తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర�
KTR | కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నా, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, బీజేపీ ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ ర�
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు.
2014కు ముందు రాష్ట్రం ఎట్లుండేనో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అట్లనే ఉందని, కాంగ్రెస్ పాలనతో జనం విసిగి పోయారని, ప్రజల మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీ
‘కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు పలుకుతున్నది. హకులను కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు తెచ్చింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ సరారు తీర్మానించాలి. ఈ విషయంలో సీఎం రేవంత్�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వనపర్తి మున్సిపాల్టీలోని 33 వార్డుల ముఖ్యనాయకులతో ఆ�
త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ముందస్తుగానే ఎన్నికల వేడి పుట్టిస్తోంది. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మహబూబ్�
కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కోస్గిలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మో సపూ�
గతంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చెందకుండా చేసిన వారే మళ్లీ నేడు అధికారంలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని..అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రం
KTR | తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు
KTR | పదేళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది.. కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గ్రామానికి చెందిన కొండవేని గంగా జమున అనే మహిళా కేసిఆర్ చేపట్టిన పథకాలను ముగ్గు రూపంలో �
Patolla Karthik Reddy | అధికార కాంగ్రెస్ పార్టీతో చిల్లిగవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అన్నారు. బండ్లగూడ మాజీ మే