బీబీనగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోకదాస్ ఉప్పలయ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, రైతు బంధు సమితి మండల మాజ�
Patolla Karthik Reddy | కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు.
Gellu Srinivas Yadav | మూసీ నదిని శుద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంట
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైత�
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడేసింది. కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా అర్హులకు పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలగాణపై విషం చిమ్ముతూ రాజ్యసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు
బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం గ్రామ బీఆర్ఎస్ నాయకుల ఆద్వర్యంలో సమావేశం నిర్వహించి గ్రామ శాఖ అధ్యక్షుడిగా..
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
KTR| రాష్ట్రంలో కొనసాగుతున్నదని ప్రజా ప్రభుత్వమా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్త�
Ponguleti Srinivas Reddy | అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్కు చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ మేస పోసానితోపా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి పొత్తుకు సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాళ