ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సోషల్మీడియాలో ప్రశ్నిస్తున్న వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సందేశం ఇచ్చారు. తెలంగాణ పరిరక్షణ కోసం ప్రజల పక్షాన జరుగుతున్న పోరాటంలో నే�
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ
ఐటీ, మున్సిపల్ శాఖల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లా శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ సత్తా చూపించి మెజార్టీ స్థానాలు గెలిపించుకోవడమే కేటీఆర్కు తామిచ్చే పుట్టినరోజు కానుక అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ వర్�
KTR's birthday | కుభీర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమని ఆ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. గురువారం ఎదులాపురం మున్సిపాలిటీ సెంటర్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పాత కొత్తగూడెం పాఠశాలలోని విద్యార్థులకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి గురువారం నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి కొండంత అభిమానాన్ని చాటుక
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందులో గురువారం ఘన�
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును ఆలేరు బీఆర్ఎస్ మండల, పట్టణ కమి టీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపాల్ మాజీ చైర్మన్ వస్�
అధికారం చేపట్టిన నాటి నుం చి ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం, మంత్రులు, ఎమ్మె ల్యేలు పేదలపై పోలీసులతో విచక్షణారహితంగా దాడులు చేయించడం సరికాదని బీఆర్ఎస్ హుజూ ర్నగర్ న
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై వివక్ష చూపుతున్నది. జిల్లాకేంద్రం సిద్దిపేటలో అభివృద్ధిని అడ్డుకుంటున్నది. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులన్నీ రద్దు చేసింది. నిర్మాణాలు మధ్యలో ఉన్న వాటికి నిధ�
ఏపీ జల దోపిడీపై రేవంత్రెడ్డి నోరు మెదపడంలేదని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ పిలుపునిచ్చారు.