తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత
సూపర్ టైమ్ అని పెట్టినా, వీకెండ్ కామెంట్ అని పెట్టినా, డిబేట్ అని పెట్టినా, ఏ చర్చ పెట్టినా, ఏ ఛానల్ చూసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే కథనాలు, విశ్లేషణలే వస్తున్నాయి. అంతేకానీ, మీ పలుకుల్లో క
బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. �
‘పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పకనపెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలో తంపులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున
కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ (నృసింహ సాగర్) ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రజా పాలనలో ఇదేమి గోస అని.. అన్నం పెట్టే రైతులపై దాష్టీకం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. దాదాపు 70 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయ
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్గా మారిపోయాడని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.
దేశ వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె(భారత్ బంద్) విజయవంతంమైంది. పార్టీలకతీతంగా నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజలు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్మికుల హక్కుల కోసం భారత రాష్ట్ర �
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తన కక్ష రాజకీయాలను విస్తరిస్తున్నది. నిన్నమొన్నటి వరకు కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి బెదిరింపు�
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసే విధంగా తీసుకువస్తున్న 44 చట్టాలతోపాటు 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని విధానం కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన దేశ�
నా ప్రాంతం, నా ప్రజలు అన్న విశాల స్వార్థంతో పనిచేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఉద్యమం చేసి, కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేసిన నాయకుడికి అది మరింత బలంగా ఉంటుంది. లక్ష్య సాధనకు ఏ మాత్రం ఆట
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో.. టెండర్ ఒప్పందం కంటే అదనంగా మిల్లర్ల నుంచి బిడ్డర్ల ఖాతాలోకి రూ.423 కోట్ల మేర బ్యాంకు లావ
Harish Rao | సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదని హరీశ్రావు అన్నారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వ�
Harish Rao | తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని.. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంప