రామగుండం నియోజకవర్గంలో జాఫర్ జామానాకు మించి ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ గుండాయుజం చేస్తున్నాడని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఎదుర్కోలేక తమ పార్టీ అభ్యర్థులను పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరి�
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�
కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి కాల్వ మల్లేషన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుపడిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ కార్పొరేషన్ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి వేణు ఓటర్లను కోరారు. మంగళవారం 39వ డివిజన్ పరిధిలోని గాంధీనగర�
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక కోదాడ పట్టణ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రసాద్ ను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మె�
మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రామ్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేశారు.
మున్సిపల్ ఎన్నికల వేళ చేరికలు బీఆర్ఎస్ పార్టీలో మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. గత వారంరోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ హామీల పేరుతో ప�
పురపాలక ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి వ్యూహాలతో సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో పురపాలక పీఠాలను కైవసం చేసుకునేందుకు ముఖ్య నేతలంతా కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ముచ్చెమటలు ప�
బీఆర్ఎస్ పార్టీతోనే తొర్రూరు పట్టణం అభివృద్ధి పథంలో నడిచిందని మా జీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు భూసాని జయమ్మ-ఉప్పలయ్య, సర్వీ వెంకన్నను గెలిపించాల�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీరు, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సింది పోయి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ పట్ల రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న మీ దురహంకార తీ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. డోర్నకల్ గడ్డపై గులాబీ �
సంగారెడ్డి జిల్లాలోని అన్ని బల్దియాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్