సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణం�
అధికార బలంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేయడం తగదని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం బోనకల్లు మండలం ఆళ్ల
KP Vivekananda | సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని శాసనసభ విప్ కేపీ వివకానంద గౌడ్ విమర్శించారు. అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు.
Talasani Srinivas Yadav | హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Harish Rao | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్ నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసిన లేఖ గుర్తుంద�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే రాష్ర్టానికి నాడు నీళ్లలో వాటా దక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విప్ వివేకానందతో కలిసి ఆయన �
తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి పనులు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండ�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రా�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూసీ కంటే కంపుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సభలో ఉన్న సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని ఆయన తెలిపారు. సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకరేనన�
BRS | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష, �
Urea Shortage | రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానల వల్ల కలుగుతున్న న�
KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధ
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించ�