గ్యారెంటీల పేరిట ఆశ పెట్టి గద్దెనక్కిన కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసంపై రగిలిపోతున్న గ్రామీణ ఓటర్లు �
గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్దే లక్ష్యం పని చేయాలని కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక�
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గెలిచిన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపట్టాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ సూచించారు.
ఆరు గ్యారెంటీలపై ఉదయం 6 గంటలకే సంతకం చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసంపై ప్రజలు మేల్కొని నిలదీయాలని మాజీమంత్రి జోగు రామన్న డప్పుకొట్టి దండోరా వేస్తూ ప్రచారం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మొదటి విడుతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తెలంగాణ తెచ్చి, లెక్కకు మించిన సంక్షేమ పథకాలతో అండగా నిలిచిన బీఆర్ఎస్కే గిరిజనం జై �
కాంగ్రెస్ సర్కార్పై బీసీలు తిరుగుబాటు జెండాఎత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీపై ఇచ్చిన రేవంత్రెడ్డి సర్కారు తమకు తీరని ద్రోహానికి పాల్పడిందని ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్�
తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనకు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉన్నదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్యాదవ్ చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో