MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండలంలోని మహాదేవపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆకుల ప్రసన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ తండ్రి మేకల(రేడియం) శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యనభ్యసి
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా క
బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమిష్టి కృషితో ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ అన్నారు. సోమవారం ఇల్లెందు పార్టీ కార్యాలయం ముం�
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో స్థానిక 35 వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ మునిరోద్దీన్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మునిరోద్దీన్కు మాజీ ఎమ్మెల్యే గోవర్ధ�
బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం జరిగిందని ఆ ఆర్టీ నేత బానోత్ కృష్ణ అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్ అందుగల గిఫ్కా నా
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ముందుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ-ప్రజ
KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర�
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
‘గెట్ అవుట్ ఫ్రం మై చానల్' అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావుపై దురుసుగా వ్యవహరించి అవమానించిన ఏబీఎన్ చానల్ ప్రతినిధి తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణించింది.