చీదెళ్ల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని చింపిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్ర�
కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ గెలుపును కాంక్షిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గురువారం ఆ వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్ల
తెలంగాణ రాష్ర్ట ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్ రావు ఎన్నికైనందున ఆరె ట్రస్టు సంఘం అధ్యక్షుడు సింధే రామరావు, కోశాధికారి హింగే రా
నార్కట్పల్లి మండలం ఔరవాణీ గ్రామ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాత్రి బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం జరుగగా నాయకులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్�
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు కోతలకే, ఉత్తుత్తి మాటలకే పరిమితం అవుతున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా
హామీలు ఇచ్చి నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ అన్నారు. గురువారం ఇ�
బీఆర్ఎస్ అధికార సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రచార అసా్త్రలుగా మల్చుకొని మంథని మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంథని మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త రావుల శ్రీధర్రెడ్డి ధీమా
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నల్లగొండ అభివృద్ధి చెందిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే నల్లగొండను సుందరంగా తీర్చ�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్�
చండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం ముఖ్య క
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి చిట్యాల పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను కోరారు. గురువారం చిట్యాలలోని 1, 4, 6, 7, 9వ వార్డుల్లో ప్రచారం �
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో ఆటోల ద్వారా ప్రచారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రథాలను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఇల్లెందు పట్టణం జే కే సెంటర్ నుండి బీ�
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల తేదీ దగ్గరికి రావడంతో వార్డుల్లో ప్రచారం ఉపందుకుంది. పట్టణంలోని బూడిద నుండి ఓల్డ్ వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థు�
మున్సిపల్ ఎన్నికల కోసమే అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ శిలాఫలకాలు వేసి హడావుడి చేసిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగి మున్స�
హామీల అమలు చేయకుండా ప్రజలను వచించిన కాంగ్రెస్ను మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, మళ్లీ మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారె�