చట్టసభల్లో చర్చ అంటేనే ప్రభుత్వం లాగు తడుస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు అసెంబ్లీలో జవాబు ఇవ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల ప
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష కబ్జా బాగోతం మరోసారి బయటపడింది. 300 కోట్ల వట్టినాగులపల్లిలోని 20 ఎకరాల ప్రైవేటు స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
Sanath Nagar TIMS | పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయం.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది.
Ugadi Panchangam | ప్రభుత్వంలో లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉన్నదని ప్రముఖ పండితులు మృత్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ పంచాంగ శ్రవణంలో పేర్కొ�
బీఆర్ఎస్ పాలనలో ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటైనా భవన నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు గత సీఎం కేసీఆర్ హయాంలో జిల్లాకో మెడి�
బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలకు పెద్దపీట వేశామని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయిలో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర శాసనసభను సరైన పద్ధతిలో నడపడం లేదని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభా నియమాలను, సమయపాలనను పాటించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ధ్వజమెత్తింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రహదారుల నిర్మాణం పేరిట ధనయజ్ఞానికి తెరలేపిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. హైబ్రిడ్ అన్యూటీ మాడల్ (హ్య�
నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించిన ఘనత కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరైనా రూ.1070 కోట్లను కాంగ్రె�
ప్రభుత్వ దవాఖాల్లో కనీస వసతులు కల్పించాలని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్రెడ్డి వైద్యశాఖకు �