కాలువ నిర్మాణం కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రణం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోవడంతో పోరుబాట పడుతున్నారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మా ప్రాంతం కర్ణాటక మాదిరిగానే ఉండేదని, కేసీఆర్ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించుకొని కులవృత్తులతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మాజీ మంత�
ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇతర పార్టీ అభ్యర్థుల కొనుగోలుకు తెర లేపిందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ�
బాహుబలి సినిమాలో కట్టప్ప అనే పాత్ర వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి కథానాయకుడిని చంపడం ఎలా ఉందో, అచ్చం అలాంటి సన్నివేశాలు పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లోని చైర్మన్ అభ్యర్థులపై ప్రయోగించ
ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్ని్కల్లో బీఆర్ఎస్- సీపీఎం కూటమిని ఓటర్లు చాలా గొప్పగా ఆశీర్వదించారని, తద్వారా కూటమి విజయవంతమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు.
నర్సాపూర్, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల శాఖకు భారీ షాక్ తగిలింది. మండలంలోని పోతిరెడ్డిపాడు, అంగడిపేట ఎక్స్ రోడ్డు నుండి ఏడుగురు వార్డు మెంబర్స్, యూత్ కాంగ్రెస్ సభ్యులతో పాట�
యాసంగి పంట పెట్టుబడి సాయం 'రైతు భరోసా' నిధులను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భ�
టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన మాజీ వైఎస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ టేకులపల్లి మండల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రసాద్ కుమారుడు ఉండేటి చెన్నయ�
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.
ప్రజల్లో వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ పెరిగిపోతుందని దాని ఫలితమే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్ల ఆక్రమణ అని మాజీ మంత్రి
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా బీఆర్ఎస్ విజయం కోసం ధైర్యంగా పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయాపూర్వక అభినందనలు అని బీఆర్ఎస్ జిల్లా అధ్య
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�