Balka Suman | ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర భగ్నమైంది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా తీసుకువచ్చిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో నిజామాబాద్ నగరం పచ్చదనంతో కళకళలాడింది. డివైడర్లపై నాటిన మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నగర మేయర్ను ఢిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని అడ్వకేట్ జేఏసీ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోనే దిక్కులేదంటున్నారని.. ఇక తెలంగాణలో ఏం పొడుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యల
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు. బ�
‘మీ ఏజెంట్ పాలిస్తేనే ఇలా ఉన్నదంటే.. ఇక నేరుగా మీరే పాలిస్తే దొంగకు తాళాలిచ్చినట్టే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రముఖ వాగ్గేయకారుడు దేశపతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అరవై ఏండ్ల పాటు తె�
కాంగ్రెస్తో ఫిక్సింగ్ చేసుకొని పవన్కల్యాణ్ కొత్త డ్రామాలకు తెరలేపారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం పార్టీ యువనేత �
‘తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరారు. పిడికిలి బిగించి కోట్లాది మందిని ఏకంచేశారు. రాజకీయ పదవులను గడ్డిపూసతో సమానంగా భావించారు. చివరికి ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పోరాట ఫలిత�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి నమూనాను చూపిందని, అందుకు మనమంతా గర్వపడాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగా యి. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జా తీయ జెండాను ఎగురవేశారు. ముందుగా అమరవీరుల స్తూపం
ఎవరైనా తాము పుట్టిన తేదీనే బర్త్డే జరుపుకొంటారు. ఆ తర్వాత చేసుకోరు.. ఒకవేళ చేసుకుంటే అందరూ నవ్విపోతారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. తెలంగాణ పుట్టిన రోజు.. అదే ఆవిర్భవించింది జూన�