త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 200 మంది
ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ ఓ రాజకీయ బ్రోకర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఆంధ్ర రాబంధును కేటీఆర్ పైకి రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిండని మండిపడ్డారు. జి
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణం (Kreeda Pranganam) ఏర్పాటు చేయగా.. ప్రస్తుత సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పి
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి మొదలైంది.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ‘అసలు తెలంగాణకు అక్కరకు రాని, ఈ ప్రాంత ప్రజలకు అక్కరేలేని పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాదు కద�
రేషన్ కార్డుల పంపిణీ ని రంతర ప్రక్రియ అని గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ 6.47 లక్షల కార్డులు పంపిణీ చేశారని మాజీ మంత్రి, సూ ర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
KTR | కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.70 వేల కోట్లు రైతుబంధు వేసిన నాయకుడు కేసీఆర్ అని �
Harish Rao | రాష్ట్రంలోని గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటలను హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ జరిపించా�
Harish Rao | కేసీఆర్ ఆనవాళ్లు మార్చడం అంటే గురుకుల విద్యార్థులను ఆస్పత్రి పాలు చేయడమా? వారిని పొట్టన పెట్టుకోవడమా అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు ధ్వజమెత్తారు. రాజకీయాలు ఉంటే ఎన్నికలప్పుడు చేసుకుందాం.. కేస�
KTR | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేసుకునేదని కేటీఆర్ గుర్తుచేశారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ముందు లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కన
KTR | గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా బహుజనులకు వారి న్యాయమైన వాటాను ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీలతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే
నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు పరామర్శించారు.
Nagarkurnool నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్కు గురైన విద్యార్థులను బీఆర్ఎస్ నేత హరీశ్రావు పరామర్శించేందుకు వెళ్తున్న విషయం తెలియడంతో కా�