కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు.
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ , జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేంద�
ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ తీర్పు దేశ ప్రజాస్వామ్యానికి లభించిన గొప్ప విజయమని శుక్రవారం ఎక్స్వ�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడూ రైతులకు యూరియా రానివ్వలేదని, ఎంత కావాలంటే అంత యూరియా దొరికేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర
DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. జితేందర్ కుటుంబానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. వారి మాతృమూర్తి ఆత్మకు శాం
కోరుట్ల పట్టణవాసులు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుం
బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ జాతీయ పతాకావిష్కరణ చ�
హైదరాబాద్లో ఐటీ విస్తరణ, యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఐటీ టవర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
సాగర్ నిండినా ప్రభుత్వం సమృద్ధిగా నీటిని విడుదల చేయకపోవటంతో నిన్నటి దాక ఎండిన చెరువులు నేడు వరణుడి కరుణతో జలకళను సంతరించుకున్నా యి. మిషన్ కాకతీయ పథకం కింద బీఆర్ఎస్ సర్కార్ చెరువులను పునరుద్ధరించి
కాంగ్రెస్ అంటేనే కష్టాలు అని మరోసారి తేలిపోయిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేది.. ఉండబోయేది కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉండాలని ఆయన పార
ఎందుకంటే ఇక్కడ పరిశ్రమల కేటాయింపునకు ప్రాతిపదిక ఎకో సిస్టమ్ కాదు; తెలంగాణపై బీజేపీ పగ, చంద్రబాబు చేస్తున్న దగా! ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఒడిశాలోగానీ, అసోంలోగానీ ఎటువంటి ఎకో సిస్టమ్ లేదు. ఇక ఆం�
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఇల్లెందు మాజీ ఎమ్మెల్య�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. యూరియా కోరత తీర్చాలని కోరుతూ స్థానిక నాయకులతో కలిసి