పదో తరగతి పరీక్షలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే టెన్త్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతోపాటు అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది.
తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లకావత్ మాన్సింగ్ ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. గురువారం..
టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా..
Telangana | కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆర్థిక ప్రగతి ఘనంగా సాగింది. పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించింది. స్థిరమైన సొంత ఆదాయ వనరులను పెంచుకున్నది. స�
Party Defected MLAs | ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఊహించినట్టుగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బీ ఫారమ్పై గెలుపొంది, కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదంటూ అసె
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దే�
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంతవరకూ అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో వారికి న్యాయం జ�
రైతుల సమస్యలు తీర్చాలని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాం�
“పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా బతికారని, పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం పక్కనబెడితే పేదల భూములు గుంజుకోవాలి.
వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఏనాడూ మాట్లాడలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా అనర్హ