KCR | బీఆర్ఎస్ అధినేతత కేసీఆర్ జగిత్యాలకు బయల్లేరారు. ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో వెళ్లారు. జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్లో దిగిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం హిందూ,
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం వేడుకలు సోమవారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అతిథిగా హాజరై
Balka Suman | చెన్నూరు నియోజకవర్గం భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ గోపాల్ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని సోమవారం కలిసి ఘటన గురించ
Kalvakuntla Sanjay | కేసీఆర్ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర కుట్రలు చేసినా.. కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయితదని ధీమా వ్యక్తం చేశారు.
Jeevan Reddy | బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని �
పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం సీనియర్ న్యాయవాదులతో హరీశ్రావు, వినో�
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరగబోయే జగిత్యాల జైత్రయాత్ర (కేసీఆర్ ఆశీర్వాద సభ) కు ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు బీఆర్ఎస్ గ్రామ శాఖ ముఖ్య నాయకులు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం గ్రామం నుండి..
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్తో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించి అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయక�
తెలంగాణను ఎవరైనా చిన్నచూపు చూస్తే అది ఒక్క రాష్ట్రాన్ని కాదు, నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినట్టేనని బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ నాయకులు అన్నారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గాలి జ�
భూములు దక్కేవరకు పోరాటాన్ని ఆపొద్దని.. కాసుబాగు భూబాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అభయమిచ్చారు. ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో అటు రాష్ట్రంలో, ఇటు చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటు పడిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, బాల్�
చౌటుప్పల్ హైవేపై మట్టికట్ట నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, పాత తాసీల్దార్ కార్యాలయం నుంచి వలిగొండ రోడ్డు వరకు ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. �