కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీయడం సరికాదని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో�
మున్సిపల్ పాలకవర్గంలో చైర్మన్ పదవి పంపకాలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. చెల్మెడ నివాసంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులతో జిల్లా కోర్�
Tirumalagiri | నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అర్దరాత్రి మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.
అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బయటకు రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఇప్పటికే ఆయన కస్టడీ పిటిషన్ను మంచిర్యాల కోర్టు కొట్టివేసినప్పటికీ ఎలాగైనా ఆయన్ను ఇబ్బ�
KTR | తనకు శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని స్వయంగా సీఎం రేవంత్రెడ్డే ఒప్పుకొన్నాడని, ఆ శాడిస్టిక్ ప్లెజర్తోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థ�
ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోక�
Musi Dandi March | మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని హైదర్షాకోట్, కేకేనగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆందోళన చేప�
ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిపోగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలే మారి పోయాయి. నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో.. ఆల వెంకటేశ్వర్రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దీంతో సంక్షేమం, అభివృద్ధిలో ఊహించని స్థా�
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా, సకల సౌకర్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని మంజూరు చేసింది.
నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లూ కూల్చకుండా చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మధుపార్క్, హైదర్షాకోట్ ప్రాంతం మూసీ బాధితులు శనివారం సందర్శించారు.
‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులు, భూ నిర్వాసితులకే ఉద్యోగాలు ఇవ్వాలి. లేదంటే ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాం. ఢిల్లీ వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే ఎన్నో ఏళ్ల