బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున�
కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తుల ప్రోత్సాహానికి చేయూతనందించి వారికి అండగా నిలిచింది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆదివారం పరామర్శించారు. నాలుగు రోజుల కిందట రాంబల్నాయక్ తండ్రి గోప్యానాయక్(80) మృతి చెందిన విషయాన్ని తెలుసు�
‘రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్లో మున్నూరుకాపులేరి? స్వాతంత్య్ర వచ్చిన ఈ 75 ఏండ్ల చరిత్రలో మున్నూరుకాపులు లేని క్యాబినెట్ ఈ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడింది..’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచ�
‘మీడియా పేరుతో దాడి చేస్తే ఖబడ్దార్. కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. మీడియా ముసుగ�
జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విషం చిమ్ముతూ, వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
మధిరలో డిప్యూటీ సీఎం షాడోలు పరిపాలన చేస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆదివారం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిందని, సంక్షేమాన్ని మరిచి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన వల్ల ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది.. సమైక్య పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఎటుచూసినా పిచ్చిమొక్కలు మొలిచి, పూడికతో నిండి ఆనవాళ్లు కోల్పోయిన చెరువులకు పునర్జీవం పోసింద�
దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, తమ ప్రతిభకు పదును పెట్టి ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిన మహా టీవీకి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు (Legal Notice) జారీ చేసిం�
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు.