KTR | ఈ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. టీఎస్ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్న�
KTR | తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని కేటీఆర్ అన్నారు.
Harish Rao | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు మండిపడ్డారు.
Secunderabad | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ చేపట్టిన శాంతియుత ర్యాలీ ప్రారంభమైంది. మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుగా ర్యాలీ కొనసాగుతోంది. నల్�
Supreme Court | ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మళ్లీ గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇదే చిట్టచివరి అవకాశమని తేల్చి�
Telangana | తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ప్రహసనంగా మారిం ది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని, బహిరంగంగా సభల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్�
KCR | కనుమ పండుగ రోజున తెలంగాణ రాష్ట్రం మూడు ఘట్టాలకు వేదికైంది. ఒకటి కేసీఆర్ పట్టుబట్టి సాధించిన చనాక- కొరాట ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. రెండోది రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో పారిశ్రామిక రంగం ధగద్ధగాయ�
బీఆర్ఎస్ను వీడుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్త చర్యలు తప్పవని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు.
కరీంనగర్లోని 51వ డివిజన్కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి �
KTR | చనాక కొరాట, సదర్మాట్ ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై.. 90 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న రెం�
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్కు శతాబ్దాల చరిత్ర ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజిగిరిలో కలిపారని ఆగ్రహం వ
Harish Rao | సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి ( రచ్చ బండ ) వద్ద గ్రామ వృద్ధులతో గురువారం నాడు మాజీ మంత్రి హరీశ్రావు ఆత్మీయంగా ముచ్చటించారు. పెన్షన్ల పెంపు, రైతుబంధు, కరెంట్ కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వ�