TG Police : తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ మచ్చుకైనా కనిపించడం లేదు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి (Kethireddy Vasudeva Reddy)ని పోలీసులు తోసేశారు.
Singireddy Niranjan Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్ర నాయకులకు నోటీసులు ఇస్తున్న సిట్ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy ) విమర్శించారు.
నాడు గృహ నిర్మాణ శాఖ నుండి నేడు పౌర సరఫరాల, భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గ నుండి బర్తరఫ్ చేసేదాకా ఇక యుద్ధమేనని కోదాడ మాజీ ఎమ్మెల్�
కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, GIC హరిత సేన రాష్ట్ర కోర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్ రావు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను మర్యాద పూర్వకంగా కలిశా
Sircilla | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
Dubbak | గణతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సోమవారం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ న�
Aroori Ramesh | వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో తనకే కాదు తనలాంటి వాళ్లెంతోమందికి తల్లివేరు బీఆర్ఎస్ అని అరూరి రమేశ్ తన చ�
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహార శైలి సొమ్ము ఒకరిది...సోకు మరొకరిదిలా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట�
ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ తర్వాత పాలనపై చేతులెత్తుస్తున్నది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నద�
చేవెళ్ల బీఆర్ఎస్లో చేరికల జోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు వస్తున్నారు. చేవెళ్ల సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాల మధ్య పోరుతో క్యాడర్లో గం�
ఫ్యూచర్సిటీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీ�
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. సోమవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భా రీగా బీఆర�