మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు అదే పాట మళ్లీ పాడతాయి. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కారు షెడ్డుకు వెళ్లిందని, ఆ పార్టీకి సమాధి కట్టామని, పోటీలు తమ ఇద్దరి మధ్య మాత్రమేనని, కాంగ్రెస్కు ప�
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ధర్మబద్ధంగా చేసే పాలనను ప్రజా పాలన అంటారు. కానీ నేడు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది.
బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశా
తెలంగాణ జాతిపిత, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఏం కేసీఆరేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు వల్లే పల్లి శ్రీనివాస రావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్ అన్నారు.
Indresham Municpality | సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కిషంగుల ప్రమీల, వైస్ చైర్మన్గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు.
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్�
Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
KCR Birthday | ఒమన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కొండేటి దేవేందర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.
Amanagallu | రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వకున్నా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నద
Municipal Chairman | రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వాయిదా మంత్రాన్ని ప్రయోగిస్తున్నది.
Thorrur | మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలి�