రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపిం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చ�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే)లో విద్యార్థులకు మాజీ సర్పంచ్ ల్యాప్టాప్లను అందజ�
వస్తదో, రాదోననుకున్న తెలంగాణ కోసం ఉద్యమించేందుకుగాను అమెరికాలోని మంచి ఉద్యోగానికి యువనేత కేటీఆర్ రాజీనామా చేశారు. అరువై ఏండ్ల కలను సాకారం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాదు, రాష్ట్ర పురోగమనంలో మం�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కింద బుధవారం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన బీఆర�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఓ నిరుపేద కుటుంబం వెల్డింగ్ వర్స్షాపు ఏర్పాటుకు చేయూత అందించి తెలంగాణ ఫుడ్స్ మాజీ చ
KTR | ప్రశ్నించే విద్యార్థులపై కేసులు పెట్టే కాంగ్రెస్ పార్టీ పోలీస్ రాజకీయం చెల్లదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తే విద్యార్థి నేతలపై అక్రమ కేసులను నమోదు �
తమ మీద కోపంతో అభివృద్ధి పనులు ఆపొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ను తిడితే ప్రజలు మెచ్చుకుంటారని అనుకోవద్దని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గత బ
అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత నాయకుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలుపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేటలో జూలై 25వ తేదీన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి బీఆర�
బనకచర్ల ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని, గోదావరిలో తెలంగాణ వాటను వదులుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి అన్నారు. ధర్మపురి నియోజవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్�
Harish Rao | ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
హుజూరాబాద్ గడ్డ ఎప్పటికీ కేసీఆర్ అడ్డా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఉరికించి కొడతామని హెచ్చరించారు. రానున్న గ్రామపంచాయతీ, మున్�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, స్థానిక నాయకత్వానికి పార్టీ ను�