కల్తీ పేరిట ఔషధ గుణాలు కలిగిన కల్లును నిషేధించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. లిక్కర్ మాఫియాకు తలొగ్గి గీత వృత్తిపై కక్ష కడుతున్నదని ధ్వజమెత్తారు.
సింగరేణి కార్మిక హక్కుల సాధన టీబీజీకేఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. టీబీజీకేఎస్ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా గోద
‘బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్-2024’ దేశానికి ఎంతో ప్రయోజనకరమని, అందుకే ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతునిస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు. ఎగు�
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమక్షంలో ఆదివారం బీ�
నగరంలోని అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. సోమవారం కంటోన్మెంట్ లోని తన కార్యాల
Gift A Smile | గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా విరాళాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం ద్వారా చిరునవ్వులు పంచేందుకు ప్రయత్నిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంతో స్ఫూర్తిపొ
సీపీఎం జాతీయ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. నిజాయితీగా, ప్రజాహితం కోసం పనిచేసి, ఆదర్శ నేతగా నిలిచిన అచ్యుతానందన్.. రాజకీ�
కాంగ్రెస్ పార్టీ నాయకుడి దాడిలో తీవ్రంగా గాయపడి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రవీందర్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సోమవారం పరామర
హావేలి ఘనపూర్ మండలంలోని స్కూల్ తండాలో మూడవత్ బాన్సీ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం బీఆర్ఎస్ మండల నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వె
దేవరకొండ మండలంలోని పాలత్యతండాకు చెందిన సతీశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్నాయక్ ఆర్థి�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంతో పేద వైద్య విద్యార్థినికి ఆర్థిక సాయం అందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని సుస్మితకు ఆర్థిక సాయం అందించేందుక�
Harish Rao | ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజురోజుకీ దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార�
కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సోమవ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబసభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా అనంద్తో పాటు పలువు�