ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు.
రాష్ట్రంలోని వీఆర్ఏ కుటుంబాలకు అండగా నిలువాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కు విజ్ఞప్తిచేశారు. తమ కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. గు�
కాజీపేట వైఎస్సార్ నగర్లో 30 ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ చీఫ్ విప్ దాస్యం వ
దేవాదుల ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లు, చెరువుల్లో నింపి రైతులకు ఇస్తరా? లేక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తరా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగ�
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేపట్టిన కాలువ బాట పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేక తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న రైతుల పక్షాన
సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ ప�
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గమనిస్తే కొన్ని చారిత్రక సంఘటనలు ప్రజల జీవితాలను కొత్త మలుపులు తిప్పినవి కనిపిస్తాయి. చిత్రంగా అటువంటివి పూర్వంలో జరిగినవే మరి! మహాభారత కథలో ధృతరాష్ర్టుడు పాండురాజు కంటే పెద్ద
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని పోలీసులు ధ్వంసంచేసి, తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన నర్సంపేట నియోజకవర్గ బంద్ సంపూ
రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ను అభివృద్ధి చేయాలని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశించారు. నగర అభివృద్ధి ఒకటే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కల�