కేంద్ర ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వా రా రైతుల వద్ద నిల్వ ఉన్న, లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తి పంటను చివరి పంట వరకు కొనుగోలు చేయించడంలో బీజేపీకి సంబంధించ�
తెలంగాణ ఏర్పాటుకు ముందు మెరుగైన వైద్యం కోసం పేద, మధ్య తరగతి జనం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి కార్పొరేట్ వైద్యం కోసం లక్షల్లో ఖర్చు చేసి అప్పులపాలయ్యేవారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతున్నదన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా.. కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్
అడగకుండానే.. అందరి సమస్యలు తానే తెలుసుకొని.. ఒక్కో సమస్యను తీర్చుకుంటూ వచ్చిన నాయకుడిని కాదని..అదేదో ‘మార్పు’ అని తెలియని బ్రహ్మపదార్థం కోసం కొరివిని తెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటే తల తగలబడిపోతున్నది.
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని, పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు
Former Mayor : కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తమ కుమారుడి వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను ఆహ్వానించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ఆయన గులాబీ బాస్ను కలిశారు.
Harish Rao : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) తీవ్రంగా విమర్శించారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన 'రైతు బంధు' నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.
భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరి�
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడా మచ్చుకైనా కనబడకపోవడం ఇందుకు నిదర్శనం
క్యాతనపల్లి ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్తో పాటు ఇతర నాయకులను బీఆర్ఎస్ నే
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార�
తెలంగాణ తరగని చారిత్రక గని అని, ఈ ప్రాంతం నుంచి అనేక చారిత్రక పరిశోధక నవలలు రావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.