సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే గూడెం కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తనయుడ
నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని, అందుకు మున్సిపాలిటీ పరిధిలోని కారు గుర్తుపై బరిలో ఉన్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. గు�
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్తో సీపీఐ పొత్తు కుదుర్చుకున్నట్లు గులాబీ పార్టీ మున్సిపల్ ఇన్చార్జి దాస్యం వినయ్భాస్కర్ వెల్లడించారు. గురువారం మహబూబాబాద్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురా
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.1300 కోట్ల నిధులు తెచ్చి నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే నల్లగొ
మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నార�
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సోషల్ మీడియా వారియర్స్పై గురి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సిట్ అధికారులు ఇకపై సోషల�
Padma Devender Reddy : అభివృద్ధి పేరు చెప్పి మెదక్ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) అన్నారు.
నందికొండ, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. నందికొండ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (MLA Nomula Bhagath Yada) అన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన రోడ్ షో కు జన నీరాజనం పోటెత్తింది. 22, 23,
మిర్యాలగూడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను మరిచి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరిక�
చీదెళ్ల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని చింపిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్ర�
కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ గెలుపును కాంక్షిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గురువారం ఆ వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్ల
తెలంగాణ రాష్ర్ట ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్ రావు ఎన్నికైనందున ఆరె ట్రస్టు సంఘం అధ్యక్షుడు సింధే రామరావు, కోశాధికారి హింగే రా
నార్కట్పల్లి మండలం ఔరవాణీ గ్రామ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాత్రి బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం జరుగగా నాయకులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్�