కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని, అందుకోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు.
బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి గురువారం సోమాజిగూడలోని యశోద దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అనవసరమైన వాటితో కాలయాపన చేస్తూ పాలనను గాలికివదిలేసిందని, ప్రధానంగా విద్యావ్యవస్థ కుదేలైపోయిందని బీఆర్ఎస్ నాయకుడు, గురుకులాల సొసై�
బీఆర్ఎస్ మల్లాపూర్ మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి గులాబీ దళం నీరాజనం పట్టింది. మల్లాపూర్లో పార్టీ మండల కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించ�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సప్తగిరి కాలనీ శివారు, శ్రీనగర్ కాలనీ పరిధిలో స్లాటర్ హౌస్ (జంతు వధశాల) పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అడుగు పడింది. 2023లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా స్లాటర్హౌస్ పున�
‘ప్రభుత్వాలు మారితే చట్టాలు మారతాయా.. గత కాం గ్రెస్ హయాం లో ఇచ్చిన ఇందిరమ్మ ఇం డ్లు, ఇం దిరాభవన్ను, శాంతినగర్, వెలిచాలలో ఇచ్చిన ఇండ్ల పట్టాలను బీఆర్ఎస్ ఎప్పుడైనా అడ్డుకుందా.. మేము వారికి సహకరించామే తప�
‘హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తాం. మన నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తాం’.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఆయన ఇచ్చిన హామీకి మించి తెలంగాణ రాష్ట్రం ఐ
తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత
సూపర్ టైమ్ అని పెట్టినా, వీకెండ్ కామెంట్ అని పెట్టినా, డిబేట్ అని పెట్టినా, ఏ చర్చ పెట్టినా, ఏ ఛానల్ చూసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే కథనాలు, విశ్లేషణలే వస్తున్నాయి. అంతేకానీ, మీ పలుకుల్లో క
బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. �
‘పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పకనపెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలో తంపులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున
కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ (నృసింహ సాగర్) ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రజా పాలనలో ఇదేమి గోస అని.. అన్నం పెట్టే రైతులపై దాష్టీకం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. దాదాపు 70 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయ
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్గా మారిపోయాడని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.