KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర�
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
‘గెట్ అవుట్ ఫ్రం మై చానల్' అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావుపై దురుసుగా వ్యవహరించి అవమానించిన ఏబీఎన్ చానల్ ప్రతినిధి తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణించింది.
అడ్డగోలు అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన వచ్చిన కాంగ్రెస్, ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోయింది. రెండేళ్లయినా ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేసింది. చేస్తూనే ఉన్నది. �
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోధన్ పట్టణంలో ఆదివారం మైనార్టీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్శన్రెడ్డి క�
‘మళ్లీ, మళ్లీ చెబుతున్న, నేను బీఆర్ఎస్ టికెట్పైనే గెలిచాను.. వచ్చే నెలలో జరుగనున్న స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను ఓట్లు అడుగుతా’ అని స్టేషన్ఘన్పూ
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఓటడిగే నైతిక హక్కు లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చ
‘టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గెలిపించింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. ఐదేండ్లు అన్నిరకాల వైభోగాలు అనుభవించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన మీరు.. కాంగ్రెస్లో ఎందుకు చేరారు? ఎవ�
మరికొద్ది రోజుల్లో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకత్వం రెడీ అయింది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు పార్టీ తరఫున �
Harish Rao | సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిదని.. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చ
Harish Rao | సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మినిట్స్ నమోదు చేయాలని హరీశ్రావు తెలిపారు. కానీ ఇక్కడ అది జరగలేదని అన్నారు.. ఈ తతంగం వెనుక
Harish Rao | 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారని హరీశ్రావు ప్రస్తావించారు. కానీ ఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎటువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్పలేదని అన్నారు.
Harish Rao | సింగరేణి స్కాం సూత్రధారి సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఈ