KCR | హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సం ఘనంగా నిర్వహించారు. రజతోత్సవ ముగింపు వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు సా�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర�
ఆంధ్రా ఆధిపత్యానికి తెరదించి.. ‘సమైక్య’ సంకెళ్లను తెంచి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పాతికేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్)కి ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జి�
కేసీఆర్ నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న టీఆర్ఎస్ నాలుగేండ్ల కిందట బీఆర్ఎస్గా రూపాంతరం చెంది నేటికీ 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగిడుతున్న వేళ ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలకు పార్టీ సిద్�
మంత్రి వివేక్ కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మానుకొని, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. �
MP Vaddiraju Ravichandra : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొనడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) ఆందోళన వ్యక్తం చేశారు.
KTR | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Harish Rao | రాష్ట్ర ప్రజలకు హరీశ్రావు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైందని అన్నారు.
ఓ తరం.. కండ్ల ముందు జరిగిన అన్యాయాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. పెదవి విప్పలేదు అప్పటి ‘పెద్ద మనుషులు’. ముంచుకొచ్చిన ముప్పును గ్రహించలేదు. ఫలితం.. 58 ఏండ్ల అరిగోస. రెండో తరం.. పిడికిళ్లు బిగించింది. బరిలోకి దిగ�