MP Vaddiraju Ravi Chandraకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు 2026కు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.
Koppula Eshwar : ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) డిమాండ్ చేశారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీకి చెందిన కత్తుల నవ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ నాయకులు వారి కుటుంబాన్ని పర�
భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల�
రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని సోషల్ మీడియా వేదికగా సైతం ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు. గురువారం ఇల్ల
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. తదనంతరం వర్షాలు కురువకపోవడంతో 40 శాతం రైతులు విత్తనాలను నాటేందుకు వెనుకడుగువేశారు. రెండు,
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని పలు వార్డుల్లో నీడనిచ్చే పలు భారీ వృక్షాలను ఇటీవల కాలంలో నిలువునా నరికేస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పేర్లు చెబుతుండటం పర్యావరణ ప్రేమికులను,
ఖమ్మం ప్రకాశ్నగర్ వద్ద మున్నేరుపై కూల్చివేసిన చెక్డ్యాంను పునర్నిర్మించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తద్వారా.. ఖమ్మం నగర ప్రజల దాహార్తిని తీర్చాలని, పరీవాహకంలో భూగర్భ జలాల పెంపునకు ఊతమివ్వ
ఎమ్మెల్యే మీటింగ్లకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలతోనే మహిళా సంఘ సభ్యులు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్లు దండుకునేందుకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలు �
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలకు రేవంత్ సర్కార్ తలవంచిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెయ్యి పడకల టిమ్స్(అల్వాల్) దవాఖాన నిర్మాణాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్, బోర్డు మ�
నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
జెన్ జీల తరహాలో ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు దక్కుతాయని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్షనేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. వచ్చేనెల 7న బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుత�