Harish Rao | ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అను
ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ ర
బీఆర్ఎస్ కార్యకర్త, దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఇంద్రోజ్ విక్రమ్ చారి మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
ట్టబద్ధత లేని పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేసి, రైతులను మోసం చేసిన ఘనత బీజే పీ ప్రభుత్వానికే దక్కిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి �
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పీఏసీఎస్ డైరెక�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని షేక్షాహెబ్పేట్లో బీఆర్ఎస్ జెండా గద్దెను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కార్యకర్తలు అక్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలామంది అర్హులకు అందడం లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేమీ తెలియదని సమాధానం చెబుతున�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలపునిచ్చారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్ల పీఏసీఎస్ డైరెక్టర్ నార్కట్పల్లి మల�
Birthday celebrations | నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు జన్మదిన వేడుకలను అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు కూడా తెలిపే హక్కు లేదా? ఇది ప్రజా పాలనా లేక పోలీస్ పాలనా అని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద�
మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రాన్ని అం
రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మాజీ ఎంపీపీ కుమారుడు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నాయకుడు వ్యాళ్ళ హరీష్ రెడ్డి స్వదేశాగమానం సందర్భంగా రామగుండం బీఆర్ఎస్ శ్రేణులు ఎయిర్ పోర్ట్ వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు.