బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం కాదు. ఇది వే లాది కుటుంబాల జీవనాధారం, జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధ
మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో సొంత పార్టీ దళిత ఎంపీ వంశీకృష్ణను అడ్డుకున్నది అధికార కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం. పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే మంచిర్యాల నియోజకవర్గంలోనే ఆయన స్వే�
పాతబస్తీలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మస్కతి తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో అలీ మస్కతి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, క�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేకులు కోసి, సీట్లు పంచిపెట్టారు.
తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి పార్టీ అధినేత కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపీ పోతురాజ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో దమ్మపేట మండలం గండుగులపల్లిలోని పల్లె ప్రకృతివనంలో వీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ మండల మా�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా-రాస్తారోకో నిర్వహించారు.
నిన్నమొన్నటి వరకు పేదల ముంగిళ్లల్లో లభించిన విద్యను కార్పొరేట్ స్థాయి పేరుతో ప్రస్తుత పాలకులు అందని ద్రాక్షగా మారుస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలు ఆగమేఘాల మీద అమలు చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చె
ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నాడు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు దరఖాస్తుకు రూ.10వేలు, లబ్ధిదారుల వాటా కింద రూ.6లక్షలు కట్టాలని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేత మన్నె క్ర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన రైతు సదస్సు సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్త�
జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా సన్నాహకాలు చేస్తోంది.