మాజీ జడ్సీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు తరాల బలరాములు తండ్రి పరమానందం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం బలరాములుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శి
KTR | కేసీఆర్ హయాంలో సంక్షేమంలో స్వర్ణయుగంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 73 వేల కోట్లు రైతుబంధు రూపంలో అన్నదాతలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే ద్వేషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అంటే ఆయనకు అసహనమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఉక్రోశం ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకుడు, చీదేళ్ల మాజీ సర్పంచ్, కాకతీయ గ్రూప్ విద్యాసంస్థల చెర్మన్ పరెడ్డి సీతారాంరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం పెన్పహాడ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మోత్కూరు - రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును పూర్తి చేయాలని బీఆర్ఎస్ మోత్కూరు పట్టణ కమిటీ అధ్వర్యంలో రహదారిపై వరి నాట్లు వేసి, రాస్తారోకో చేసి �
Harish Rao | గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్�
Harish Rao | నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుందని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హరీశ్రావు అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడని ఎద�
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాయంతో ఇవాళ ఇంటికి తీసుకొచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యాకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డ
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు శుక్రవార�
విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. పేద పిల్లలు చదివే సర్కారు బడులపై చిన్నచూపు చూస్తున్నది. పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం, ప్రగతిపై నిర్లక్ష్య
స్థాని క ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబా�
BRSV: తెలంగాణమే గుండె చప్పుడుగా ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్కు విశేషంగా మద్దతు లభిస్తోంది. బీఆర్ఎస్వీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన పరిషత్ (TRVSP) విలీనమైంది.
ఆలేరు పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో నెలకొన్న పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పత్తి వెంకటేశ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వార్డు సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషన