నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో జరిగింది. మున్సిపాలి�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాత, గులాబీ దళపతి కేసీఆర్ బర్తుడే మంగళవారం ఉండడంతో ముందుగానే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశానుసారం సోమవారం వనపర�
బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొత్తగూడెం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యా�
బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్యను బీఆర్ఎస్ పట్టణ నాయకులతో కలిసి దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. సోమవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి..
Padma Devender Reddy | మెదక్, నర్సాపూర్ మున్సిపల్లో బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. మెదక్, నర్సాపూర్లో నైతిక విజయం బీఆర్ఎస్దేనన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి.
Thorrur Municipality | తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం ప్రదర్శించింది. తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సుప
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు పదో తరగతి వార్షిక పరీక్షలు అడ్డంకిగా మారనున్నాయా..? ఈ పరీక్షల షెడ్యూల్తో ఎన్నికలకు ఇబ్బందులు తప్పవా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అటు పరీక్షలుండటం.. వీలైనంత త్వరగ�
BRS | అడ్డదారులు తొక్కి అయినా సరే.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కా ర్ ఎత్తులు వేస్తున్నది. బీఆర్ఎస్ భౌతిక, నైతిక విజయాన్నీ ‘చే’జిక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్
Kadiyam Kavya | మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలను కూడా దక్క�
Municipalities | రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పాలకవర్గం కొలువుదీరడంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజారిటీ వచ్చిన ఆయా పార్టీలు గెలిచిన అభ్యర్థులను క్యాంప్లకు తరలించారు. కొన్ని మున్సిపాలిటీల
Chinthala Cheruvu : చెంగిచర్లకు కల్పతరువుగా ఉన్న చింతల చెరువు (Chinthala Cheruvu) నేడు తన అస్థిత్వం కోల్పోతుంది. బోడుప్పల్ సర్కిల్-10 పరిధిలోని సుమారు 34 ఎకరాల్లోని చింతల చెరువు మురుగుతో నిండి ప్రజలపాలిట మృత్యుకూపంగా మారింది.