పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం జ
కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను నీరు గార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ ధ్వజమెత్తారు.
రంగారెడ్డి జిల్లాలో అనేక విలువైన భూములు, ప్లాట్లు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని, అలాంటి వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివా�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరక�
ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. పలు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేస
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కార్పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ను నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరం 8వ డివిజన్ పరిధి గోపాలపురంలో ఖానాపురం హవేలీ పరిధిలోని 15 డివిజన్లకు చెందిన
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను నీరుగార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏఐ యుగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ‘క్షుద్ర పూజలు’ వంటి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు విమర్శించారు.
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్య
కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బహుశా, దేశంలో ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతున్నంత రాజకీయ ప్రేరేపిత చర్చ ఏ ప్రాజెక్టుపైనా జరుగలేదేమో! ఇలాంటి చర్చకు దగ్గరలో ఉన్నది సర్దార్ సరోవర్ ప్ర�
స్వాతంత్య్ర వేడుకలను ఉమ్మడి జిల్లా పరిధిలోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు జాతీయ పతాకాలను ఆవిష్కర�