మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రూనాయక్ స్వగ్రామం రెడ్డికుంటతండాలో బీఆర్ఎస్ బలపర్చిన జాటోత్ యమున సమీప కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ శాంతిపై ఘన విజయ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తాచాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పె
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. జుట్టు(కవ్వంపల్లి) అశ్విని 95
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మోత్కు సుమలతాశంకర్ ఘన విజయం సాధించారు. 2,045 ఓట్లు పోలు కాగా, సుమలతాశంకర్ 850 ఓట్ల మెజార్టీతో �
ఖమ్మం జిల్లాలోని ఇద్దరు కీలక మంత్రులకు పల్లె ఓటర్లు షాకిచ్చారు. బీఆర్ఎస్, సీపీఎం కూటమికి జైకొట్టి ఖమ్మం చైతన్యాన్ని చాటిచెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సైనికుడిగా దేశ రక్షణ కోసం శ్రమించిన గిరిజన యువకుడు ఆర్మీ రవి అలియాస్ బానోత్ రవి సర్పంచ్గా విజయం సాధించాడు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ముజాహిద్పుర�
ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోరులోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడ్డారు. తొలి విడత ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ ప్
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ విజయదుందిభి మోగించింది. అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రజలు గట్టి షాకిచ్చారు. కారు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుత విజ�
ములుగు జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దుమారం రేగింది. మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో మొదట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మూడు సార్లు రీ కౌంట
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక స్థానాల్లో కాంగ్రెస్కు చుక్కెదురైంది. ఆ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంతూరులో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్న పంచాయతీలో హస్తం పార్టీ ఓటమిపాలైం�
పల్లె ప్రజలు మరోసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటారు. ఇతర పార్టీలు చేసిన కుట్రలు బెడిసికొట్టేలా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త హామీలు ఇచ్చినా నమ్మలేక పోయారు. రెండేళ్ల
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. అధికార హస్తం పార్టీ మద్దతు దారులను మట్టికరిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఖంగుతినిపించ