రాష్ట్రంలో విద్యావ్యవస్థను రేవంత్ సర్కార్ భ్రష్టు పట్టిస్తుస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు స�
ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు మారుతి నరేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం బీఆర్ఎస్ నేత, హర్షిని డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరార�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అత్యంత తక్కువ నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. 2024-25 బడ్జెట్లో మొ�
ఎలాంటి తీర్మానం లేకుండా నీటి పన్ను బకాయిలను వసూలు చేస్తున్నారని, వెంటనే వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వార్డు కౌన్సిలర్లు మంగళవారం ధర్నా న�
హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు రాజకీయ రూపం ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల సమయంలో రాజకీ�
Police Complaint | మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తే ఎవర్ని సహించేది లేదని బీఆర్ఎస్ ఖమ్మం నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు.
కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చిలుముల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రులయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకు�
వైరా మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా వసూలు చేస్తున్న మంచినీటి పన్నుల బకాయిలు ఎలాంటి తీర్మానం లేకుండా సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కా
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్య
బీఆర్ఎస్ హయాంలోనే వరద కాలువ జీవనదిలా మారిందని, ఆ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కొనియాడారు. ఆయన హయాంలో వరదకాలువలో నీళ్లు లేకుండా ఒక్�
తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయలాంటిదని బీఆర్ఎస్ బోయినపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పా�
యువతకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిం టినీ వెంటనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.