చరిత్రను సృష్టించిన మహనాయకుడు కేసీఆర్. ఆ చరిత్రను మలినం చేయాలని, కేసీఆర్ ప్రతిభను తగ్గించాలని చూసిన చరిత్రహీనులు విఫలమయ్యారు. ఒక ప్రజాశక్తితో ఎదిగిన నాయకుడు కేసీఆర్.
బీఆర్ఎస్ హయాం లో రూ.8లక్షల కోట్ల అప్పులు అయ్యాయని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కేవలం రూ.3.46 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయ్యిందని పదేపదే కేటీఆర్, హరీశ్రావు చెబుతున్నా, కాంగ్రెస్ నాయకులు క
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నది. ఆయన ఏ అధికారిక ప్రోగ్రాంలో పాల్గొన్నా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా �
ఉద్యమ నాయకుడు, రాజాపేట మండలం రఘునాథపురం గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు గుర్రం సిద్ధి రాములు మృతి పార్టీకి తీరని లోటు అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అన్నారు. శనివారం రాములు కుటుంబ సభ్య�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్న పల్లెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేస్తున్నారు. దత్తత గ్రామమైన రామన్నపల్లెలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్న�
2029లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ర్టాన్
ఉమ్మడి ఏపీ మాజీ సీఎంనాదెండ్ల భాసర్రావు మృతి పట్ల బీఆర్ఎస్ వరిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఇటీవల కన్నుమూసిన భాసర్రావు నివాసా
నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు అని అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నా�
బీఆర్ఎస్ను ప్రజల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ చెంప చెళ్�
జస్టిస్ గోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతోనైనా సీఎం, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, అభివృద్ధి దిశగా దృష్టి సారించాలని, ఇప్పటికైనా దుష్ర్పచారాన్ని ఆపాలని బీఆర్ఎస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు మా
కాళేశ్వరం పై ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవని బీఆర్ఎస్ సైదాపూర్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య అన్నారు. సైదాపూర్ మండలకేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
వేములవాడ రూరల్, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేములవాడ ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం శుక్రవ
ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న ఉద్యమానికి గురువారం సం�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. తెల్లవారుజామునే సమ్మె చేసేందుకు డిపోల వద్దకు కార్మికులు చేరుకోగా.. యాజమాన్యం బస్సులు నడిపేందుకు సిద్ధమవుతుండగా బస్సులు బయటక