తెలంగాణ భగ్గుమన్నది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ పేరిట వేధించడంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణు�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనల�
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని, ఆయన సైతం దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుపొందారా..? అని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మీచిన
BRSV | అక్రమ కేసులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ.. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస�
BRS | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కల�
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్�
KCR | హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందట సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు పలు డాక్యుమెంట్లు, పరిక
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా మండలకేంద్రంలో బీఆర�