భూదాన్ భూముల్లోని గుడిసెలను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది.. నిరాశ్రయులను చేసి సామగ్రితో సహ బాధిత కుటుంబాలను తీసుకొచ్చి ఖమ్మం నగరంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో పడేసింది.. కనీ�
పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధిం పు రాజకీయాలకు పాల్పడుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. మెదక్ పోలీసులు కాంగ్రెస్ నే
‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నడు.. బయట అధికార పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ తొడ కొడుతున్నడు. లోపల మాత్
బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల కుట్రలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిడి మేరకు కేసులు తిరగదోడి అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్నారు. తాజాగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ను శనివా
Harish Rao | మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
Medak | మెదక్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల మసయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేపై దాడి చేసి, �
కాంగ్రెస్ పాలనలో ఎవుసం ఆగం అవుతున్నది. గంగాధర మండలంలో సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. బీఆర్ఎస్ హయాంలో సీజన్కు ముందే కాలువలకు మరమ్మతులు చేయించి సకాలంలో నీటిని విడుదల చేసి నీరందించగా, రెండేండ్లుగా �
అరాచకాలతో అభివృద్ధి జరగదని, సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గుండగ�
రాజకీయాలకతీతంగా అందరం కలిసి జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తాను ఎంత తగ్గేందుకైనా..ఎక్కడికి వచ్చేందుకైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం చైర్పర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆ�
మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులో బీఆర్ఎస్ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా అధికార పార్టీ దౌర్జన్యం చేసి చైర్మన్ స్థానాన్ని లాక్కుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
లిక్కర్ అక్రమ కేసు కారణంగా బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతిన్నదని కేటీఆర్ ఎక్స్లో పెట్టిన పోస్టులో తప్పేమున్నదని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. కవిత ఉదయం మాట్లాడిన మాటలనే కేటీఆర్ �
జాగృతి అధ్యక్షురాలు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో అదే నిజమైందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా అడుగులు వేసిన కేసీఆర్, కేజ్రీవాల్ను దెబ్బతీసేందుకే బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ మద్యం కేసు బనాయించిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ ఆరోపించారు.