ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు.
పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్
KCR | ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన కొత్త పలుకుపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆత్మ గౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అని స్పష్టం చేశారు.
Madhusudhana Chary | కేసీఆర్కు సిట్ నోటీసులపై మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యక్తి కాదు.. శక్తి అని తెలిపారు. తెలంగాణ సమాజం అభిమానించే, ఆరాధించే గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడ�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్ద
Karne Prabhakar | విచారణ పేరిట రాజకీయంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని శ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెట్టిన అపర భగీరథుడిపై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు ద
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్లా మీద షాక్ తగులుతున్నది. 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అంతేకాక
పదేండ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణలో చేపట్టిన రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివిధ రాష్ర్టాల రైతులు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో క్షేత్ర ప్రదర్శనకు వచ్చిన వారు ‘మేము ము ఖ్యంగా కేసీఆర్ పాలనలో జర
ఇచ్చిన హామీలు అ మలు చేయలేక ప్రజల్లో అబాసుపాలవుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారు.. కానీ, రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన బీఆర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే ఓటు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని 5వ వార్డు, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 3వ వార్డులో �