కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)కు విశేష స్పందన కనిపించింది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఇచ్చిన ఈ పీపీటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా తేడాలేకు�
బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగమే కాళేశ్వరం కమిషన్ నివేదిక అని బీఆర్ఎస్ గద్వా ల నియోజకవర్గ నాయకుడు బాసుహన్మంతునాయుడు ఆరోపించారు. మం గళవారం జిల్లా కేంద్రంలో
చివరి శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ను వీడేదేలేదని, అందరినీ కలుపుకొనిపోయి నాగర్కర్నూల్ జిల్లాలో గులాబీ పార్టీని మరింత బలమైన శక్తిగా మారుస్తామని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే�
పూర్తి రాజకీయ లక్ష్యాలతో కాంగ్రెస్ కుట్ర పూరితంగా ఘోష్ కమిటీ నివేదిక తయారైందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు, రైతాంగం నమ్మదని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
దేశంలో ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలున్నాయని, అవి ప్రజల విశ్వసనీయత కోల్పోయాయని, కాబట్టి వచ్చే అన్ని ఎన్నికలను పేపర్ బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించినట్టు బీఆర్ఎస్ వ�
అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, మాయ మాటలను గుప్పించి, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు.
ప్రజాపాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాంగ్రెస్ పాలన అంతా రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా సాగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఫిరాయింపుల వికృత నాటకంలో తొలి అంకానికి తెరవేసింది. విచక్షణాధికారాల వెసులుబాటుతో శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారం ఏండ్ల తరబడి సాగదీతకు అవకాశం లేకుండా సభాపతికి
కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కాంగ్రెస్ కుట్ర బయటపడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ
ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టిన జాడ్యం ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు. ఒక పార్టీ నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల అభీష్టానికి భిన్నంగా మరో పార్టీలోకి మారడం ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడ
KCR : నిర్దిష పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు �
తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ�
ప్రజల మద్దతుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కృషి చేయాలని నంది మేడారం పాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.