ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మాజీ సర్పంచ్ అజ్మీర శంకర్తో పాటు 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నేత, ఆ�
హిల్డ్ పాలసీ (HILTP) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల�
గ్రేటర్ హైదరాబాద్లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పో�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు కేసీఆర్ చేపట్టిన దీక్షను భగ్నం చేయాలని, తద్వారా ఉ ద్యమాన్ని నీరుగార్చాలని చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ అమరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేసుకున్నార�
ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు ఎలాంటి సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద�
దేశ వ్యాప్తంగా ఉన్న 61 కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖలు, ఆర్మీ చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలను దశాబ్దంగా సక్రమంగా విడుదల చేయకపోవడంతో కంటోన్మెంట్ బోర్డుల పాలన తీవ్రంగా దెబ్బతింటున్నది. చె�
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం పులుమద్ది, మోమిన్పేట మండలం లచ్చ
సీఎం రేవంత్రెడ్డి దుందుడుకు చర్యలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పాలకుర్తిలో తొర్రూరు(జే), శాతాపురం గ్రామాలకు చెందిన కాం
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2028లో కేసీఆర్ సీఎం కావాలని, దానికి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే పునాది కావాలని నల్లగొండ మాజీ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్ని
బీఆర్ఎస్తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం కందుకూరు గ్రామంలోని వేర్వేరు పార్టీల నుంచి 50 మంది దేవరక�
కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ది నాగమణి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గాదగోని సుజాతతో పాటు వార్డు సభ్�
స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ మాజీ
KTR | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు మనందరం ప్రతినబూనుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మడం అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.