కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. యూరియా కోరత తీర్చాలని కోరుతూ స్థానిక నాయకులతో కలిసి
Harish Rao | రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్లో రైతులు ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్ట�
తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మర్యాదప�
KTR | దాదాపు అన్ని గ్యారంటీలు అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్ర
కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో రౌడీ రాజకీయం రాజ్యమేలుతుందని ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో బుధవారం ఆమె విలేకరుల�
‘రైతు బీమా’పై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకంపై చిన్నచూస్తున్నది. ఈ ఏడాది ప్రీమియం చెల్లింపులో భాగంగా జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన ర
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా చేతికిచ్చి పోయారు. ఇవీ కాంగ్రెస్ నేతలు అధికారం కోసం కూసిన అడ్డగోలు కూతలు. ఎన్నికల ముందు అప్పుల గురించి చేసిన హంగామా ఇంతా అంతా క�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ కదనభేరి సభను వాయిదా వేసినట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో �
Dasari Manohar Reddy | బీసీలు ఏకమై కాంగ్రెస్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎ
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు పిట్టల అశోక్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆ�
ఒక మార్గంలో ట్రాఫిక్ ఉంటే మరో మార్గాన్ని ఎంచుకుంటాం. ఒక తోవలో అడ్డంకి ఉందంటే ఇంకో తోవ నుంచి బయటపడతాం. కానీ నలు దిక్కులా అదే సమస్య చుట్టుముడితే?! దానినే అష్ట దిగ్బంధనం అంటారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని �
బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై సీఎం రేవంత్రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గం చేస్తున్న తప్పుడు ప్రచారానికి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజ�
తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తూతా నాగమణి (69) కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని దౌర్భా గ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొ