ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ-2గా అర్వింద్కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ-4గా కోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ-5గ�
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదని, ఆయన ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్పై అభిమానం వెల్లువెత్తింది. ఉమ్మడి జిల్లాలోని ఊరూరా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్�
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో జరిగిందని ప్రజలందరికీ తెలుసని ఆ పార్టీ నాయకులు అన్నారు. మిగిలిన పనులు క
బీఆర్ఎస్ సర్కార్ 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి నెలనెలా రూ.2,016 పింఛన్ అందజేసిందని, బీమా పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచి కార్మికుల కుటుంబాలను ఆదుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్క�
రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం కేవలం 5.98 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని, దీనినిబట్టి తెలంగాణ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే దురాలోచనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హస్తిన పీఠాన్ని శాసించి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మూడు తరాలను ముంచిన కాంగ్రెస్ కబంధహస్తాల�
కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని రైతాంగానికి రాబోయే 48 గంటల్లోగా సాగు నీరందించాలని, లేదంటే హాజీపూర్ నుంచి దండేపల్లి మండలం తాళ్లపేట వరకూ రైతులతో కలిసి పాదయాత్ర చేస్
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని, అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో జిల్లా లో ఉత్తుత్తి హామీలు, శిలాఫ�
ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల జేఏ