వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను తెగనమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
నల్లగొండలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. దీక్షా దివస్ విజయవంతం కోసం గురువారం స్థానిక బీఆర్ఎస్ కార్య
హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ సర్కారు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని, రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి బంధువులు 40 మందికి కారుచౌకగా కట్టబెడుతున్నదని మాజీ మంత్రి జీ
పంచాయతీ ఎన్నికల వేళ కాం గ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరైన సైదాపురంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది దళిత సీ�
పంచాయతీ ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.
దోపిడీదారులు, అక్రమార్కులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సర్కారుకు సలహాదారులుగా పెట్టుకున్నారని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలానికి చెందిన అనంతరెడ్డి, ఎన్కెపల్లికి చెందిన మధుసూదన్రెడ్డి తమ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించి గులాబీ జెండాను ఎగురవేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంల�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి వరుస కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో అక్కడ మనుగడ లేదని ఈ నిర
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మ
KTR | సర్పంచ్ ఎన్నికలు అయిన వెంటనే పార్టీని బలోపేతం చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. న్నికలు అయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.
KTR | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బానిసత్వం లేని ఒకే ఒక్క పార్టీ గులాబీ పార్టీ అని తెలిపారు. అసలు యుద్ధం 2028లో ఉంటుందని పేర్కొన్నారు
మలిదళ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండేటి వెంకట్రెడ్డి(52) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. దోసపహాడ్ గ్రామానికే చెందిన, ప్రత్యేక తెలంగాణ కోస�
Harish Rao |కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండని హరీశ్రావు తెలిపారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నా�