సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేసింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్లిన బీఆర్ఎస్, తాజాగా మున్సి‘పోల్స్'లో చర్రితలో సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ తన సత్తాను చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. సిరిసిల్ల, జమ్మికుంట, రాయికల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ఆ పార్టీ, అత్�
సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి జెండా ఎగురవేసి, చర్రిత సృష్టించింది. 39 వార్డులకు గాను అత్యధికంగా 27 వార్డులు కైవసం చేసుకోగా, తాజాగా మున్సిపల్ పీఠం దక్కించుకున్నది. పార్టీ వర్కింగ్ ప్ర
మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. పోలీసులను ముందు పెట్టి అరాచకానికి తెగబడింది. బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్న మున్సిపాలిటీల్లోనూ అడ్డగోలుగా, జులుంతో అధ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డలో బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. అలంపూర్, అయిజ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ స్నేహపూర�
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు.
కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం నిర్వహించారు. చైర్పర్సన్గా స్వతంత్ర అభ్యర్థిని ఇప్ప ఉమారాణి, వైస్ చైర్పర్సన్గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. కామారెడ్డికి చె�
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనైతిక పొత్తుతో పదవులు దక్కించుకున్నాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. �
నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో జరిగింది. మున్సిపాలి�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాత, గులాబీ దళపతి కేసీఆర్ బర్తుడే మంగళవారం ఉండడంతో ముందుగానే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశానుసారం సోమవారం వనపర�
బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొత్తగూడెం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యా�
బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్యను బీఆర్ఎస్ పట్టణ నాయకులతో కలిసి దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. సోమవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి..