కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సోమవ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబసభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా అనంద్తో పాటు పలువు�
KTR | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిగ్బాస్లా కాకుండా బిగ్ బ్రదర్లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బిగ్బాస్లాగా చిన్న రాష్ర్టాలను, దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం చె
కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె ప్రగతిని ఎప్పుడో మరిచిపోయిందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి విమర్శించారు. ఆదివారం హరితహారంలో భాగంగా రాజన్నపేటలో మొక్కలు నాటారు.
నకిరేకల్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు గాడితప్పాయని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శనివా రం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరించారు. అన�
ఈ మధ్య యశోద దవాఖానలో పరీక్షలు చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ను పలకరించడానికి పోయిన. అక్కడ మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలపై ప్రశ్నిస్తూ జేబీఎస్ వద్ద ఏ టు జెడ్ పేరుతో హోర్డింగు ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
‘అయ్యా.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం.. రామగుండంలో ప్రొటోకాల్ విస్మరించి ఇక్కడి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తోపాటు మరో నలుగురు అధికారులు మీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు.
ఆంధ్ర జలదోపిడీపై కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
క్రీడా పోటీ లు ఉత్సాహంతో పాటు పోరాట స్ఫూర్తినిస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు అన్నారు. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రీమియర్ �
కోరుట్ల మున్సిపాలిటీలో పారిశుధ్య వాహన డ్రైవర్లకు పాత పద్ధతిలోనే విధులు కేటాయించాలని బీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ పహీం పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీందర్ కు �
బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం చేసిన నీటి యజ్ఞంలో భాగంగా చేపట్టిన చెక్డ్యాం జలకల సంతరించుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులకు మేలుకొలుపు కార్యక్రమంగా చెక్డ్యాంలో ఈతను తీసుకున్నట్లు బీఆ
‘ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి.. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించడం లేదు. ప్రొటోకాల్ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం �