నిమ్స్ ఇచ్చింది ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది బీఆర్ఎస్ పాలనలోనే అని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అవకతవకల�
KTR | రాష్ట్రంలో యూరియా కొరత ఒకవైపు ఉంటే, రేవంత్ రెడ్డి మరోవైపు సినిమా వాళ్లతో సమావేశాలు పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. “యూరియా కొరతకు 'ఆపరేషన్ సింధూర్' కారణమని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.
KTR | రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా, తెలంగాణకు ద్రోహం చేయడంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సింగరేణి గ్రామ పంచాయతీ మాజీ కార్మికుడు ఆదేర్ల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏడిఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశ�
రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నందున వానా కాలం పంటకు సరిపడా యూరియా వ్యవసాయ సహకార సొసైటీల ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని వి�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని సారంగాపూర్, కోనాపూర్ సొసైటీలు, ఆగ్రోస్ ద్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాల రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి శంకర్కు వినతిపత్రం అందజేశారు.
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం రైతు వేదిక ఎదు�
రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయాలని కోరుతూ బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు లక్ష్మీదేవిపల్లి రైతు వేదిక
Banswada | బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ
సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని
కాంగ్రెస్ జనహిత యాత్ర పేరిట చొప్పదండి నియోజకవర్గంలో నిర్బంధకాండ కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ సర్పంచులే టార్గెట్గా పోలీసుల అత్యత్సాహం కనిపించింది. పాదయాత్రను అడ్డుకోబోమని చెప్పినా వినక�
‘ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నోరు జాగ్రత్త! నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హితవు పలికారు.
“పదేండ్ల కేసీఆర్ పాలనలో నగరం మౌలిక వసతుల పరంగా, అభివృద్ధి పరంగా దేశంలోనే ఖ్యాతి గడించింది. 2014లో కేసీఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఇండ్లల్లో, షాపుల్లో ఇన్వర్టర్లు, జ�