ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జడల వెంకటేశ్వర్లు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ జడల
బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేప
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), దుబ్బాక �
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివ�
యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. సోమవారం పలుచోట్ల చేపట్టిన ధర్నాల్లో పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంల�
యూరియా కోసం అరిగోస పడుతున్న అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తించింది. సోమవారం మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసి, సర్కారుకు వ్యతిరేకంగా ని
ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారును ఊరూరా నిలదీయ
కాంగ్రెస్ జనహిత పాదయాత్రతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడానికి పాదయాత్ర పేరిట కొత్త డ్రా
మెదడు నిండా కొత్త ఆలోచనలు.. తమ ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్న యువత.. శక్తినంతా ధారపోసి శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నా.. అడ్డొస్తున్న ఆర్థిక స్థోమత.. సొంతంగా వనరులు సమకూర్చుకోలేని నిస్సహా
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు సోమవారం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో సూర్యాపేట శాస న సభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ�
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడ�
అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా రేవంత్ సర్కారు ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క గొప్ప పథకం అమలు చేయలేదని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలు, ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లకు రిబ్బన్ కట్ చేసేందుకు రేవంత్ర
సమాజం సంస్కరించబడాలన్నా, సమసమాజ స్థాపన జరుగాలన్నా, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు అభ్యున్నతి సాధించాలన్నా ఒక్క విద్యతోనే సాధ్యం. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూజారి లేని గుడిలా, పంతులు లేని బ