కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
Harish Rao | ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు.
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల స్టాక్ పెంచడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ పెంచడంపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిస్టిల
KTR | పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే సిట్ పేర
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు విలువనిచ్చారని, రాయికల్ మండలం బోర్నపెల్లి వంతెన నిర్మాణానికి రూ.70 కోట్లు కావాలని విన్నవించగానే మంజూరు చేశారని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డ�
హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజాపాలన పేరుతో పబ్బం గడుపుకొంటూ మోసం చేసిన ఆ పార్టీ పతనం ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధి�
Telangana Growth : తెలంగాణ ఆర్ధిక స్థితిగతుల గురించి కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రగతిపై 2023-24 సంవవ్సరంలో కాగ్ ఇచ్చిన నివేదికను చదివితే ఆంగ్ల మీడియాలు పనిగట్టుకొని చెబుతు
ఇల్లెందు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 150 కుటుంబాలు, ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, ని�
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. నలభై ఏళ్లలో జ�
ఆర్థిక అసమానతలు, శ్రమ దోపిడీలాంటి తీవ్రమైన సామాజిక సమస్యల్ని కవిత్వంలో చెప్పిన కవి అలిశెట్టి ప్రభాకర్ అని బీఆర్ఎస్ యూఎస్ఎ చైర్మన్ మహేష్ తన్నీరు పేర్కొన్నారు.ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సం
BRS : ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ గుర్రం విశాఖ్తో పాటు పలువురు వార్డ్ మెంబర్లు కేటీఆర్ (KTR) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో చేరారు.
చేనేత రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణ మాఫీ, చేనేత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే