కేసీఆర్ది నిర్మాణాల పాలన అయితే రేవంత్ది విధ్వంసాల పాలన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం 1, 2, 13, 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాగ
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయని, అలాగే రెండేళ్లుగా అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తోందని ప్రతి ఒక్కరూ ఈ తేడాను గమ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..మహబూబ్నగర్లో నిలిచిపోయిన అభివృద్ధిపనులతోపాటు కాలనీ సమస్యలు తీరుస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్పొర�
కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని చూసి కడియం శ్రీహరిని గెలిపిస్తే, తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్లో చేరి నియోజకవర్గ ప్రజల ఓటును, ఆత్మాభిమానాన్ని ఆ పార్టీకి తాకట్టు పెట్టాడని ఎమ్మెల్సీ పోచంపల్లి �
రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డుల్లోని కృష ్ణకాలనీ, యాదవ్ కాలనీ, 7వ వార్డులోని టీ-2, ఎంసీ క్వ�
తెలంగాణలో కాంగ్రెస్ పెద్దలకు మున్సిపోల్స్ ఫలితాలపై ముందే బెంగ పట్టుకున్నదా? పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మరింత దిగజారుతామనే ఫోబియా వెంటాడుతున్నదా? ప్రతిపక్ష బీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందన
ఇంద్రేశం మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. శనివారం రాత్రి ఇంద్రేశంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. �
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని 2, 3 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్�
మాయమాటలతో ప్రజలను మోసం చేసి, దౌర్జన్యాలకు దిగుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ది చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఆయన మూడుచింతలపల్లి మున్సి�
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీ, కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లలో రాష్ట్రంలో సంపదను సృష్టిస్తే, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి దీన్ని కొల్లగుడుతున్నాడని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించా�
హుజురాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో తనకు కౌన్సిలర్గా ఒక అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్ది చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి దాసి కుమారస్వామి (Dasi Kumaraswamy) పేర్కొన్నారు.