గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల�
ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు డిసెంబర్ 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.
‘రాష్ట్రంలో జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలువని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఏం చ�
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ రామరాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మీ అ�
గడిచిన రెం డేండ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, సర్పం చ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మూడో విడత పంచాయతీ ఎ
పంచాయతీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్పై ప్రజలు తిరగబడ్డారని, రెండేండ్లలోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే�
ఉద్యమాలకు పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రాంతం దుబ్బాక. కేసీఆర్ అంటే ఎంతో ప్రేమ,ఆప్యాయత ఉన్న గడ్డ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వెన్నంటి ఉంటున్న పౌరుషం గల దుబ్బాక ప్రజలు తొల�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పునాదులను కదిలించాయి. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు నువ్వా..నేనా.. అనే రీతిలో పోటీపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజ�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కగానే ఆ పార్టీ నేతలు పచ్చని పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల రక్తం కండ్ల చూశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మం డలం ఇటుకలపాడులో ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వ డాయి తానుబాయి గెలుపొందగా, స్వతం త్ర అభ్యర్థి ఓడిపోయింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండగా కాంగ్రె స్ నాయకులు గొడవకు యత్నించారు. బీఆర్ఎస్ నాయకులను తోసేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎలాగైనా గెలిచి, మాజీ సీఎం ఆనవాళ్లు చెరిపేయాలని కంకణం కట్టుకున్నట్టు తేటతెల్లమైంది.
బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటడిగ�