మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసంచేసుకోగా అలియాబాద్ మున్సి�
కరీంనగర్ కార్పొరేషన్కు ముఖద్వారం అల్గునూర్ అని, ఇది బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడి 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం చేస్తున్
‘సిరిసిల్ల గడ్డ.. కేటీఆర్ అడ్డా’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రదాతకు కార్మిక క్షేత్రం మరోసారి అండగా నిలించిందని, బీఆర్ఎస్ పదేళ్లత సంక్షేమానికి మూడోసారి మున్�
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని, హ్యాట్రిక్ సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉరిశాలగ
అధికార పార్టీ పనితీరుకు అద్దంపట్టే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కంగుతున్నది. రెండేళ్ల తమ పాలనకు రెఫరెండం అన్నట్టు చెప్పుకొచ్చిన ఆ పార్టీకి, అడుగడుగునా ప్రతి బంధకాలే ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్ల
నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిని ముందే ప్రకటించింది. 16వ వార్డు నుంచి పోటీ చేసిన సరిత బట్టడ్ను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి వరకు చైర్పర్సన్ సీటు ఆశి
ఉమ్మడి మెదక్ జిల్లాలో కారుజోరు కొనసాగింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని (హుస్నాబాద్, చేర్యాలను కలుపుకొని) మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.
మున్సిపల్ ఎన్నికల్లో పలుస్థానాల్లో హోరాహోరీ నెలకొన్నది. ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠకు దారితీసింది. ఈన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్ట
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయిం ది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించింది.
సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక చర్యలను అధిగమించి బీఆర్ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ము
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో వింతలు.. విశేషాలు చోటుచేసుకున్నాయి. భార్యాభర్తలు.. తల్లీకొడుకు, అత్తాకోడలు గెలుపొందడం, ఒక్క ఓటుతో విజయాన్ని ముద్దాడటం.. టాస్ ద్వారా గెలుపు తీరానికి చేరుకోవడం వంటి ఘటనలు చోటుచ�
తెలంగాణ నగర పాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చతికిల పడింది. రాష్ట్రవ్యాప్తంగా నగర పాలికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి వరకు పూర్తి ఫలితాలను ప్రకటిం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసు�
జోగుళాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగింది. అయిజ, అలంపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాదించారు. అయిజలో మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థాన�