నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కుటుంబంపై దాడి జరుపగా రెండు నెలల శిశువు చనిపోయి మూడ్రోజులవుతున్నా అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు న్యాయం చ�
రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్నది రూ.10 వేలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. రెండు పంటలకే ఎట్ల ఇస్తరు. మేము వచ్చాక మూడు పంటలకు ఇస్తాం”.. ఇవి ఎన్నికలకు ముందు �
రెండున్నరేళ్ల క్రితం అలవికాని హామీలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. సోమవారం బాల�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పర్యటనలతో ప్రజాధనం వృథా అవుతున్నదే తప్పా స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరడం లేదని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులకు రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ ను బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆయన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్ ను శాలువాలతో సత్కరి
Kalvakuntla Sanjay | అతి తెలివితో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు.
Revanth Reddy | ‘నాది శాడిస్టిక్ ప్లెజర్. మీరు బాధపడితే.. నేను సంతోషిస్తా’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం దేవాదుల పంప్హౌస్ వద్ద సీ
TGSRTC | ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం. వారికి అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. వచ్చే పీఆర్ఎస్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం
మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఆస్తులను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ కోసం 450 కుటు�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్నస్వామి జాతరలో అకారణంగా చాకలి చంద్రకళ అనే మహిళ కుటుంబంపై దాడిచేసి చిన్నారి మరణానికి కారకులైన కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్
ఔటర్ రింగ్రోడ్డు పరిసరాలలోని మున్సిపాలిటీలను గ్రేటర్లో కలపడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలుగా విడగొట్టడంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఔటర్ పరిసరాలతో పాటు గ్రేటర్ హైదరా�
దైవ దర్శనం కోసం వెళితే కాంగ్రెస్ గూండాలు ఓ కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన వారిని వదిలేసి ఉల్టా బాధితులపైనే కేసులు నమోదు చేసిన ఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిం
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటకు వేలాది కోట్లు తెచ్చి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కానీ గత రెండే�