జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ�
రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ ఏజెన్సీలు తమ సరుకుల నిల్వ కోసం బీఆర్ఎస్ పాలనలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన పలు గోదాములు ఖాళీగా మిగిలాయి. సరుకులు నిల్వ చేయకపోవడం, గోదాంల సామర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రైతులను అరిగోసపెడుతున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటు
బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు జన్మదిన వేడుకలు శనివారం ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి శివారులోని ప్రభుత్వ వయోజన వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ�
బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కారు తామెందుకు పూర్తి చేయాలనుకుంటుందో.. లేదా..పనులు చేయడంలో అలసత్వం, నిర్లక్ష్యమో తెలియ దు గానీ జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అభ
బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క పైసా ఇవ్వలేదు. గ్రీన్ఫీల్డ్ పార్కుకు బదులు బ్రౌన్ఫీల్డ్ పార్కును మంజూర�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేసి సత్తా చాటుతుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ధీమా వ్యకం చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు దుడ్డెల లక్ష్మీనారాయణ మృతి పార్టీకి తీరనిలోటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని రేకొండ గ్రామంలోని లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఆయన మృత దేహానికి పూలమాలవేసి న
ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుమాల, ఆల్మాస్ పూర్లో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.