మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అని ఆలేరు, యాదగురిగుట్ట ఎన్నికల ఇన్చార్జి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
Danam Nagender | తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని తెలుపుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు లేఖ రాశారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ నాలుగు మున్సిపాలిటీల్లోనూ �
కొడంగల్లో జరిగే మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం తెలంగాణ రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తాయని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు గట్టు రాంచంద్రారావు తెలిపారు.
కాంగ్రెస్ సర్కార్ ‘పుర’పోరు సైరన్కు బీఆర్ఎస్ బస్తీమే గులాల్ అంటున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో బల్దియాలో జయకేతనం ఎగురవేస్తామనే ధీమాతో కార్యాచరణ రూపొందించుకున్నది. బీఆర్
మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం బీఆర్ఎస్లో భారీ గా చేరారు. జనగామలో బీజేపీకి చెందిన ఉలిగిల్ల చంద్రయ్య-స్వరూప దంపతులు, అనుచరులు, స
‘రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పడ్డ బాకీని మిత్తితో సహా తీర్చమని అడగండి.. అప్పుడే నమ్మి ఓటు వేస్తామని చెప్పండి.. లేదంటే మళ్లీ మోసపోక తప్పదు... ఇప్పుడు కూడా అబద్ధపు హామీలకు ఆశపడి ఓటు వేస్తే మరో మూడేళ్
మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ జోష్ కొనసాగుతోందని మున్సిపోల్స్ మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డ�
బీఆర్ఎస్ హయాంలో కోదాడ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంజూరు చేసిన కోట్ల రూపాయల నిధులతో పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ�
నల్లగొండ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండలోని మాజీ ఎమ్�
మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో
TG Police : తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ మచ్చుకైనా కనిపించడం లేదు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి (Kethireddy Vasudeva Reddy)ని పోలీసులు తోసేశారు.
Singireddy Niranjan Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్ర నాయకులకు నోటీసులు ఇస్తున్న సిట్ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy ) విమర్శించారు.