భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్�
CCI : ఆదిలాబాద్లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పునఃప్రారంభం కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఫలించనుంది. కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి గౌడ(Kumaraswamy Gouda)తో జరిపిన చర్చలు సఫలమవ్వడమే అందుకు కారణం.
Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లోని తన నివాసంలో నిరాహారదీక్ష చేపట్టారు.
Vemula Prashanth Reddy | ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు చేపట్టిన దీక్ష విరమిస్తానన�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని ఈ బృందం కలవనుంది
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపా�
Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్దంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కా�
Palamuru-Rangareddy Lift Irrigation | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతలకు ఎట్టకేలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్హౌస్ నుంచి నార్
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జూలై 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియం మైదానంలో యువ సంగ్రామ సదస్సు స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ�
రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య కిట్లను నామమాత్రంగా పంపిణీ చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి విమర్శించారు. ఏడాదిలోగా ఇవ్వాలని కిట్లను ఏడాదికో గ్రామంలో పంపిణీ చేస్తున్నారని,
బీఆర్ఎస్ నాయకులు, రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొంటూ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బాన్సువాడ, ఎల్లారెడ్డి, ధర
చింతకాని మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’కు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు ఆరోపించారు. మంగళవారం �
‘కాంగ్రెస్ కోసం అప్పట్లో పాదయాత్ర చేశాను.. ప్రాయశ్చిత్తంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా’..అని వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త పానుగంటి రాము అన్నారు. మ