గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూమిపై మాత్రమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆ పార్టీ తప్పు పట్టింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని వాదించింది. మంత్రిమండలి తీర్మానాల్
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం ఒక సవాలుగా మారిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాజ్యసభలో సోమవార�
పాలమూరు జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా సత్�
అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై పలువురు బీఆర్ఎస్ సభ్యులు ఆక్షేపించారు. అధికారపక్షం వైపు కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘మీరంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. మా వైపు రండి. ప్రతిపక్షంలో కూర్
Handloom Union : రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు, కార్యదర్శి కోర�
KTR | ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. ప్రతిపక్ష నేతల నోళ్లను మూసివేయించాలని లేదా.. పలాయనం చిత్తగించడం కాంగ్రెస్ తీరు అని అని అన్నారు.
KTR | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఠంచనుగా పడేదని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ పాలనల�
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
Assembly Budget Session | ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనం
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని, బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ�
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత సీహెచ్ ఉపేంద్ర విమర్శించారు.
శాసనసభ, శాసనమండలిలో డ్రగ్ టెస్ట్ చేయించుకొనేందుకు బీఆర్ఎస్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ సభ్యులు కూడా సిద్ధంకావాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు.
‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయానికి నేను, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మాదకద్రవ్యాల వాడకం, చట్టవిరుద్ధ కార్యాకలాపాలను తీవ్రంగా ఖండిస్�