నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట (Achampet) మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 11 తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. శుక్రవారం ఉద�
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలన్నీ మనమే గెలవాలని.. భవిష్యత్తులో వచ్చేది మ�
నాగర్ర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్థానిక సంస్థలు, రాబోయే అసె ంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తామని నాగర్కర్నూల్ మా
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై పనులు ప్రారంభించగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో పనులు ముందుకుసాగడంలేదు.
‘ఎక్కడైనా నియోజకవర్గ ముఖ్య నేత పార్టీ మారితే.. ఆయన వెంట ఎంతో కొంత క్యాడర్ పోతుంది.. కానీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారినా చరిత్రలో మొదటిసారి క్యాడర్ ఎవరూ బీఆర్ఎస్ను వీడలేదు. మీకు నిజంగా హ్య�
బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకీ తెరలేపిన ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ సర్కారు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆరోపించారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసి �
బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటి వరకు ఎన్నికల తెరువుకు పోవద్దన్న డిమాండ్తో కరీంనగర్లో ఈ న�
పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో నిర్వహణ లోపం కొట్ట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిత్యం రోగులతో కిటకిటలాడే ప్రభుత్వ దవాఖానలో ఐదు రోజుల నుంచి స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచ�
రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యకుడు గంప వెంకన్న మాట్�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నది. రోజుకో నిబంధన.. పూటకో మార్పు చేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిప�
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహించనున్నారు.