తెలంగాణ.. కేసీఆర్.. ఈ రెండు పేర్లు ఒకదానితో ఒకటి ముడిపడిపోయాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రెండింటినీ విడదీయలేరన్న విషయం మరోసారి స్పష్టమైంది.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం, మొక్కజొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర�
బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, వచ్చేది మన ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడాలని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సోన్ మండ�
రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య జఠిలంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. జల్పల్లి, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయాల్లో మంగళవారం ఆమె వేరువేరుగా అధి�
KCR | ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీగా తరలిరావడంతో జగిత్యాల జనసంద్రాన్ని తలపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్�
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 20 : ‘చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కింది. సంక్షేమం పక్క దారి పట్టింది. మంత్రి వివేక్ సోషల్ మీడియా, పేపర్లు, టీవీల్లో రోత రాతలు రాయించుకుంటున్నడు. ఫ్యాక్షన్ రాజకీయ�
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హాజరైన ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలలో దిగ్విజయంగా జరిగింది. ఈ సభను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు ప్రారంభ సూచకంగా ప్రకటించింది.
జగిత్యాలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షమందికిపైగా ప్రజలు పోట�
భారీ తుఫాన్ సృష్టించబోయే ముందు సముద్రం ప్రశాంత వాతావరణాన్ని ఆవహించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో త్వరలో మరో సునామీ సృష్టించబోతున్నారా? అంటే సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ అ�
జగిత్యాలలో బీఆర్ఎస్ సభ సక్సెస్ అయ్యింది. ఊహించినదాని కంటే ఎక్కువ మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరై కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని చెప్పకనే చెప్పారు.
జగిత్యాలలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జాతీయ మీడియాలోనూ కవరేజీ లభించింది. ఇంగ్లిష్ ప్రధాన న్యూస్ వెబ్సైట్లు కేసీఆర్ ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద సోమవారం 45వ అమరవీరుల సం స్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రగల్ జెండా అ మరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ సంఘాలు,