సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చిన పాపానికి అధికార పార్టీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నేతపై కుర్చీ విసిరి దౌర్జన్యం చేసిన ఘటన మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో చోటు చేసుకున్నది.
రాష్ట్రంలో కేసీఆర్ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుల్లా పనిచేద్దామని మాజీ చీఫ్విప్, దాస్యం వినయ్భాస్కర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాజీపేట బా పూజీనగర్ పోచమ్మ దేవాలయ కమ్యూనిటీ హాల్ల�
మాకియవెల్లి తన ‘ది ప్రిన్స్' గ్రంథంలో చెప్పిన అత్యంత దుర్మార్గపు నియమం ఏంటంటే, ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా లొంగదీసుకోవాలంటే అక్కడి ప్రజల ఉమ్మడి చైతన్యాన్ని, సంస్కృతిని ముందుగా విచ్ఛిన్నం చేయాలి. చంద్�
భూతాపం కారణంగా రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎప్పుడు వస్తాయో, ఎలా మారుతాయో చెప్పలేని అస్థిరతలను కలిగి ఉంటున్నాయి. పదేండ్లపాటు సాగిన ఇండో-జర్మన్ నిపుణుల అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. �
బీజేపీ, కాంగ్రెస్ రెండూ తోడు దొంగల పార్టీలని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్'పై సన్�
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలపై, ప్రధానంగా తాగేందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పాల్వంచ పట్టణ నడివీధుల్లో మహిళలతో కలిసి
బాచుపల్లి ఫ్లై ఓవర్బ్రిడ్జి నిర్మాణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు తప్ప,కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్�
బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి రక్షణ కవచంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. అనుక్షణం రాజకీయంతోనే బతకాలని కాంగ్రెస్ ప్రభుత�
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు మతిభ్రమించిందని, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి �
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, భవిష్యత్ అంతా రాష్ర్టంలో గులాబీమయం
కానుందని, పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకుపోయి భవిష్యత్కు బాటలు వేయాలని భద్రాచలం బీఆర్ఎస్ నియో
కల్లాలల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీఆర్ఎస్ నేత మట్టిపల్లి వెంకట్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హా�