పండించిన ధాన్యం అమ్మడం కోసం రైతులు అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోరా అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. దేవరకద్ర మండలంలోని గోపన్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం
మక్కలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రైతులతో కలిసి శనివారం ఆందోళనలకు దిగారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కల�
అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం రేపల్లె
జగిత్యాల జిల్లా గంగాధరలో పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. కరీంనగర్ బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యేను మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఆయన నివ�
Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తె�
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొస్తున్నాడని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా పోలీసులు మహిళలపై జులుం ప్రదర్శించారు. ఆలయంలో ఉన్న జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితోపాటు మరి కొ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా
రాష్ట్రంలో ఉద్యానవన శాఖ అధికారుల తీరు అధ్వానంగా తయారైంది. అధికారులు కేవలం కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ మరిచారనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు తగ్గాయని, రా�
వరంగల్లో చారిత్రక, వారసత్వ కట్టడం కూల్చివేతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం అశోక్నగర్లో 800 ఏండ్ల నాటి కాకతీయుల కట్టడాన్ని ప్రభుత్వం ఇ�