కోరుట్ల నియోజకవర్గం పోరాటల పురిటి గడ్డ అని, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని తాజా మాజీ సర్పంచ్లు కోరెపు రవి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం అన్
బీఆర్ఎస్ బోనకల్లు మండల మాజీ అధ్యక్షుడు, చిరునోముల గ్రామానికి చెందిన రేగళ్ల వీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం ఆయనను పరామర్�
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నదని శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి �
కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అనుచరుల అరాచకాలపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మైనంపల్లి అనుచరులు సోషల్మీడియాలో మహిళలను కించపరిచేవిధంగా పోస్టుల పెడుతు�
గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ పటిష్టతకోసం అంకితభావంతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే స�
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరికి టెన్షన్ మరింత పెరుగుతున్నది. అధికారిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడంతోపాటు పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన ఆయనకు తీవ్ర
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో స్పీకర్ ని�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే హవా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమా�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం pacs చైర్మన్, సహకార సంఘాల ఫోరం జిల్లా చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రయోగించిన ఆరడుగుల బుల్లెట్టు సరిగ్గా అధికారపార్టీ గుండెల్లో దిగింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెండు రోజుల క్రితం వరకు ప్రమాదంలో చనిపోయినవారిని పట్టించుకున్న నాథ�
20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా�