ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన విధ్వంసకర పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బుధ�
Retired Employees | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగులు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగులు నాడు ఉద్యోగులుగా ఉంటూ కీలక భూమిక పోషించారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ�
తమకు నచ్చిన వారికి నజరానా.. నచ్చని వారికి జరిమాన అనే పద్ధతిలో రేవంత్రెడ్డి ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధ్వజమెత్తారు. హైడ్రా కమ�
రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సిం�
Peddi Sudarshan Reddy: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy)కి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి(Yashoda Hospital) వైద్యులు తెలిపారు.
చివరి దశలో ఉన్న సర్ ఓటర్ నమోదు ప్రక్రియలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించి అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలని సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మూల విజయా రెడ్డి పిలుపునిచ్చారు.
చొప్పదండి నియోజకవర్గం లో రైతులు సాగుచేసిన పంటలు తాగునీరు అందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించి కాలేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు, వరద కాలువకు నీటిని విడుదల చేయాలని మా�
గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక వాగ్ధానాలు మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తదుపరి ఏటా లక్ష చొప్పున ఉద్యోగాల కల్పనతో పాటు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రెవెన్యూ కార్యాలయాలలో తొ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన జీవో ఎంఎస్ నెం.76 అమలు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, కొత్తగూడెం నియోజకవర్గంలోని పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబందించి శ్వేతప�
KCR | ‘ఏం జేస్తరో చేయండి.. అత్యుత్తమ చికిత్స అందించండి.. దయచేసి మా ‘పెద్ది’ ప్రాణాలు కాపాడండి’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. యశోద హాస్పిటల్ వైద్యులకు విజ్ఞప్తిచేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పోస్టు నుంచి తప్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా పేరుతో పేదల ఇండ్లపై దమనకాండ సా