Harish Rao | సింగరేణి స్కాం సూత్రధారి సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఈ
BRS | బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. ఇకపై అన్ని రకాల బీఆర�
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ప్రత్యేక సమన్వయకర్తలను
‘ప్రజాసమస్యలు, పాలకుల దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు.. సిట్ బెదిరింపులు.. నోటీసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడబోను.. చట్టపరిధిలో నా వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తా.. ఆ తర్వాత మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి’ �
కొత్తగా ఏర్పడిన ‘కొత్తగూడెం కార్పొరేషన్' మేయర్ పీఠంపై రాజకీయ నేతలు కన్నేశారు. తొలిసారి మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. గతంలో రెండుసార్లు కొత్తగూడెం మున్సిపాలిటీ
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు ఇచ్చారని, వాటికి భయపడి పారిపోనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.�
మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై స్థానిక మంత్రి ఫోకస్ చేసి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. బలవంతంగా కాంగ్రెస�
MP Vaddiraju Ravichandra : బీఆర్ఎస్ ఎంపీ, రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్(KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు.
KTR : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ, ధర్మపురి అరవిం
తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ అన్నారు. శనివారం తుంగుర్తి మండల కేంద్రంలో విలేకరులత�
మిర్యాలగూడ టౌన్ రెడ్దికాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మంద పద్మ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధ�
దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చ�