చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి క్రీడా ప్రాంగణం బాతుల పెంపకానికి నిలయంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్థానిక యువకులు క్రీడల్లో రాణించేందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదివారం �
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమయిందని కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజాక్షేత్రంలో�
తాను గాంధేయవాదినని చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతల్లో మాత్రం గాడ్సేయిజం ప్రదర్శిస్తున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లతో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెకింది. యూరియా పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కొన్ని మీడియా సంస్థలు రోత రాతలతో తప్పుడు కూతలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన
కార్మికుల భద్రత బాధ్యతపూర్తిగా సింగరేణి యాజమాన్యానిదేనని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మందమర్రి ఏరియాలోని కేకే-5లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో జనరల్ మజ్దూ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఊరూరా ప్రచారం చేసి ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలను అక్కడి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని కథలాపూర్ పోలీసులకు తీసుకువచ్చారు. కోరుట్ల బీఆర్ఎస్ నేతలకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, గంగారెడ్డిలు కలిసి మద్�
Harish Rao | కరోనా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆరోగ్యం పట్ల క్రమశిక్షణ ఉండాలని కరోనా ప్రపంచానికి నేర్పించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి క
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు సవాల్ విసురుకోవడంతో ఒక్కసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్ర�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ సింగిల్ విండో చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్ లో శనివారం నిర్వహించారు.
కోరుట్ల నియోజకవర్గం పోరాటల పురిటి గడ్డ అని, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని తాజా మాజీ సర్పంచ్లు కోరెపు రవి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం అన్
బీఆర్ఎస్ బోనకల్లు మండల మాజీ అధ్యక్షుడు, చిరునోముల గ్రామానికి చెందిన రేగళ్ల వీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం ఆయనను పరామర్�