రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు లాటరీ పద్�
త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన కళాకారుడు కలకొండ శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి మండలంలోని వేంపల్లి, వెంకట్రావుపేట గ్రామా�
ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతి పట్ల శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
BRS | కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారనేది మరోసారి రుజువైంది. అధికార పార్టీపై వ్యతిరేకతతో ఎవరో ఒకరిద్దరు కాదు.. ఏకంగా గ్రామమంతా ఒక్కటై బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇబ్రహీంపట్నం సబ్రిజిస్టార్ కార్యాలయం (Sub Registrar Office) గత 40 ఏండ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్�
అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
పేదల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి ఇబ్రహీంపట్నంలో ఉన్న క్యాంపు ఆఫీస్లో ప్రజలకు అందుబాటు లో ఉండకపోగా.. నిత్యం ల్యాండ్ సెటిల్మెం ట్లు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్ల�
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. మహిళలు గౌరవింపబడే చోట దేవతలు కొలువై ఉంటారన్నది మన సంస్కతి చెప్పిన మాట. ఇది తెలంగాణలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చెన్నమనేని రమేశ్బాబు పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ వేములవాడ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రాధాబాయి శనివారం ఉ
కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి రాష్ట్ర మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో నగరపాలక సంస్థకు కేటాయించిన సీఎం అస్సూర్యెన్స్ నిధుల ద్వారా కొనుగోలు చేసి
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సర్వారం పీఏసీఎస్ చైర్మన్ ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ గరిడేపల్లి మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్ అన్నారు. ఎన్నిక తీరును నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలోని కల�
చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ప్రమాదవశాత్తు మున్నేరులో పడి అన్నదమ్మలు కాశీమల్ల నాగ గోపి, నందకిశోర్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార