Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయలలను అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలత�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అంది�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో నీటి కుంటలో కుర్చోని బీఆర్ఎస్కు చెందిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ నిరసన తెలిపారు.
BRS PoruBata | ‘జూరాల, కేఎల్ఐ పంపులు ఆన్చేసి కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట పడుతాం. ఈ నెల 11న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్�
Prem Sagar Rao | రూ.10 లక్షల పెట్టుబడి విలువ కలిగిన ఊర్మిక కంపెనీకి బెకన్ కంపెనీ రూ.140 కోట్లు రుణంఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలి. ఆ సీక్రెట్ ఏందో ప్రేమ్సాగర్రావు వెల్లడించాలి. రేవంత్తో చీకటి బంధమేదీ లేకపోతే ఈడీ వ�
నగరంలో పేదలకు పంచగా ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు మిగిలి ఉన్నాయి.. 2024 నుంచి ఇప్పటి దాకా ఏయే ప్రాంతాల్లో ఎన్ని పంపిణీ చేశారు.. అనే ప్రశ్నలకు జిల్లా గృహ నిర్మాణ కార్పొరేషన్ అధికారుల దగ్గర సమాధానం లేదు. డబుల్ �
ఈ ఫొటోలో గుట్టలుగా కనిపిస్తున్నవి అక్షరాల ఇందిరమ్మ చీరలు! వీటిని తొమ్మిది నెలల క్రితమే మహిళలకు పంచిపెట్టాల్సి ఉన్నది. కానీ, వాటిని పంచకుండా కంటోన్మెంట్ వర్క్షాపులో ఇలా గుట్టలుగా పడేశారు. వీటి మీద దుమ్
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతున్న పార్లమెంటేరియన్స్ ఆరో జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
‘పులోరియా.. పులోరియా..’ అంటూ భక్తుల హోరుతో కోటగిరి మండల కేంద్రం పూనితమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టేల ఊరేగింపుతో సందడి నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలోఊర పండుగను పురస్కరించుకొని కోటగిర�
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు అప్పులు చేసి నిధులు తేవడం అవసరమా అని బీఆర్ఎస్ కార్పొరేటర్ బీమా శ్రీవల్లి, స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు బీమా శ్రీధర్ ప్రశ్న�
KTR Letter | తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, అది ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉండాలి. మానవ వనరులే అత్యంత విలువైన సంపద. యువశక్తిని సమాజ నిర్మాణంలో �
నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మ