ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ ఖూనీ చేస్తున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు సభకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా.. హైకోర్టు జోక్యంతో అనుమతి లభించిందని తె�
RS Praveen Kumar | హైదరాబాద్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడంపై సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. బీఆర్ఎస్ నాయకులతో పాటు నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నది.
Yuva Sangrama Sadassu | బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు �
BRS Yuva Sangrama Sadassu | నిరుద్యోగ యువతకు ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేండ్ల కిందట సరూర్నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎ
మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అన్నదాత అరిగోస పడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం అన్నదాత పథకాలను సైతం సరిగ్గా అమలు చేయడం లేదు.
యువ సంగ్రామ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. సభకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం , పోలీస్లు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు హైకోర
సీఎంతో పాటుగా హోం మంత్రి రేవంత్రెడ్డి కావడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవా చేశారు.యువ సంగ్రామ సభ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎర్ర�
యువ సంగ్రామ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. శుక్రవారం సరూర్నగర్ స్టేడియం సభా ప్రాంగణం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్యాదరి బాలమల�
ఆకాశం పెద్ద గాడుపు దుమారంతో తేటగైనట్టు, అగాధంలోకి అడుగేసిన వారికి మిణుగురు మెరుపేదో అర్థం చేయించినట్టు సమస్త తెలంగాణ యువతరానికి నేడొక నిశ్చితాభిప్రాయం ఏర్పడిపోయింది. చరిత్ర చదివినా, పెద్దలు వివరించిన�
సర్ ప్రక్రియ పొడిగింపులో బీఆర్ఎస్ పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లితోపాటు పలు గ్ర�
సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసిందే కేసీఆర్ అని, ఆయన హయాంలోనే కాలువలు, ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార రెండున్నరే�
ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. రాష్ట్రంలో 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.