జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతున్నది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్.. పదేండ్ల బీఆర్ఎస్ హ�
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా నిజాం పాలన కారణంగా తెలంగాణకు వెంటనే స్వాతంత్య్రం రాలేదని, నాటి సాయుధ పోరాట ఫలితంగానే కేంద్రం ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టి ఇండియన్ యూనియన్లో విలీనం చేసింద
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ అర్వపల్లి మండల కార్యదర్శి జీడి సుందర్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పుట్ట మధుకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ �
KTR | ట్రిపుల్ఆర్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
గ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జాతీయ సమైక్యతా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని, అన్ని వర్గాల ప్రజలను వంచిందని బీఆర్ఎస్ కోదాడ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ప�
ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మైదం మహేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్ కుటుంబ
లివర్ మార్పిడి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ములుగు జిల్లా తాడ్వాయి మాజీ జడ్పీటీసీ భర్త పులుసం పురుషోత్తంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నైజం మోసం అని, అబద్ధాల పునాదుల మీదనే �
భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే తన యావదాస్తిని అమ్మి అయినా సరే అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా అన్ని పనులూ వదులుకొని గెలిపించుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియ�
కాంగ్రెస్కు ఆ పార్టీ నాయకులు షాకిస్తున్నారు. పవర్లో ఏ పార్టీ ఉన్న అందులోకి ఇతర పార్టీల నుంచి చేరికలు సహజం. కానీ, జిల్లాలో మాత్రం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీక