గులాబీ దళం కదం తొక్కింది. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రపై భగ్గుమన్నది. పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ పథక
నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలం లో ఏర్పాటు చేసినా తొలగించడంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. ఈ నెల 10న నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్�
‘మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడే కాదు.. నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాడు.. మెడికల్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అగ్రశేణి నాయకుడు.. పెద్ది విగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే పేదింటి ఆడబిడ్డకు వరంగా మారిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్ల�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
పేద కుటుంబాలను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల సమ�
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ కోటా సైదిరెడ్డి నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగ
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంతోపాటు పెన్షన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయంఉపాధి రుణాలు అందించాలన్న ప్రతిపాదనలు ఉద్యమకారుల నుంచి ఎకు
కాలానుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సభా నియమాలను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. సభ్యులు ప్రజా సమస్యలను సభలో సమర్థంగా ప్రస్తావించ�
‘ఉమ్మడి రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో సరార్ దవాఖానకు’ అనే భయాందోళన ఉండేది. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం వైద్యారోగ్య సేవలను మెరుగుపర్చి ‘నేను వస్తానమ్మో సరార్ దవాఖానకు’ అన్న నమ్మ
ప్రజల మేలుకోరి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేస్తున్నదని, రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలు రద్దు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మం�
నల్గొండ జిల్లా: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన�
తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్�