రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలో నూతనంగా ఎ�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని నివాసంలో క�
సాగు నీటి కోసం సిద్దిపేట జిల్లా (Siddipet) రైతులు ఆశగా ఎదరు చూస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలు సరిగా లేక పోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పడొచ్చినా కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసుహనుమంతు నాయుడు అన్నారు.
నేరెడుగొమ్ము మండలంలోని 13 వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.184 కోట్లతో మండలంలోని చిన్నమునిగల్ గ్రామంలో నెలకొల్పిన అంబ భవానీ లిఫ్టు పనులకు ప
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్లోని తన నివాసంల
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కపట ప్రేమను కనబరుస్తున్నదని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. గతంలో సీసీ�
మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి �
నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన నిరుపేద బిడ్డలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని, నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుందని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచే�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు సమిష్టితో పనిచేసి మండలంలో పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండలంలోని బొమ్మనపల్లి లో మండలంలో
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప రైతులు హెచ్చరించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట
సంగారెడ్డి జిల్లా కొల్లూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఎంతో బాగున్నదని ప్రధానమంత్రి కార్యాలయ అధికారి మన్మిత్కౌర్ ప్రశంసించారు.