తెలంగాణ సాగునీటి పారుదలశాఖలో పైరవీలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తమ అనుయాయులను, కాంగ్రెస్ కార్యకర్తలను లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఇంజిన
అగ్నిప్రమాద బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసానిచ్చారు. ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి కొండగట్టు దిగువన బాధితులను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి త
Kalwakurthy | నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గం మ�
Sarpanch Elections | బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది. నామినేషన్ వేయడానికి కారు తీసుకువస్తానని శనివా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడిందని, తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్న�
“తెలంగాణను మేమే ఇచ్చామంటూ కొన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. మరి గాంధీ కూడా భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారంటారా? లేదా బ్రిటీష్ వారు ఇచ్చారంటారా?” దీనిపై కాంగ�
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ వంద సీట్లతో కేసీఆర్ సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రామరాజ్యం ఏర్పాటు కావాలంటే.. రాముడు వనవాసం చేయాల్సి వ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29వ తేదీని దీక్షాదివస్గా పలు యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు.
కేసీఆర్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అన్నారు. చార్మినార్ వద్ద శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా ద�
ఉద్యమాలు.. త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీ�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షా దక్షత తెలంగాణకు దారి చూపింది. సకల జనులను ఏకం చేసింది.. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు పునాదులు వేసింది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి.., ఊరూరూ పిడికిలెత్తి కొట్లా�
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షను పురసరించుకొన�