ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు ఛాయలు విలయతాండవం చేస్తుండగా.. అదేస్థాయిలో కరెంటు కోతలు పెరుగుతున్నాయి. వ్యవసాయం సాగు పెరగకపోయినా ఉమ్మడి జిల్లా ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేయడంలో సర్క
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సహకారంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లాబాద్లోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నల్లగొం�
Khammam : ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వాసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల, జూలై 18: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ న్యూ సౌత్ వేల్స్ (BRS New South Wales, Australia) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వైరా ఆయకట్టు పరిధిలో అధిక శాతం వరి పంట సాగే కావునా రైతులకు సకాలంలో సాగునీరు అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KTR | ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తప్పారని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదు.. మన బాధ తెల్వదు అని అన్నారు. అశోక్నగర్లో చాయ్పే చర్చా పెట్టింది అసలు రాహుల్గాం�
KTR | రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు.. భవిష్యత్ నిర్ణేతలు మీరే అని యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
వ్యవసాయ రంగానికి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ �
KTR | యువత కోసం బీఆర్ఎస్ తెగించి కొట్లాడుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందని అన్నారు.
RS Praveen Kumar | ఎట్టకేలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బయల్దేరారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం.. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు బయల్దేరిన�
KTR | హైదరాబాద్ సరూర్నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. ఈ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
Pochampally Srinivas Reddy | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో �