18 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక ద్వారా గుణపాఠం నేర్పించేలా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయ�
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకులు ప్రచార ఆర్భాటం మానుకొని ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ఏనాడైనా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్న ఆలోచన వచ్చిందా? అని వారు ప
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్ అడ్రగా మారిపోయాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేఖంగా పనిచే�
ఎమ్మెల్యే నెల జీతం పేదలకే అంకితం చేస్తాననన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హామీ ఏమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆదర్శవంతుడనని మీడియా ముందు గొప్పగా గప్పాలు కొట్టు�
KTR | రైతు సంక్షేమం మీద చర్చలకు సవాల్ విసిరి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు తప్ప చర్చ చేయడం రా�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కమీషన్ల నారాయణ అని, ఆయన గారడీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటే, రేవంత్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కనీసం రైతుల గోసను పట్టించుకునే వ
బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికతో ఎట్టకేలకు ప్రభుత్వం అధికార యంత్రాంగం దిగి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు �
స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీ�
అవును, కొందరికి ప్యాంటు తడుస్తున్నది. తెలంగాణ వాదం మళ్లీ ముందుకు వస్తున్నదనే భయం పట్టుకున్నది. తెలంగాణ అస్తిత్వం అణగారి పోలేదని బెంగ కలుగుతున్నది. పరోక్షంగానైనా తెలంగాణను గుప్పిట్లో ఉంచుకోవాలనే ఆశ ఆవి�
కన్నెపల్లి పంప్హౌస్ మోటర్లు ఆన్చేసి పొ లాలకు నీటిని అందించాలని, లేదంటే సంబంధిత మంత్రి నిర్లక్ష్యంతో వచ్చే కృత్రిమ కరువుకు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొం