కేసీఆర్ పాలనలో అమలు చేసిన విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పుడు హైదరాబాద్ను వాయుకాలుష్య ప్రమాదం నుంచి సంరక్షిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్య స్థాయిలో హైదరాబాద్ 26.4 శాతం తగ్గుదలను నమోదు చేస�
నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితార�
భారతదేశపు సార్వభౌమాధికారంపై ఇతర దేశాలకు ఎటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, కేసీఆర్ పేరు చెబితేనే ఓటు వేసే పరిస్థితి ఉందని జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత-సురేష్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిశానిర్ధేశం చేశారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. ఆదిశగా పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేస్తున�
వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు
ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అసాధ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలమైతే.. బీఆర్ఎస్ది తెలంగాణ భావజాలమని మంగళవారం ఒక ప్రక�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, బాధ్యులైన పాలకులు, అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్క
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ నాయకులు శ్రేణులంతా ఏకతాటిపై నిలబడాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలు 16 మంది ఎంపీలను గెలిపిస్తే రైతులకు యూరియా సంచి పంపిణీ చేసి దిక్కు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి (Vanteru Pratap Reddy) అన్నారు. మంగళవారం గజ్వేల్ లోని అగ్రో రైతు సేవ కే
“ఇందిరమ్మ కమిటీ సభ్యులు లిస్టులో మా పేర్లను పెట్టిన్రు. ఎంపీడీవో మధుసూదన్, ఇది వరకు ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి సృజన లంచం తీసుకొని మా పేర్లను తొలగించి.. వేరే వాళ్ల పేర్లు నమోదు చేసిన్రు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేశ్ ఓ రాజకీయ బ్రోకర్ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఆంధ్రా రాబంధును మాజీ మంత్రి కేటీఆర్ పైకి సీఎం రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కొత్త రాజకీయ డ్రామాకు �
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�