రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యకుడు గంప వెంకన్న మాట్�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నది. రోజుకో నిబంధన.. పూటకో మార్పు చేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిప�
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహించనున్నారు.
Harish Rao | బీసీలకు 42శాతం కోటా పేరిట సీఎం రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్
Errolla Srinivas | ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముందు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాపాలను గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచిం
తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్తిబాబు అన్నారు. బుధవారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్�
తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా బతికిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సంకుబాపన అనుదీప్ అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బుధవారం స�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన వక్రీకరణ నివేదికపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. మొదటి నుంచీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే తన రిపోర్టులో పొందుపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ వాసులకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాడి మసైపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే ఘననివాళి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
తెలంగాణ వరప్రదాయిని ప్రపంచ ప్రసిద్ధ కాళేశ్వరం ద్వారా రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మం�
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ను అప్రతిష్టపాలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ బడేభాయ్గానూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ చొటేభాయ్