KTR | కాంగ్రెస్ పాలకులు డబ్బులు దండుకోవడానికే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో టెండర్ పేరుతో రూ.170కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
Jagadish Reddy | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం చేపడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతా
రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. వ్యవసాయం, పరిశ్రమలను అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ను పెంచాలనే లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు నిర్వాహకంతో తూట్లుపడ
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రస్తుతం ద్రోహులే పరిపాలిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉప్పల్లోని మల్లాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్వీ సదస్సులో ఆయన పాల్గొని తెలంగాణ ఉద్యమ నేపథ�
KTR | తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుస
KTR | బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల తీరుపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులను ఉద్దేశించి అన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా జవాబు చ�
KTR | రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కొందరి గొంతులు లేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాళ్లను అడ్డుకోవడానికి మనకు ఉన్న అస్త్రం సోషల్ మీడియా అని తెలిపారు. ఒక్కొక్కరూ ఒక్కో కేసీ
మాజీ జడ్సీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు తరాల బలరాములు తండ్రి పరమానందం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం బలరాములుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శి
KTR | కేసీఆర్ హయాంలో సంక్షేమంలో స్వర్ణయుగంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 73 వేల కోట్లు రైతుబంధు రూపంలో అన్నదాతలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే ద్వేషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అంటే ఆయనకు అసహనమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఉక్రోశం ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకుడు, చీదేళ్ల మాజీ సర్పంచ్, కాకతీయ గ్రూప్ విద్యాసంస్థల చెర్మన్ పరెడ్డి సీతారాంరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం పెన్పహాడ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మోత్కూరు - రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును పూర్తి చేయాలని బీఆర్ఎస్ మోత్కూరు పట్టణ కమిటీ అధ్వర్యంలో రహదారిపై వరి నాట్లు వేసి, రాస్తారోకో చేసి �
Harish Rao | గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్�