హైదరాబాద్ మెట్రో రైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ మార్క్ చర్యలతో విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రోజుకో విధానంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల ర�
రామన్నపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన అదానీ సిమెంటు ఫ్యాక్టరీని బీఆర్ఎస్తో పాటు సబ్బండవర్గాలు పోరాటం చేసిన ఫలితంగానే ఉపసంహరించుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ నాయకులు తా�
ఎగవేతలకు కేరాఫ్గా రైతు భరోసా పథకం నిలుస్తున్నది. కోతలకు చిరునామాగా పెట్టుబడి సాయం స్కీం ముందంజలో ఉన్నది. ఒకప్పుడు దేశానికే తలమానికంగా మారిన పథకం.. ఇప్పుడు అభాసుపాలవుతున్నది. అసలు పథకం అమలు తీరే ఆగమ్యగో�
సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి ఏడాది కావస్తున్నా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్�
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఉపన్యాసాలు ఉద్యమంపై ఎంత ప్రభావం చూపాయో, తెలంగాణ సాధనలో ఆయన మౌనం కూడా అంతటి ప్రభావం చూపించింది. ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ మౌనం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని భయపెడుతున్నది.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై మహా న్యూస్ చానల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది.
గ్రామాల్లో కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో పాతమొల్గర, కప్పెట, లంబడికుంటత�
ఇసుక మాఫియా సూత్రధారులను బయటకు లాగాలని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ�
రాజకీయ కక్షతో ఇంటి నిర్మాణం కూల్చివేయడం తగదని, సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల బాధితులకు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉండాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చెప్పినా.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా.. దేవుళ్ల మీద ప్రమాణం చేసినా.. పబ్లిక్ మీటింగ్లో చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని.. అబద్ధాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని �
జిల్లాలో డబుల్బెడ్రూంలు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరగాలని.. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వొద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్య
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారందరికీ స్పష్టంగానే తెలుస్తున్నది. పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించుకోవటం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసాధా�