కొనిజర్ల మండలం గొబ్బగుర్తి గ్రామంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు బచ్చు వెంకటరమణ ఇటీవల మరణించారు. ఆయన కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శించారు. ఈ సందర్భంగా..
ప్రజాసేవకే కేటీఆర్ జీవితం అంకితమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావ్, బాణాల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక పార్టీ �
పెద్దపల్లి ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులువేములవాడ భీమేశ్వర ఆలయంలో శుక్రవారం కోడె మొక్కలు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.
Land Scam | ‘ఎకరాల్లో భూములు కొని, గజాల్లోకి మార్చి.. బకరాలకు కట్టబెడుతున్నారు’ - సొంత పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఇది. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇట�
KTR | రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు, ఢిల్లీలో విద్యార్థులు, యువత చేస్తున్న పోరాటం నేపథ్యంలో తన బర్త్డే వేడుకలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఈ
ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకొంటున్నది. నాణ్యమైన విద్య, మెరుగైన పరీక్షల విధానం కోసం గళమెత్తిన విద్యార్థులపై కేంద్ర సర్కార్ కొనసాగిస్తున్న అణచివేత, దమనకాండను వ్యతిరేకిస్తూ గులా�
ప్రతిపాదిత హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు(బుల్లెట్ ట్రైన్) మార్గంలో జ హీరాబాద్ స్టేషన్ను చేర్చడంతోపాటు, బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను బీఆర్�
వలసల జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చానని.. రాజకీయాలు చేయడానికి రాలేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్�
రైతులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. గురువారం నడిగూడెంలోని విద్యుత్తు సబ్స్టేషన్ను ఆయన సందిర్శించారు. ఈ సం�
ప్రతిపాదిత క్యూర్ బిల్లులో పొందుపర్చిన పలు నిబంధనలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్కు సమగ్ర వినతిపత్�
కొత్తగూడెంలోని కమ్మవారి కళ్యాణ మండపంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పాల్వంచ 38వ డివ�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బందికి కేటీఆర్ జన్మదిన కానుకగా గురువారం ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు.