రాష్ట్రంలో తాము అధికారంలో వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్ట�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు, స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన సాహసోపేత అడుగును ఆదిలోనే గుర్తించిన ఉత్తరాదికి చెందిన తొలి పోరాటయోధుడు జేఎంఎం నేత శిబూ సొరేన్. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ న
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయమే జీవనమైన దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఉప కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్య�
Fake News | సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేసీఆర్ పీఆర్వో రమేశ్ హజారి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ చండీ
Marri Janaradhan Reddy | పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లనేనని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చే�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కక్ష పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపుతున్నారని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ �
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. శిబు సోరెన్ మరణం కేవలం
KTR | వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. అవసరమైన యూరియా (shortage of urea) కోసం రైతులు (Farmers) ఎదురుచూస్తున్నారు.
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించింది. పేద రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో అంతా రివర్స్ అయ
ఒకప్పుడు అరుదైన పండ్ల తోటలతోపాటు మొక్కలకు గొప్ప గుర్తింపు పొందిన మండలంలోని మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అధ్వానంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయగా.. రాష్ట్రంలో కాంగ్ర�