Ketireddy Vasudevareddy : జూలై 18న నిర్వహించనున్న 'యువ సంగ్రామ సదస్సు'ను విజయవంతం చేయాలని నిరుద్యోగులకు రాష్ట్ర కార్పొరేషన్ (వీసీసీ) మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు యువతను అన్ని విధాలా మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ఎదుర్కొం�
High Court | యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండ గట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు కు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది .
మహబూబ్నగర్ జిల్లాలోని అమరరాజా గిగా కారిడార్లో ప్రతిష్ఠాత్మక కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నయవంచనకు నిరసనగా శనివారం నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్నగర్లో భారీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మ�
గోదావరి జలాలను పంపింగ్ చేసి రిజర్వాయర్లోకి తరలించాలని బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితంతో రామప్పకు జలకళ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందు చూపుతో గోదావరి నదిపై ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం త�
సీఎం రేవంత్రెడ్డికి కొడంగల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో రెండు చోట్ల రెండు ఓట్లు ఉన్నాయనే ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఇవో) సుదర్శన్రెడ్డిని కలిసి గురువ�
ఉన్న భూమి కోల్పోతున్నాం.. మాకు సరైన నష్ట పరిహారం చెల్లించాలంటున్నారు మూసీ భూ బాధితులు. గాంధీ సరోవర్, మూసీ అభివృద్ధి మొదటి దశ పనుల్లో భాగంగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని హైదర్గూడ గ్రామానికి చెందిన సుమ�
అక్రమ అరెస్టులతో పోరాటం ఆపలేరని, సీతారామ ప్రాజెక్టుతో ఈ జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రులు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మా
కోదాడ పట్టణంలోని ప్రతి వార్డులో అర్హులైన ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం తన నివాసంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూ�
ఉత్తర తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోందని, ఎండిపోయిన చెరువులను నింపేందుకు ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ సీనియ
తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల మాజీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆత్కూరి వెంకటేశ్వరరావు (ఏవీఆర్(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఖమ
భీమ్గల్లో వంద పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, భీమ్గల్ బస్డిపో, సీసీ-బీటీ రోడ్లనిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని బాల్కొండ ఎమ్మె