కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి సేవలను మెరుగుపరిచారని గుర్తుచేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉపఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు.
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టెల బాలయ్య, దండి రంజిత్ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మ
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు
మొబిలిటీ వ్యాలీకి కాంగ్రెస్ గ్రహణం పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలను రాష్ట్రంలో తయారు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఈ వినూత్న ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తలపించ�
స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాటి క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
చాట్జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ భారత్లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు.
బీబీనగర్ ఎయిమ్స్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న శాంతియుత నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ తెలిపారు. శనివారం పార్టీ బీబీన�
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి
ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.16 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచి ఇప్పిస్తానని ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు విడిచిపెట్టేదిలేదని మాజీ ఎమ్�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న �
ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేండ్ల పాలనలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హ