ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి నిర్వహించే పిండ ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ�
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించడంతో పాటు, దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ తిమ్మాజిపేట మండల నాయకులు పిలుపునిచ్చారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో శనివారం పార్టీ యువజన వ�
అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీఆర్ఎస్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నదనే అరోపణలు వెల్లవెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువ�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహించడం, ఇటు సిరిసిల్ల, అటు రాష్ట్రవ్యాప్తంగా ప్
కృష్ణానదిపై గద్వాల జిల్లాలో నిర్మించిన జూరాల ప్రాజెక్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఐరన్ రోప్ వే తెగిపోయినా ప్రభుత్వం సైలెంట్గా ఉన్నది. ఉ మ్మడి జిల్లాకు చెందిన మంత
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత రాజకీయ చరిత్రలో ఆయ నది తనదైన ముద్ర వేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి. గత కాంగ్రెస్ పాలకులు ఆయన
బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి పేరిట నెలనెలా ప్రతి పంచాయతీకి జనాభాను బట్టి రూ.15 నుంచి 35 లక్షల రూపాయలు విడుదల చేయడంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి.
కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించింది. ఇందుకోసం చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఇచ్చింది. ఒకసారి పంట వేస్తే.. నాలుగు సంవత్సరాల అనంతరం 30 ఏండ్ల వరకు నిరంతరం పంట చేతికి వస్తుంది.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 142 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�
గొర్రెల సబ్సిడీ పథకానికి మంగళం పాడిన కాంగ్రెస్ సర్కార్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజక వర్గ గొల్లకుర్మలకు ఇచ్చిన డబ్బులను సైతం వెనక్కి లాగేసుకుంది.
కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని, ఆ పార్టీని బొం దపెడితేనే రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువా రం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�