కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాళ్లకింద నేల కదులుతున్నదా? క్రితం ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ పుంజుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తా�
భూపాలపల్లిలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఉందని తెలిసిన సీఎం ఇక్కడ ఎన్నికల సభ నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురీత తప్పలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో నై�
జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అన్ని సీట్లు, ఓట్లు ఎలా వచ్చాయంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సహచర మంత్రులపై మండిపడినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయని, మంత్రులు, ఎమ్మ�
ఖైరతాబాద్ డివిజన్లోని బస్తీల్లో సమస్యలు తిష్ట వేశాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మహాభరత్నగర్, బీజేఆర్నగర్, ఇందిరానగర్ల్లో స్థానిక పార్టీ శ్రేణులత�
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో 40 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యం కలిగిన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా చేపట్టిన లక్ష సంతకాల సేకర
KCR : మహా శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించేలా దీవించాలని పరమశివుడిని ప్రార్ధిస్తున్న�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నాటి ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఎలాగైనా గెలవాలన్న పంతంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. 32వ డివిజన్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రాంబాబును కాంగ్రెస్
మహా నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దండు నిటారుగా నిలబడింది. ప్రలోభాలు.. అధికార దుర్వినియోగం.. వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులు... ఇలా అధికార కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని
BJP | పురపోరులో బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి నియోజకవర్గాల పరిధిలోని ఏ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించలేదు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని ఊదరగొడుతున్న బీజేపీ నాయకులను జనం పట్టి�
KTR | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్పారని, అందుకు తాజా ఫలితాలే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. ప్రభుత్వం అడుగడుగునా అరాచకాలు సృష్టించినా, అధికార
గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని భావించిన ఆ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్�
అయిజ మున్సిపాలిటీని మరో సారి బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పట్టణ ఓటర్లు ఆదరించార�