బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుటుంబసమేతంగా శుక్రవారం మలేషియాకు చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కౌలాలంపూర్ ఎయిర్పో
రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, స్వరాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధితో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే స్ఫూర్తితో నిరుడు తెలంగాణ ఆవిర్భావోత్సవాలను అమెరికాలోని డ�
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్
నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్
KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని బీఆర్ఎస్ వ
KCR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రబల ఆర్థికశక్తిగా ఎదిగింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు ఆర్థ
‘ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు. కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు. కమిటీకి బదులు చట్టబద్ధమైన అధికారాలు కలిగిన డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్, మాజీ ఎమ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి నయవంచన చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. జలమండలిలో యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస
‘కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత విధానాలకు చరమగీతం పాడే వరకు పోరాటం చేద్దామంటూ..యువతకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్. చైతన్యపురిలోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డ
30 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని టీడీపీ, బీజేపీ, కాంగ�
పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంలో చైర్మన్లు, కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పలువురు కా
14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో కేసీఆర్ 2014లో సాధించిన తెలంగాణ సరికొత్త రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్ల అస్తిత్వ పాలనలో స్థిరత్వాన్ని సాధించింది. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే ముందున్న తెలం�
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తు త ప్రభుత్వం ముంపు బాధిత