Gaddipotharam | మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. గడ్డిపోతారం మున్సిపాలిటీలో 11 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థు
Laxettipet | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం నెలకొంది. మూడో వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసి లేదు. ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్, ఇతర అభ్యర్థులు ఆందోళనకు
Municipal Elections Results | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో తొలి ఫలితం వచ్చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. 11వ వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి �
Municipal Elections Results | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు.
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘటమైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక ఈ నెల 16న జరుగుతుంది. ఈ ప్రత్యేక సమావేశానికి మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరు కావాల్సి ఉంటుంది.
Wine Shops | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ సమయంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ మద్యం విక్రయాల ప్రవాహం ఆగలేదు. పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మ�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఒకసారిగా వేడెకింది. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకొనేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఆయ�
Municipal Elections Results | రాష్ట్రంలో పురపోరు తుది దశకు చేరింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెకిం
మున్సిపల్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో నే‘తలరాతలు’ తేలనున్నాయి. కింగ్లు.. కింగ్ మేకర్లు ఎవరనేది తెలిసిపోనుంది. శుక్రవారం జరిగే పుర పాలికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్ల�
బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు నేడు వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేదెవరో? ఓడేదెవరో? మరికొద్ది గంటల్లో తేటతెల్లం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ నెల
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం(నేటి) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక రౌండ్ ఉండేలా అధికారులు ఏర్�
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికోసం అధికార యంత్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11న ఏడు మున్సిపాలిటీలకు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. శుక్రవారం నాడు కౌంటిం�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. బల్దియా ఫలితాలపై రాజకీయపార్టీలతో పాటు అన్నివర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్తో పాటు కాం గ్రెస్, బీజేపీ,ఎంఐఎం పార్టీలు ఫలితాలు తమకు అనుకూలంగా ఉ