సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్
కాంగ్రెస్ పై ప్రజలకు విసుగు వచ్చిందని, అందుకే అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేరొన్నారు.
Kishan Reddy : సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతులా వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి(60) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం నుండి చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు..
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్�
తమ అభిమాన నేతపై అక్రమ కేసులు బనాయించి విచారణకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదనతో పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీ
బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ఈ నెల 18న ఖమ్మంలో స్వయాన సీఎం రేవంత్రెడ్డి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు �
అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్కర్నూల్ లోక్సభ సభ్యుడు మల్లు రవి దాడి చేశాడు. ప్రొటోకాల్ విషయమై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎవడ్రా నువ్వు’ అంటూ ఎమ్మెల�
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే సిట్ విచారణ పేరుతో తనపై రేవంత్ కక్ష సాధించాలనుకుంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిట్ కాదు.. అది ట్రాష్ అంటూ మండిపడ్డారు.