RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను తగ్గించడంపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదన
బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపో సే అవకాశం ఉన్నా.. రేవంత్ సర్కార్ నిర్ల క్ష్యం వల్ల సాగు, తాగునీటికి కష్టాలు తప్పడంలేదు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై అనుచిత పోస్టులు పెట్టిన కాంగ్రెస్ యూత్ నాయకుడు, సోషల్ మీడియా ఆర్గనైజర్ లొడంగి అశోక్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ యూత్ నాయకుడు గడ్డం రాజు శనివారం జన
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తె లంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని డాలస్లో ఐటీ కం�
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్పై అవగాహన, సభ్యత్వ నమోదు కా
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయని, రైతులు, ప్రజలను గుండెలో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు వెయ్యి �
రాబందు ప్రభుత్వం పోయి.. రైతుబంధు సర్కార్ రావాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర�
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు కల్పించిన భద్రతను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆయనకున్న ‘వై’ క్యాటగిరీని ‘ఎక�
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చేస్తున్న భూకబ్జాలను అడ్డుకుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కత్తులతో దాడి చేస్తరా? అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను సీఎం రేవంత్ మెప్పుకోసం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దూషిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
తెలంగాణకు స్టాప్వాచ్ కాదు.. దూరదృష్టి కలిగిన నాయకత్వం కావాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి చేసి�
వాల్మీకి రామాయణాన్ని రచించిన వల్మిడి మునులగుట్టపై రూ. 10 కోట్లతో రామాలయాన్ని నిర్మించి, రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా తీర్చిదిద్దినట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు మితి మీరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తల కేసుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇంద