జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుర్రాల రాజేశ్వర్రెడ్డి, నాయకుడు న్యాతరి మురళితో పాటు పలువురు నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. మరి ఈ కాలంలో రాష్ర్టానికి ఏం జరిగింది? వారు చేసిన పనులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతకాల్సిన పని లేదు. తెలంగాణ వచ్చినంక పదేండ్లల
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకురాలు మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ పార�
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర�
KTR | యూరియా కష్టాలను చిత్రీకరిస్తున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతుల కష్టాల�
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయని, వారివి దింపుడు కల్లెం ఆశలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీ�
రెండు నెలలుగా యూరియా కోసం అన్నదాత అరిగోస పడుతున్నడు. సమయానికి యూరియా వేయక చేతికొచ్చిన పంట కండ్లముందే వాడిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేయగా మొలకెత
మండలంలోని భూంపురంలో బుధవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భరోసా కల్పించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను బీఆ�
‘సోషల్ మీడియాతో పెట్టుకుంటే పాలకులకు పుట్టగతులుండవు, నేపాల్ ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం. మూడు రోజుల్లోనే అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. సీఎం రేవంత్రెడ్డి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని బీఆర్�
ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు. పదవిని కాపాడుకునేందుకు, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ �
చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు పట్టణంలోని 6వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల నుంచ�
సాదాబైనామాల పరిషారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన సర్కారు రైతులకు అన్యాయం చేసేలా కొర్రీలు పెట్టింది. తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూపాలని, 12 ఏండ్లు స్వాధీనంలో ఉన్నట
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది.