తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీతోపాటు కేసీఆర్ ఫొటో వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు బుధవారం మంత్రి వివేక్ నిర్వహించే కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్�
కాంగ్రెస్ ముహూర్త పూర్వకంగా ప్రజలకు హామీలు ఇచ్చి గద్దె ఎక్కింది. అయితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప
పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చ
నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 47 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అంబటి నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు పోయిన వానకాలం, యాసంగికి సంబంధించి రూ.12 వేలు బాకీ పడింది.. ముందు దీనికి సమాధానం చెప్పకుండా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాటమాటకు చర్చకు పోదామంటూ దుంకుతున్నడు. ఏ
‘గత ఏడాది జనవరి 31తో గ్రామ సర్పంచుల పాలన ముగిసింది. రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆపార్టీకి పలువురు గుడ్బై చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగితం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్
కేవలం 16 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నా�
వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్య కు చెందిన ఇల్లు షార్క్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధం కాగా వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు బుధవ�
తెలంగాణ ఉద్యమకారుడు, ఇల్లెందు పట్టణానికి చెందిన బొల్లం కనకయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. బుధవారం ఇల్లందులోని వారి నివాసంలో కనకయ్య పార్థీవదేహాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ�
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం చింతకాని మండలం �
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి.
ప్రభుత్వం గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం
ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చకుండా రైతులను, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు.