విద్యార్థులు, యువత భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం కూల్చివేయడం ఆక్షేపనీయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపి�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ శ్రేణులు త�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రజా అవసరాలను గుర్తించి వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను అందించనున్నాయి. పరకాల ప్రజల చిరకాల కోరిక వంద పడకల ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబా�
యూనిటీ మాల్ టెండర్లను రద్దు చేసి, సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా పీఎం ఏక్తా ప్రతిపాదిత ప్రాజె�
హైదరాబాద్ నగరంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) సేవలను తక్షణమే విస్తరించి, ఆధునీకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటుపల్లి �
ఏక్తా యూనిటీ మాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్
Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు.
KTR | సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు గతంలో టీ-హబ్ ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుతం ‘అనుముల హబ్స్’ పేర�
సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లె గ్రామంలోని పరకాల-భూపాలపల్లి రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు మంగళవారం ధర్నా నిర్వహించారు.
చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన పాలకులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతినెలకోసారి సమావేశం నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని తుంగలో తొక్కుతున
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి సాధించిన నీటి ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు జరిగే కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచే�