రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు కట్ట�
పురపాలక సంఘం నలుగురి కో అప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు ఈ నెల 8వ తేదీన కమిషనర్ శంకర్నాయక్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగగా నలుగురి కో అప్షన్ పదవుల కోసం పదమూడు మంది అభ్యర్థులు
కాంగ్రెస్ పార్టీ ఒక దుర్భుద్దితో కేసీఆర్, హరీష్ రావును బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ అన్నారు. గురువారం ఇల్లెందు బస్ డిపో ముందు గ
తాను బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి, బీజేపీలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్
‘రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి.. రెండు లక్షల పంట రుణాలు తెచ్చుకోండ్రి.. మేం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం’ అని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు న మ్మి మోసపోయామని రుణమాఫీ కాని రై తులు వాపోతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే, ఆగమేఘాల మీద స్పందించిన మోదీ సర్కార్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడంలేదు? అని బీఆర్ఎస్
స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని మం డల పరిధిలోని ఆయ�
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ వాదన నిజమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కడిగిన ముత్యం అని మరోసారి నిరూపితమైంది’ అని మాజీ
KTR | కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ చేసిన ఘోరాతి, ఘోరమైన గోబెల్స్ ప్రచారం హైకోర్టు తీర్పుతో పటాపంచలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Harish Rao | పదేండ్లు రాష్ర్టాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా జగిత్యాల సభలో కేసీఆర్ ఎంతో హుందాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్టేట్మన్లా మాట్లాడితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం కుర్చీనికాపాడుకొనేందుకు స్ట్రీట్మ్�
KCR Speech | జగిత్యాల సభ సీనియర్ నేత జీవన్రెడ్డి చేరిక కోసం పెట్టినా, అది దానికే పరిమితం కాలేదు. గ్యారెంటీ మోసాల సర్కార్ మీద యుద్ధభేరి మోగించిన రీతిలో బీఆర్ఎస్ సభ సాగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రా సీఎం చంద్రబాబు కొత్త స్కెచ్ వేశాడని, ఆ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సంచలన వి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.