కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామ ఉప సర్పంచ్ కొమ్మగోని జానకమ్మ పాపయ్య శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్ సహకారంతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన�
KTR | డబుల్ ఇంజిన్ అని కేంద్ర పాలకులు డబ్బా కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సింగిల్ ఇంజిన్ మోత మోగించలేదా అని ప్రశ్నించారు.
KTR | జై తెలంగాణ అని అనని వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అలాంటోడికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు.
KTR | కేంద్ర పాలకులకు దేశం గురించి పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాకిస్థాన్ కంటే గొప్పగా ఉన్నామని మనల్ని మత్తులో పెడుతున్నారని చెప్పారు.
KCR | పరాయి వలస పాలన కోరల నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకున్నదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేరొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముస్లిం ద్రోహి అని మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘30 నుంచి 40 శాతం కమీషన్లు దండుకొనేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చారు. ఇప్పటికే అనేక మంది నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్�
టెస్సెరాక్ట్ భూ కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలని లోకాయుక్తను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్,
‘బొమ్మరాశిపేట రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు బనాయించినా గ్రామస్తుల నుంచి ఒక్క గుంట భూమిని పోనివ్వం’ అని మాజీ మంత్రి, మేడ్చల్
రాష్ట్రంలోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్ర�
అభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని విశ్వసిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సమక్�
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ అనంతగిరి శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.